ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్.. మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య...
ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్.. మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో ఇంటర్ పరీ క్షల్లో ఫెయిల్ అయిన (17 )ఏళ్ల సౌజన్య అనే విద్యార్థి ని మనస్తాపంతో ఇంట్లో ఉరి వేసుకొని ఆ త్మహత్య చేసుకుంది.ఉట్నూర్లోని ప్రైవేట్ కళాశాలలో చదు వుతున్న ఆమె,ఫలితాల్లో ఫెయిల్ అవ్వడంతో తీవ్రం గా కలత చెందింది.కుటుంబ సభ్యులు ఆమెను ఆసు పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యు లు తెలిపారు.అందరితో కలివిడిగా ఉండే సౌజన్య ఆ త్మహత్యతో కుటుంబ సభ్యులు,గ్రామస్తులు తీవ్రదుః ఖంలో ఉన్నారు.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Post a Comment