పందిపాడు ముజఫర్ నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్,క ల్లూరులో ఘనంగా మేడే వేడుకలు...
పందిపాడు ముజఫర్ నగర్ ఇండస్ట్రియల్ ఎస్టే ట్,కల్లూరులో ఘనంగా మేడే వేడుకలు
కర్నూలు నగరం,కల్లూరు అర్బన్,పందిపాడు ఆటో యూనియన్,హమాలి యూనియన్,ము జఫర్ నగర్ హమాలి యూనియన్,ఆటో యూనియన్,భవన ని ర్మాణ కార్మిక సంఘం,సుందరయ్య నగర్ ఆటో యూ నియన్ జెండాలు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఏపీ సీడ్స్ హమాలి యూనియన్,హరిహర రైస్ మిల్ యూని యన్,ఎస్టేట్ ఒంటెద్దు బండ్లు,సిల్వర్ ఫ్యాక్టరీ కార్మికు ల యూనియన్,ఎస్టేట్ హమాలి యూనియన్,కల్లూ రు ప్రాంతాలలో కల్లూరు సెంటర్ హమాలీ యూని యన్,కల్లూరు మట్టి పని అడ్డ,సిపిఎం పార్టీ జెండాల ను 140 మే డే పురస్కరించుకొని సి.హెచ్.సాయిబా బా,కె.సుధాకరప్ప,ఎం.సి.ఆనంద్,కె.సురేష్,బి.వెంకట రమణ,గోవింద్,హనుమం తు,శేఖర్ లు ఆవిష్కరిం చారు.ఈ సందర్భంగా సిఐటియు నగర కోశాధికారి సి.హెచ్.సాయిబాబా,ఉపాధ్యక్షులు కె.సుధాకరప్ప మాట్లాడుతూ 140 సంవత్సరాల క్రిందట వేలాది మం ది కార్మికులు 8 గంటల పనిదినాల కోసం అమెరికా దే శంలోని చికాగో నగరంలో వీరోచితంగా పోరాడి పో లీ సులు జరిపిన కాల్పులలో రక్తతర్పణం అర్పించిన కా ర్మికుల రక్తంలో తడిసిన జెండానే ఎర్రజెండా కార్మికు లకు రక్షణ జండా ఎనిమిది గంటల పనిదినం సాధిం చుకున్న రోజు మే డే.ఈరోజుకు ఎంతో ప్రత్యేకత ఉం దని వారు తెలిపారు.కానీ నేటి పాలకవర్గాలు కార్మి కులకు సంక్రమించిన హక్కులను హరించడానికి నా లుగు లేబర్ కోడ్లు తీసుకుని వచ్చి కార్మికులకు తీరని అన్యాయానికి గురిచేయడమే కాకుండా,ఎనిమిది గం టల పని దినాన్ని కూడా 10 గంటలు 12 గంటలుగా మార్చి కార్మికులకు విశ్రాంతి లేకుండా పెట్టుబడి దారు లకు ఊడిగం చేయడానికి వారి లాభా ప్రేక్షకు కార్మికు లను బలి చేస్తున్నారని తెలిపారు.కావున కార్మికులు చైతన్యవంతంగా తిప్పికొట్టడానికి కార్మికవర్గం అలు పెరగని పోరాటాలు చేయాలని కార్మికులకు పిలుపు నిచ్చారు.మే డే స్ఫూర్తితో కార్మిక వర్గం త్యాగాలకు సి ద్ధం కావాలని,అప్పుడే కార్మికులకు న్యాయం జరుగు తుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిఐటి యు సిపిఎం ఆటో యూనియన్ నాయకులు ఎస్. హుస్సేన్ భాష,ఈ రామాంజనేయులు,వై.సుధాకర్,ఎ స్.ముక్తియర్ బాషా,ఎస్.రమణమూర్తి,ఏ.గోవిందు, సి.శ్రీనివాసులు,ఐ.రాజు,లక్ష్మన్న,బి.వెంకటరమణ, కే.మునిస్వామి,శ్రీనివాసు లు,ఎస్.బషీర్ అహ్మ ద్,చి ట్టిబాబు,కె.గోవింద్,హనుమంతు,శ్రీనివాసులు,మహ బూబ్ బాషా,జె.శ్రీనివాసులు,మహిళా సంఘం నాయ కులు జి.ధనలక్ష్మి,కె.నాగేశ్వరమ్మ,శారదమ్మ,సువార్త, సాలమ్మ,ఈశ్వరమ్మ,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment