ప్రమాదకర స్టంట్స్‌కు పాల్పడిన యువకుడిపై కేసు నమోదు...ద్విచక్ర వాహనం సీజ్...

ప్రమాదకర స్టంట్స్‌కు పాల్పడిన యువకుడిపై కేసు నమోదు
ద్విచక్ర వాహనం సీజ్
VS9TV న్యూస్,కంకిపాడు :
కృష్ణా జిల్లా,పెనమలూరు మండలానికి చెందిన వై. మణిశాంత్ (25) అనే యువకుడు తన యమహా MT ద్విచక్ర వాహనంపై రీల్స్‌లో లైక్స్ కోసం,అమ్మా యిలను ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశంతో ఈడ్పుగల్లు, గోసాల,కంకిపాడు ఫ్లై ఓవర్,పెనమలూరు ప్రాంతాల్లో ప్రమాదకరంగా స్టంట్స్ చేస్తూ ప్రజలను భయబ్రాంతు లకు గురిచేస్తున్నట్లు కృష్ణా జిల్లా పోలీసుల దృష్టికి వచ్చింది.
ఘటన పట్ల జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదే శాల మేరకు కంకిపాడు ఎస్‌ఐ డి.సందీప్ వాహ న నంబర్ ఆధారంగా అతనిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.అనంతరం అతనిపై పలు చట్టపరమై న సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి,ద్విచక్ర వాహనా న్ని సీజ్ చేసి,భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదకర చర్య లకు పాల్పడవద్దని గట్టిగా హెచ్చరించారు.ఈ సంద ర్భంగా పోలీసులు ప్రజలకు సూచిస్తూ రహదారులపై స్టంట్స్ చేయడం ద్వారా తమతో పాటు ఇతరుల ప్రా ణాలకు ముప్పు కలుగుతుందని,అలాంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...