మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టు బడి ఉంది...కొలుసు పార్థసారథి,రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి...
మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టు బడి ఉంది
కొలుసు పార్థసారథి,రాష్ట్ర గృహ నిర్మాణ,సమా చార పౌర సంబంధాల శాఖ మంత్రి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనక దుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం రాష్ట్ర గృహ నిర్మాణ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొ లుసు పార్థసారథి మహిళా సాధి కారతపై తన అభి ప్రాయాలను వెల్లడించారు.మహిళా బిల్లు పార్లమెం ట్లో ఆమోదం పొందితే మహిళలకు రాజకీయంగా మరింత బలం చేకూరేదని రాష్ట్ర గృహ నిర్మాణ,సమా చార పౌర సం బంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసా రథి పేర్కొ న్నారు.శనివారం మంత్రి పుట్టినరోజు సంద ర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి కనకదుర్గమ్మ అ మ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ హిం చారు.ఈ సందర్భంగా మంత్రికి ఆలయ ఈఓ వీ.కే. శీనానాయక్ స్వాగతం పలకగా ఆలయ పండితులు ఆశీర్వచనాలు అందించి ప్రత్యేక పూజలు,ప్రసాదం అందజేశారు.అనంతరం మంత్రి కొలుసు పార్ధ సారథి మీడియాతో మాట్లాడుతూ...తన పుట్టినరోజు సంద ర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు,కార్యక ర్తలు,శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక కృత జ్ఞతలు తెలిపారు.మహిళా సాధికారత దిశగా మహి ళా బిల్లు కీలకమని,అది ఆమోదం పొందుతుందని ఆశించామని చెప్పారు.ఆ బిల్లు ఆమోదం పొందితే త న పుట్టినరోజు మరింత ఆనందంగా ఉండేదని అభి ప్రాయపడ్డారు.అయితే కూటమి నాయకత్వంలో ఆ బిల్లు ఆమోదం పొందకపోవడం బాధాకరమని మం త్రి పేర్కొన్నారు.మహిళల రాజకీయ సాధికారతకు అ డ్డంకులు కలగడం సమం జసం కాదని అన్నారు.మ హిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉం టుందని,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మహిళల అభివృద్ధి,సాధికారతకు త మ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి స్ప ష్టం చేశారు.
Comments
Post a Comment