తెలంగాణలో దోస్త్ నోటిఫికేషన్ విడుదల...

దోస్త్ నోటిఫికేషన్ విడుదల
VS9TV న్యూస్, హైదరాబాద్ :
తెలంగాణలోని డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి దోస్త్ నోటిఫికే షన్ విడుదల అయింది,ఉన్నంత విద్య మండలి చైర్మ న్ బాలకృష్ణ రెడ్డి,ఈ నోటిఫికేషన్ ను సోమవారం విడుదల చేశారు.మొత్తం మూడు ఫేజ్ ల్లో దోస్త్ రిజి స్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.ఏప్రి ల్,15వ తేదీ నుంచి మే,7వ తేదీ వరకు తొలి విడత లో సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది.అర్హులైన విద్యా ర్థులు రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.ఏప్రిల్,30వ తేదీ నుంచి మే,8వ తే దీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు.ఒక మే,14వ తేదీన తొలి దశ సీట్ల కేటాయింపు జరగ నుంది.సీట్ల కేటాయింపు అనంతరం ఆన్‌ లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.ఇక రెండో దశ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 15వ తేదీ నుంచి మే,2 5వ తేదీ వరకు కొనసాగనుంది.మే,15వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. మే,30వ తేదీ సీట్లు కేటాయి స్తారు.మూడో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే,31వ తేదీ నుంచి జూన్,15వ తేదీ వరకు జరగనుంది.జూన్,16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవ చ్చు.జూన్,20వ తేదీన సీట్ల కేటా  యింపు ఉంటుంది.రెండో,మూడో విడత సీట్ల కేటా యింపు అనంతరం కూడా ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చే యాల్సి ఉంటుంది.సీట్లు పొందిన విద్యార్థులు ఆ యా కాలేజీల్లో జూన్,20 నుంచి 27వ తేదీ మ ధ్యలో హాజరై అడ్మిషన్ పక్రియక పూర్తి చేయాల్సి ఉంటుంది. జూన్,29,30వ తేదీల్లో ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తారు.జూలై,1వ తేదీ నుంచి తరగతులు ప్రా రంభమవుతాయి.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...