గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం ల భ్యం...తేజోమూర్తి,కర్నూలు తాలూకా సిఐ...
గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యం
తేజోమూర్తి,కర్నూలు తాలూకా సిఐ
కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిది,క ర్నూలు మండలం,నందనపల్లి గ్రామ శివారు, శ్రీనివాస గార్డెన్,కుంబకోణం కాఫీ హోటల్ దగ్గ రలో ఒక మగ వ్యక్తి గుర్తుతెలియని మృతదే హం లభ్యమైనట్లు తాలూకా సిఐ తోజోమూర్తి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.సిఐ తెలిపిన వివరాలు ప్రకారం...మృతుడు వయ సు 45 నుండి 50 సం"రాలు ఉన్నట్లు చెప్పా రు.అతనిని ఏపీ 39- ఎస్ వి -2171 అనే కంక ర మిక్షర్ వాహనం ఢీకొనడంతో మగ వ్యక్తికీ తలకు బలమైన రక్తగాయాలు అయ్యాయి. దీంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొ న్నారు.సదరు వ్యక్తి ఎత్తు సుమారు 5.6అడు గులు ఉండి చామన చాయ రంగులో ఉన్నాడ ని,తెలుపు రంగులో లైన్స్ ఉన్న ఫుల్ షర్టు,తె లుపు రంగు కట్ బనియన్,నిలం రంగు చెక్స్ గల పంచ,మేరున్ రెడ్ నిక్కరు వేసుకొని ఉ న్నాడని అన్నారు.ఆ వ్యక్తి హిందీ మాట్లాడే వా డని పిర్యాది విఆర్ ఓ ఇచ్చిన ఫిర్యాదు మేర కు కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ నందు కే సు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.ఈ నేపథ్యంలో సదరు గుర్తుతెలియ ని మగ వ్యక్తి మృతదేహం వివరాలు తెలిసిన వారు కర్నూలు తాలూకా పోలీసు స్టేషన్ సిఐ - 912110 1063,ఎస్ ఐ - 9121101064 సెల్ నంబర్లకు సమాచారం ఇవ్వగలరని సిఐ తేజో మూర్తి తెలిపారు.
Comments
Post a Comment