పరీక్ష సమయంలో టీవీ చూడొద్దని కూతురుని మందలించిన తల్లితండ్రులు...మనస్థాపంతో కూతురు ఆత్మహత్య...

పరీక్ష సమయంలో టీవీ చూడొద్దని కూతురుని మందలించిన తల్లితండ్రులు
మనస్థాపంతో కూతురు ఆత్మహత్య
VS9TV న్యూస్,మంచిర్యాల :
మంచిర్యాల జిల్లా,జన్నారంలో పరీక్ష స మ యంలో టీవీ ఎందుకు చూస్తున్నావని తల్లిదం డ్రులు మందలిచ్చారు.దీంతో క్షణికావేశానికి గురైన ఆ విద్యార్థిని పురుగు మందుతాగగా చికిత్స పొందుతూ మృతి చెందింది.ఈ ఘటన జన్నారం మండలం,రోటిగూడ గ్రామంలో చో టు చేసుకుంది.జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ వివరాల ప్రకారం...గ్రామానికి చెందిన మోత్కూ రి లక్ష్మీ నారాయణ గౌడ్-పద్మ దంపతుల చిన్న కూతురు మోత్కూరి అక్షయ(19) లక్షెట్టి పేట లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవ త్సరం చదువుతోంది.వార్షిక పరీక్షలు జరుగు తున్నందున టీవీ చూడటం ఆపేసి చదువుకో వాలని ఈ నెల 3న తల్లిదండ్రులు మందలిం చారు.చదువుకోమని చెప్పి టీవీ ఆఫ్ చేసి వా ళ్లిద్దరూ పనులకు వెళ్లారు.క్షణికావేశంలో ఆ విద్యార్థిని ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగింది. హుటాహుటిన కుటుంబసభ్యులు ఆమెను జ న్నారంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు కరీంనగర్ తరలిం చారు.చికిత్స పొందుతూ గత గురువారం అ క్షయ మృతి చెందింది.ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొ న్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...