ఆటో కార్మిక చలో నంద్యాల కార్యక్రమం జయప్రదం చేయండి...ఆర్ నరసింహులు,సీఐటీయు...

ఆటో కార్మిక చలో నంద్యాల కార్యక్రమం జయప్రదం చేయండి 
ఆర్ నరసింహులు,సీఐటీయు
VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :
సిఐటియు 17వ రాష్ట్ర మహాసభ సందర్భంగా ఈ
నెల 17వ తేదీన నంద్యాలలో జరిగే కార్మిక ప్రదర్శన బహిరంగ సభలో  ఆటో కార్మికులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని సిఐటియు న్యూసిటీ కార్యదర్శి ఆర్.న రసింహులు ఆటో కార్మికులకు పిలుపునిచ్చారు.మ హాసభల జయప్రదం కోసం ఆటో యూనియన్ న్యూ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఆటో కార్మికులవిస్తృత స్థా యి జనరల్ బాడీ సమావేశం ఆ యూనియన్ అధ్య క్షులు ఎస్.హుస్సేన్ వలి  అధ్యక్షతన జరిగింది.కార్య క్రమానికి సిఐటి యు న్యూసిటీ కార్యదర్శి ఆర్.నరసిం హులు,ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి కె.ప్రభాక ర్,న్యూసిటీ ఆటో యూనియన్ కార్యదర్శి బి.రాధా కృ ష్ణ హాజరై కార్మికుల నిర్దేశించి మాట్లాడారు.ఆటో కార్మి క చలో నంద్యాల పేరుతో 17వ తేదీన జరిగే పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు హాజరుకావాలని వారు పిలుపు నిచ్చారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను కేవ లం ఓటు బ్యాంకుకు మాత్రమే ఉపయోగించుకుంటు న్నాయని అధికారంలోకి రాకముందు అనేక వాగ్దానా లు చేసిన ప్రభు త్వాలు అధికారం అందాక ఉన్న హ క్కులను కూడా తీసివేసే పద్ధతిలో ప్రభుత్వాలు వ్యవ రిస్తున్నాయన్నారు.కేంద్ర ప్రభుత్వం మోటార్ ఆక్ట్ సవ రణ బిల్లు పేరుతో అధిక జరిమానాలు అమలు చే స్తుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తానేమి తక్కువ కాద న్నట్లు జీఓ 21 ద్వారా అధిక చలానా ఫీజులు భారీగా పెంచి ఆటో డ్రైవర్లను దోపిడీకి గురిచేస్తుందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల అనేక మంది ఆటో డ్రై వర్లు ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను ఈ రాష్ట్ర మహాసభల్లో చర్చించి పోరాటాలు చేస్తామ ని వారన్నారు.ప్రభుత్వం ఎంవిఐ యాక్ట్ సవరణ బి ల్లును రద్దుచేసి జీఓ నెంబర్ 21 వల్ల పడుతున్న చలానా ఫీజులను తగ్గించాలని,ప్రయాణికులను చేరవేస్తున్న టూ వీలర్ బైకులపై చర్య తీసుకుని, రాపిడ్ ప్రైవేట్ యాప్ లను రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ బహిరంగ సభలో ఆటో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆటో డ్రైవర్లకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నగర నాయ కులు ఎస్ మాలిక్ భాషా,తెలుగు మల్లి,రాము,శ్రీ ను,మాలిక్,వెంకటేష్,నాగేంద్ర మౌలాలి,ప్రసన్న రాజ,పరశురాం,వీరబాబు,వెంకటరమణ నగర అద్దాల నాయకులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...