నకిలి నోట్లను చలామణి చేస్తున్న ఎనిమిది వ్యక్తులు అరెస్ట్...
నకిలి నోట్లను చలామణి చేస్తున్న ఎనిమిది వ్యక్తులు అరెస్ట్
నకిల నోట్లను తయారుచేసి (ప్రింట్ తీసి) మా ర్కెట్లో చలామణి చేస్తున్న ముగ్గురు వ్యక్తులు తెలంగాణలో తక్కువ డబ్బుల కు,ఎక్కువ డ బ్బులను 1:3లో తయారు చేసి ఇస్తామని చె ప్పి కోరిన వారికి రూ.5 00 నోట్ల పరిమాణంలో నోట్ల కాగితాలను ఇస్తూ మోసాగిస్తున్న ఐదుగు రు వ్యక్తులను వరంగల్ టాస్క్ ఫోర్స్,నర్సం పే ట పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేశా రు.అరెస్టు చేసిన నిందితుల నుండి నకిలి నో ట్లు నగదు రూ.1,48,000 సుమారు రూ.28ల క్షల విలువగల ల్యాప్ టాప్ లు, ప్రింటర్స్,13 సెల్ ఫోన్లు రెండు కార్లులను స్వాధీనం చేసు కున్నారు.అదే విదంగా నర్సంపేటకు చెందిన శాగంటి కిరణ్,నీరటి శివ,నీరటి రంజిత్,గుడి కందుల రవి,ములుగు జిల్లా,ఘన్ పూర్ కు చెం దిన పోరిక రాజ్కుమార్ @ రాజు,ఖమ్మం జిల్లా, వేం సూరుకు చెందిన తనమాల రాజశేఖర్, భువనగిరి,తాతానగర్ కు చెందిన ముదురుకో ల యాకంబరం,కారకగూడెం మండలం,కొత్త గూడెంకు చేను సాయికిరణ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Post a Comment