జనరద్దీ ప్రాంతాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృ ష్టి...నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులే సు...
జనరద్దీ ప్రాంతాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి
నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు నగరంలో జనరద్దీ ఎక్కువగా ఉండే రైతు బజార్లు,మార్కెట్ యార్డులు,పూలబజా ర్ వంటి ప్రాంతాల్లో పరిశుభ్రతపై శానిటేషన్ ఇ న్స్పెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించా రు.సోమవారం ఆయన కొండారెడ్డి బురుజు సమీపంలోని పూలబజార్,సి.క్యాంపు రైతు బజార్,వి నాయక ఘాట్ వద్ద కే.సీ.కెనాల్ను పరి శీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ...నగరంలో నిత్యం జనరద్దీ ఉం డే ప్రజా సమూహ ప్రాంతాల్లో పరిశుభ్రత పను లపై తప్పనిసరిగా ప్రత్యేక దృష్టి సారించాలని, సంబంధిత అధికారులతో సమన్వయం చేసు కుని గార్బేజ్ పాయింట్లు లేకుండా చూడాల న్నారు.ప్రతి రోజూ ఉదయం సందర్శించి,ప్రత్యే క సిబ్బందిని నియమించి విధులు కేటాయిం చాలని సూచించారు.కొత్తగా కొనుగోలు చేసిన ట్రాక్టర్ ట్రాలీలలోనే వ్యర్థాలను వేసేలా నిర్వా హకులకు,వ్యాపారస్తులకు చైతన్యం కల్పించా లని తెలిపారు.అదేవిధంగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని అన్న క్యాంటీన్ను అకస్మిక తని ఖీ చేశారు.స్వచ్ఛత పనుల విషయంలో ప్రభు త్వ ఆదే శాల అమలులో నిర్లక్ష్యంగా ఉండటం పై అసహనం వ్యక్తం చేశారు.
Comments
Post a Comment