ఏపీలో పెరుగుతున్న అవినీతి అధికారులు...క ళ్లెం వేస్తున్న ఏసీబీ అధికారులు...
ఏపీలో పెరుగుతున్న అవినీతి అధికారులు
కళ్లెం వేస్తున్న ఏసీబీ అధికారులు
ఏపీలో ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెరిగి పోతోం ది.ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ప్రత్యేక నిఘాతో కళ్లెం వేసేందుకు కృషి చేస్తున్నారు.ఈ మేరకు ఏపీలో ఇద్దరు అధికారులు ఎసిబికి అ డ్డంగా పట్టుబడ్డారు.వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లాలో ఎగ్జిబిషన్కు పర్మిషన్ ఇ చ్చేందుకు మున్సిపల్ డిఈ లక్ష్మీనరసింహు లు,జూనియర్ అసిస్టెంట్ సందీప్ లు రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల కు బహిరంగంగా పట్టుబడ్డారు.ఇద్దరినీ అదు పులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారి స్తున్నారు.
Comments
Post a Comment