జనరద్దీ ప్రాంతాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృ ష్టి...నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులే సు...

జనరద్దీ ప్రాంతాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి
నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
కర్నూలు నగరంలో జనరద్దీ ఎక్కువగా ఉండే రైతు బజార్లు,మార్కెట్ యార్డులు,పూలబజా ర్ వంటి ప్రాంతాల్లో పరిశుభ్రతపై శానిటేషన్ ఇ న్‌స్పెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించా రు.సోమవారం ఆయన కొండారెడ్డి బురుజు సమీపంలోని పూలబజార్,సి.క్యాంపు రైతు బజార్,వి నాయక ఘాట్ వద్ద కే.సీ.కెనాల్‌ను పరి శీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ...నగరంలో నిత్యం జనరద్దీ ఉం డే ప్రజా సమూహ ప్రాంతాల్లో పరిశుభ్రత పను లపై తప్పనిసరిగా ప్రత్యేక దృష్టి సారించాలని, సంబంధిత అధికారులతో సమన్వయం చేసు కుని గార్బేజ్ పాయింట్లు లేకుండా చూడాల న్నారు.ప్రతి రోజూ ఉదయం సందర్శించి,ప్రత్యే క సిబ్బందిని నియమించి విధులు కేటాయిం చాలని సూచించారు.కొత్తగా కొనుగోలు చేసిన ట్రాక్టర్ ట్రాలీలలోనే వ్యర్థాలను వేసేలా నిర్వా హకులకు,వ్యాపారస్తులకు చైతన్యం కల్పించా లని తెలిపారు.అదేవిధంగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని అన్న క్యాంటీన్‌ను అకస్మిక తని ఖీ చేశారు.స్వచ్ఛత పనుల విషయంలో ప్రభు త్వ ఆదే శాల అమలులో నిర్లక్ష్యంగా ఉండటం పై అసహనం వ్యక్తం చేశారు.
స్వచ్ఛత పట్ల సిరి యస్ లేకపోతే చర్యలు త ప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ప్ర జారోగ్య అధికారి డాక్టర్ ఎం.రఘు,శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లు రమేష్,జిలానీ,లోకేష్,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....