బడి పిలుస్తోంది,ప్రభుత్వ బడి పిలుస్తోంది... ఎం,శ్రీనివాసులు,జి.వనజ కుమారి,విద్యాశా ఖాధికారులు 1-2...

బడి పిలుస్తోంది,ప్రభుత్వ బడి పిలుస్తోంది
ఎం,శ్రీనివాసులు,జి.వనజ కుమారి,
విద్యాశాఖాధికారులు 1-2,
VS9TV న్యూస్,కల్లూరు :
కల్లూరు మండలంలో విద్యాశాఖాధికారులు 1-2 ఎం,శ్రీనివాసులు,జి.వనజ కుమారిల ఆధ్వ ర్యంలో గురువారం బడి పిలుస్తోంది,ప్రభుత్వ బడి పిలుస్తోంది ప్రచార కార్యక్రమం ఏర్పాటు చేశారు.కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.సుధాకర్ హాజరయ్యారు.ఈ సందర్బంగా కల్లూరు అర్బన్,శరీన్ నగర్,వైఎస్సార్ సర్కి ల్‌ లో ప్రతి పిల్లవాడు ప్రభుత్వ బడులలో చేరాల ని కోరుతూ మానవహారం నిర్వహించారు.అ దేవిదంగా అర్హత కలిగిన చిన్నారులను ఒక టవ తరగతిలో చేర్పించడం జరగాలని,షరీఫ్ నగర్ ప్రాంతంలో ర్యాలీ చేపట్టారు.అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
ప్రభుత్వ బడుల అడ్మిషన్ లలో భాగంగా అం గన్ వాడి కేంద్రం నుండి ఆరు మంది విద్యార్తు లను షరీన్ నగర్ లోని మండల పరిషత్ ప్రాథ మిక పాఠశాలలో చేరిపించేలా కృషి చేయాలనీ సూచించారు.బడి ఈడు పిల్లలు తప్పనిసరిగా పాఠశాలలో చేరాలని,ఐదు సంవత్సరాలు పూ ర్తి చేసిన ప్రతి బాల,బాలికలు ప్రభుత్వ పాఠశా లలో చేరాలని తల్లిదండ్రులకు వారు విజ్ఞప్తి చే శారు.అంతేకాకుండా తల్లిదండ్రులతో ప్రత్యక్షం గా మాట్లాడి,ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల చేరి కలను ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో డి ప్యూటీ ఈఓ శ్రీధర్ బాబు,ఎఎంఓ రఫి,అంగ న్ వాడి సూపర్ వైజర్ లు,ఉపాధ్యాయులు,ప్రధా నోపాధ్యాయులు,చైర్మన్ లు,సిఆర్ ఎంటిలు, మిస్ కో ఆర్డినేటర్,అకౌంటెంట్,విద్యాకమిటీ స భ్యులు తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....