చాక్లెట్ ఆశ చూపి యాసిడ్ తాగించింది...నాలుగేళ్ల బాలుడిపై పిన్ని కర్కశం...
చాక్లెట్ ఆశ చూపి యాసిడ్ తాగించింది
నాలుగేళ్ల బాలుడిపై పిన్ని కర్కశం
కుటుంబ కలహాలు చిన్నారి ప్రాణాలపై దాడికి దారి తీసిన అమానుష ఘటన మేడ్చల్–మల్కాజిగిరి జి ల్లాలో వెలుగుచూసింది.తన కొడుకును ఇంట్లో చిన్న చూపు చూస్తున్నారనే కారణంతో, తోడికోడలి నాలు గేళ్ల కుమారుడిపై ఓ మహిళ దారుణానికి ఒడిగట్టిం ది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...జ్యూస్ తా గితే చాక్లెట్ ఇస్తా నని ఆశ చూపించి బాలుడికి యాసి డ్ తాగించింది.కొద్దిసేపటికే బాలుడు తీవ్ర అస్వస్థత కు గురవడంతో విషయం గమనించిన తల్లిదండ్రులు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించా రు.ప్రస్తుతం బాలుడికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.ఈ ఘటనపై బాలుడి తల్లి మేడిపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా,పోలీసులు కేసు నమోదు చేసి ద ర్యాప్తు ప్రారంభించారు.కుటుంబ విభేదాలు ఇంత దా రుణానికి దారి తీసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Comments
Post a Comment