అమావాస్య పురస్కరించుకొని శ్రీశ్రీశ్రీ అభయాంజనే య స్వామి ఆలయంలో ఘన వేడుకలు...దాసరి మో హన్,ఆలయ అధ్యక్షులు...
అమావాస్య పురస్కరించుకొని శ్రీశ్రీశ్రీ అభయాం జనేయ స్వామి ఆలయంలో ఘన వేడుకలు
దాసరి మోహన్,ఆలయ అధ్యక్షులు
కర్నూలు నగరం,కల్లూరు అర్బన్,32వ వార్డ్,ముజ ఫర్ నగర్,శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం లో ఆలయ కమిటీ అధ్యక్షులు దాసరి మోహన్,స భ్యులు వడ్డె ఆంజనేయులు,కోశాధికారి వి.విజయ్ కు మార్,వడ్డె చంద్ర,వడ్డె నరసింహులు,వడ్డె కృష్ణ,నాగిరె డ్డిల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం అమావాస్య వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ఆలయ కమిటీ అధ్యక్షులు దాసరి మోహన్ మాట్లా డుతూ...దాతల సహకారంతో శ్రీశ్రీశ్రీ అభయాంజనే య స్వామి ఆలయంలో అమావాస్య సందర్బంగా ఆ లయ పూజారి వీరుపాక్షయ్య ద్వారా ప్రత్యేక పూజ లు నిర్వహించడం జరిగిందని అన్నారు.పూజల అ నంతరం అన్నదానం,సాయంత్రం భజన భక్త బృందం ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్న ట్లు పేర్కొన్నారు.ఆలయంలో గత 14ఏళ్లుగా ప్రతి నె ల అమావాస్య,ప్రతి సంవత్సరం శ్రీరామనవమి,వార్షి కోత్సవం,హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా దా తలు,ప్రజల సహకారంతో ప్రత్యేక పూజలు,అన్నదా నం వంటి కార్యక్రమాలు జరుపబడుతున్నాయని ఆ యన తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు,భ క్తులు పాల్గొన్నారు.
Comments
Post a Comment