రెండు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారు లకు పట్టుబడ్డ ఎక్సైజ్ సీఐ...
రెండు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ
అధికారులకు పట్టుబడ్డ ఎక్సైజ్ సీఐ
కామారెడ్డి జిల్లాలో అవినీతి అధికారి ఏసీబీ అధికా రులకు అడ్డంగా దొరికిపోయారు.కామారెడ్డి జిల్లా బి చ్కుంద ఎక్సైజ్ కార్యాలయంలో సీఐగా విధులు ని ర్వహిస్తున్న సత్యనారాయణ,బాధితుడి నుంచి రెండు లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు బహిరం గంగా పట్టుకున్నారు.ఒక గ్రామంలో ఉన్న కల్లు దుకా ణం మరో గ్రామానికి తరలించేందుకుగాను ప్రతిఫ లంగా ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ లంచం డిమాం డ్ చేశాడు.దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో సీఐ ఇంటిపై దాడి చేసి పట్టు కున్నారు.అదేవిధంగా అతని వద్ద అదనంగా లభించి న రూ.45,670లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు వివరించారు.సీఐపై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హజరుపరిచినట్లు వెల్లడించారు.
Comments
Post a Comment