ప్రేమ విఫలం...యువకుడు ఆత్మహత్య... పి.శేషయ్య,మూడవ పట్టణ సిఐ...
ప్రేమ విఫలం...యువకుడు ఆత్మహత్య
పి.శేషయ్య,మూడవ పట్టణ సిఐ
కర్నూలు నగరం,శ్రీరాంనగర్ లో ఆదివారం ప్రే మ విఫలం చెందడంతో మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన జరిగిన ట్లు మూడవ పట్టణ సిఐ పి.శేషయ్య పేర్కొన్నా రు.ఈ మేరకు సిఐ తెలిపిన వివరాలు...శ్రీరా మ్ నగర్ లో నివాసం ఉంటున్న బి.సి.బాలన్న రెండవ కుమారుడు బి.సతీష్(27) అను యు వ కుడు అదే వీధికి చెందిన జనార్ధన్ రావు కు మార్తె కల్పనాంజలిని పది సంవత్సరాలుగా ఒ కరినొకరు ప్రేమించుకున్నారని అన్నారు.అయి తే గత కొద్ది రోజుల క్రితం నుండి ప్రేమించడం లేదని,సతీష్ మన స్థాపానికిగురై,జీవితంపై వి రక్తి చెంది చనిపోవాలనే ఉద్దేశ్యంతో ఇంట్లో ఎ వరు లేని సమయంలో బి.సతీష్ ఆత్మహత్య కు పాల్పడ్డాడు.కొంత సమయం తరువాత అ తని తల్లి ఇంటికి వచ్చి చూసి,తదుపరి వారి ఇ తర కుటుంబ సభ్యులు అందరు సతీష్ ను క ర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళ గా,డాక్టర్ పరీక్షించి అప్పటికే మార్గమద్యంలో మృతి చెందినట్లు నిర్ధారించారు.ఈ నేపథ్యం లో బి.సతీష్ తండ్రి అయిన బి.సి.బాలన్న ఇ చ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి,ద ర్యాప్తు ప్రారంభించినట్లు సిఐ పి.శేషయ్య తెలి పారు.
Comments
Post a Comment