రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా...
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా
రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)గా విశ్రాంత ఐఏ ఎస్ అధికారి అనిలచంద్ర పునేఠాను ప్రభుత్వం నియ మించింది.ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీ ణాభివృద్ధిశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పునేఠా 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.ప్రస్తుతం రా ష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గా ఉన్నారు.2019 ఎన్నికల కు ముందు తెదేపా ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.2024లో కూ టమి అధికారంలోకి వచ్చాక పునేఠాను విజిలెన్స్ క మిషనర్ గా నియమించింది.రాష్ట్ర ఎన్నికల కమిషన ర్ నీలం సాహ్ని ఐదు ఏళ్ల పదవీకాలం గత నెల 31 తో ముగిసిన నేపథ్యంలో...ఎస్ ఈసీగా పునేఠాను ని యమించారు.
Comments
Post a Comment