విజయ్‌ నాకు సమవుజ్జీ కాదు...రజినీకాంత్‌ సంచలన వ్యాఖ్యలు...

విజయ్‌ నాకు సమవుజ్జీ కాదు
కమల్‌ సీఎం అయితే అసూయపడతా
స్టాలిన్‌ నాకు మంచి మిత్రుడు
పార్టీ పెడితే కచ్చితంగా గెలిచేవాణ్ని
రాజకీయాలతో సంబంధం లేదు
రజినీకాంత్‌ సంచలన వ్యాఖ్యలు
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారని.. అందుకే విజయ్‌ గెలిచారని స్టార్‌ హీరో రజినీ కాంత్‌ అన్నారు.తనకు రాజకీయాలతో ఎలాం టి సంబంధం లేదన్నారు.తానే గనక పార్టీ పెడి తే ఖచ్చితంగా గెలిచేవాడినన్నారు.డీఎంకే అ ధినేత స్టాలిన్‌ తనకు మంచి స్నేహితుడని తెలి పారు.అందుకే ఆయన్ని కలిసినట్లు వెల్ల డిం చారు.ఎన్నికల ఫలితాల అనంతరం స్టాలిన్‌ను కలిసిన నేపథ్యంలో రజినీపై విమర్శలు వచ్చి న విషయం తెలిసిందే.దీంతో ఆదివారం చెన్నై లోని తన నివాసంలో మీడియా సమావేశం ఏ ర్పాటు చేసి వివరణ ఇచ్చారు.మరోవైపు విజ య్‌ సీ ఎంగా గెలవకూడదని తాను ఎలాంటి ప్రయత్నం చేయలేదని రజినీకాంత్‌ చెప్పారు. విజయ్‌ను తనకు సమవుజ్జీగా భావించడం లే దన్నారు.తమ వయసులో 25ఏళ్ల వ్యత్యాసం ఉందన్నారు.కమల్‌ హాసన్‌ సీఎం అయితే అ సూయ పడతాను గానీ,విజయ్‌ విషయంలో అలాంటిదేమీ లేదన్నారు.రెండు ప్రధాన పార్టీ లను ఢీకొని గె లిచిన విజయ్‌కు తాను శుభా కాంక్షలు తెలిపానని గుర్తుచేశారు.ఇటీవల ఎ యిర్‌పోర్టులో ఓ వ్యక్తి విజయ్‌ గురించి ప్రస్తా వించగా రజినీకాంత్‌ నవ్వుతూ వెళ్లిపోయిన విషయం తెలిసిందే.దీనిపై విమర్శలు రావ డా న్నీ రజినీ తాజాగా ప్రస్తావించారు.ఎవరో వ్యక్తి ఫోన్‌లో రికార్డు చేస్తూ అడిగిన ప్రశ్నకు తాను స్పందించలేదన్నారు.తాను అనవసరంగా ఇత ర విషయాల గురించి మాట్లాడే వ్యక్తిని కాద న్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....