విషం కలిపిన బిస్కిట్లతో సొంత బిడ్డలను చంపేయా లనే దారుణమైన కుట్ర...సుపారీ హత్యకు ప్లాన్ చేసి న తండ్రి...

విషం కలిపిన బిస్కిట్లతో సొంత బిడ్డలను చంపేయాలనే దారుణమైన కుట్ర
సుపారీ హత్యకు ప్లాన్ చేసిన తండ్రి
VS9TV న్యూస్,జనగామ :
జనగామ జిల్లా,రఘునాథపల్లి మండలం పొట్టి గుబ్బ డి తండాలో,తరిగొప్పుల మండలం,ఆంక్షాపూర్ గ్రా మానికి చెందిన అనిత తన ఇద్దరు కుమారులు.. (ఒ కరికి ఆరేళ్లు,ఇంకొక అబ్బాయి తొమ్మిదేళ్లు)తో కలిసి నివాసముంటోంది.భర్త ఏడాది క్రితం శ్రీనివాస్ దుబ్బ తండాకు చెందిన మూడావత్ మమతను రెండవ పెళ్లి చేసుకోగా.అనిత పోలీసులను ఆశ్రయించింది..! దీం తో పోలీసులు సమస్య పరిష్కారం కోసం చేసిన సూ చనలతో... తండాకు చెందిన పెద్దమనుషులతో పం చాయతీ ఏర్పాటు చేయించింది.ఇద్దరు పిల్లల పేరిట ఇరవై గుంటల వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చే యాలని పెద్దమనుషులు తీర్మానించారు.దీంతో ఆ భూమి సాగు చేసుకుంటు కూలీ పనులు చేస్తూ అని త పిల్లల బాగోగులు చూసుకుంటోంది.కొద్దిరోజులకు తన భూమి తనకు ఇవ్వాలని శ్రీనివాస్ అనితను వే ధించడం మొదలు పెట్టడంతో మరోసారి అనిత పోలీ సులను ఆశ్రయించింది.శ్రీనివాస్ ఎలాగైనా భూమిని దక్కిం చుకోవాలనే పట్టుదలతో ఉన్మాదపు ఆలోచన చేశాడు.రెండో భార్యతో కలిసి అనిత పిల్లలను అంత మొందించేందుకు ప్లాన్ రూపొందించాడు.స్కూల్ కు వెళ్ళే ఇద్దరు కుమారులకు ఎలాగైనా విషం కలిపిన బిస్కట్లు తినిపించాలని ప్లాన్ చేశాడు.అనుకున్న ప్ర కారం ఒక వ్యక్తికి సుపారీ ఇచ్చి అతని ద్వారా పిల్లల కు బిస్కట్లు తినిపించాలని చూసాడు.అయితే సుపా రీ ఒప్పందం చేసుకున్న వ్యక్తి మానవత్వంతో ఆలో చించి...నేరుగా శ్రీనివాస్ కుట్ర విషయాన్ని అనితకు చెప్పాడు.దీంతో అనిత పోలీసులకు ఫిర్యాదు చేసిం ది.కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీనివాస్ సహా అ తని రెండవ భార్య మమతను అరెస్టు చేసి రిమాం డుకు తరలించారు.ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.రెండు మండలాల పరిధిలో ఉన్న తండాల వాసులు నిందితులపై తీవ్రఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు.వారిద్దరిని తండాకు మళ్లీ రాకుండా బహిష్కరించాలని అభిప్రాయప డుతున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...