మంగళగిరి జాతీయ రహదారిపై టెన్షన్ టెన్షన్...
మంగళగిరి జాతీయ రహదారిపై టెన్షన్ టెన్షన్
బీసీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ B CY పార్టీ అధినేత బోడే రామచంద్రయాదవ్ చేపట్టిన ఆ మరణ దీక్షాప్రాంగణం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు రోజులుగా రామచంద్ర యాదవ్ దీక్ష చేపట్టి నప్పటికీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాక పోవడంతో పాటు రామచంద్ర యాదవ్ ఆరోగ్యం క్షీణి స్తున్న క్రమంలో కార్యకర్తలు పలు బీసీ నేతలు హైవేపై నిరసన తెలిపారు.నేషనల్ హైవేపై వాహనాలు నిలు పుదల చేసి.. అక్కడ పడి ఉన్న చెట్లకు నిప్పు పెట్టా రు.దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపో యిం ది.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ప్రయత్నం చేశారు.
Comments
Post a Comment