సర్వేనెంబర్ 142 వక్ఫ్ భూముల కొనుగోలు నిలిపివేయాలి...ఆవాజ్ కమిటీ డిమాండ్...

సర్వేనెంబర్ 142 వక్ఫ్ భూముల కొనుగోలు నిలిపివేయాలి
ఆవాజ్ కమిటీ డిమాండ్
VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :
జోహారాపురం గ్రామపరిధి,సర్వేనెంబర్ 142 వ క్ఫ్ భూముల కొనుగోలు నిలిపి వే యాలని,వ క్ఫ్ బోర్డు స్థలాన్ని కబ్జాకోరుల నుండి రక్షించా లని ఆవాజ్ నగర అధ్యక్ష కార్యదర్శులు పీ.ఇ క్బాల్ హుస్సేన్,ఎస్.ఎం.డి.షరీఫ్ లు బుధ వారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.దాదాపు రూ.100కోట్లకుపైగా విలువ చేసే స్థలాన్ని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యా పారస్తులు వక్ఫ్ బోర్డు స్థలాన్ని అక్రమ రిజి స్ట ర్లు చేయించి,ప్లాట్ల రూపంలో వేయడం వల్ల ప్రజల మోసపోయారని వారు తెలియజేశా రు.వక్ఫ్ బోర్డు స్థలాన్ని అమ్మడం గాని,కొనడం గాని జరగదనే విషయం ప్లాట్ లు కొన్న వారికి తెలియకపోవడంతో అధికారులు అక్రమ రిజి స్టర్లు చేయడం వల్ల ముస్లిం సమాజానికి రూ.1 00 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని, దీంతో తీరని లోటు కలిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.సర్వే నంబర్ 142లో కెపి వెంక ట్ రెడ్డి నగర్ పేరుతో కొందరు స్థిరాస్తి వ్యాపా రులు స్థిరాస్తి వెంచర్ వేశారు.(డైరెక్టర్ ఆఫ్ టౌ న్ అండ్ కంట్రీ ప్లానింగ్) అధికారులు అను మ తులు ఇచ్చారు.109 ప్లాట్లు వేసి అమ్మే శారు. వీళ్లు ఎవరు అనుమతి ఇవ్వడానికి,వారు ఎవ రు ప్లాట్లు వెయ్యడానికి అని వారు ఘాటుగా ప్రశ్నించారు.కర్నూలు నుంచి నంద్యాల వెళ్లే ప్ర ధాన రహదారికి సమీపంలో ఉండడంతో చా లామంది స్థలాలు కొనుగోలు చేశారు.అప్పట్లో ఆ ప్రాంతం నగరానికి శివారులో ఉండేది.ప్రస్తు తం నగరం విస్తరించిన నేపథ్యంలో అక్కడ ఎ కరా రూ.10 కోట్లు పలుకుతోంది.దీన్ని ఆసరా గా చేసుకొని ల బ్ధిదారులను కబ్జాకోరులు మో సం చేశారని వారు వివరించారు.కొంతమంది స్థలాలను తీసుకొని ఇళ్ళ నిర్మాణం చేపట్టా రు.ఇది వక్ఫ్ భూమి అని నిషేధిత జాబితాలో ఉంచాలనే ఇంకిత జ్ఞానం అధికారుల కు లేదా అని వారు ప్రశ్నించారు.అలాంటి చర్యలేవి తీ సుకోకపోవడంతో చాలా మంది స్థలాలు కొను గోలు చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు.దీనికి నైతి క బాధ్యత వక్ఫ్ బో ర్డు అధికారులది.కబ్జాకో రులదని స్పష్టం చేశారు.ఇప్పటికైనా వక్ఫ్ బో ర్డు అధికారులు తక్షణమే 142 సర్వేనెంబర్ స్థ లంలో రిజిస్టర్లు రద్దుచేసి తిరిగి,వక్ఫ్ బోర్డులో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....