రాసలీలలు...లంచాలు వసూళ్లు...పోలీస్ శాఖకు కొందరి వల్ల అప్రతిష్ట...
రాసలీలలు...లంచాలు వసూళ్లు...
పోలీస్ శాఖకు కొందరి వల్ల అప్రతిష్ట
ప్రజాస్వామ్య దేశంలో పోలీస్ వ్యవస్థకు ఎంతో ఉన్న త స్థానం ఉంది.అలాంటి పరిస్థితిలో ఎంతో కష్టపడి చదివి,పోలీస్ సెలెక్షన్స్ లో విజయం సాధించి,ప్రత్యేక శిక్షణ పొంది ఉద్యోగం పొందిన పోలీసులు కొందరు చేస్తున్న వ్యవహారాల వల్ల ప్రజలు చీత్కరించుకునే దుస్థితికి దిగజారిపోతున్నారు.ఇలాంటి వారి వల్ల ప్ర జలలో విలువ గల స్థానంలో ఉండి,నిరంతరం ప్రజా సేవే లక్ష్యంగా విధులు నిర్వహించే పోలీసులను సై తం ప్రజలు నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది.ఈ నేప థ్యంలో పల్నాడు జిల్లా,పోలీసు శాఖలో విధులు నిర్వ హించే పోలీసులు ప్రజా సమస్యలను తీర్చాల్సిన బా ధ్యతలు విస్మరిస్తున్న అధికారులు,సిబ్బంది పనితీరు పట్ల ప్రజల్లో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి...జిల్లా లో స్టేషన్ కు వచ్చిన మహిళతో వివాహేతర సంబం ధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో ఒక సిఐపై బదిలీ వేటు పడగా,పరువు హత్య కేసులో లంచం తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించాడనే ఆరోపణలతో మరో సి ఐ సస్పెండ్ అయ్యాడు...బాద్యులపై ఉన్నతాధికారు లు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు...ఇవి ముగిసేలోపే ఎఎస్ ఐ రాసలీలల వీడియో హాల్ చల్ తో 15రోజుల్లో పలువురు వల్ల పరువు పోతుందని ప లువురు అధికారులు,సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.
Comments
Post a Comment