మాడిన బిర్యానీ...కుళ్లిన చికెన్...ఇబ్రహీం ప ట్నం ఆల్ఫా హోటల్ నిర్వాకం...పార్శిల్ వెనక్కి తెచ్చి హోటల్ ముందు పడేసిన బాధితుడు...
మాడిన బిర్యానీ...కుళ్లిన చికెన్
ఇబ్రహీంపట్నం ఆల్ఫా హోటల్ నిర్వాకం
పార్శిల్ వెనక్కితెచ్చి హోటల్ ముందు పడేసిన బాధితుడు
ఇబ్రహీంపట్నం స్థానిక ఆల్ఫా హోటల్ నిర్వా హకుల తీరుమారడం లేదు.ఒక వినియోగ దా రుడికి ఆదివారం మాడిన బిర్యాని రైస్,కుళ్లిన చికెన్ అంటగట్టారు.సేకరించిన వివరాల ప్రకా రం కొండపల్లికి చెందిన యువకుడు ఇబ్రహీం పట్నం ఆల్ఫా హోటల్ లో ఆదివారం మధ్యా హ్నం చికెన్ మం డీ ఫ్యామిలీ ప్యాక్ తీసుకువె ళ్లాడు.ఇంటి కి వెళ్లి విప్పి చూడగా రైస్ మాడు వాసన వస్తుండటం గమనించారు...తింటున్న సమయంలో చికెన్ కూడా కుళ్లిన వాసన రావ డంతో తిరిగి ఆల్ఫా యాజమాన్యా నికి ఫిర్యా దు చేశారు.ఆల్ఫా హోటల్ నిర్వాహకులు నిర్ల క్ష్య సమాధానం ఇవ్వటంతో పార్శిల్ ను హో టల్ ముందే పడేసి వెళ్లిపోయాడు.ప్రజల ఆరో గ్యాలతో చెల గాటమాడుతున్న ఆల్ఫా హోట ల్ నిర్వా హకులపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫి ర్యాదు చేస్తానని తెలిపాడు.గతంలో కూడా ఆ ల్ఫా హోటల్ పై అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లలో తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతు న్నారు.
Comments
Post a Comment