పంచలింగాల టోల్గేట్ వద్ద బ్లాక్ స్పాట్స్ పరి శీలన యాత్ర బస్సు ప్రారంభం...
పంచలింగాల టోల్గేట్ వద్ద బ్లాక్ స్పాట్స్ పరి శీలన యాత్ర బస్సు ప్రారంభం
కర్నూలు జిల్లా పంచలింగాల టోల్గేట్ వద్ద శనివారం నిర్వహించిన బ్లాక్ స్పాట్స్ పరిశీలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొన్నారు.ఈ సంద ర్భంగా బ్లాక్ స్పాట్స్ పరిశీలన యాత్ర బస్సును జెండా ఊపి ప్రారంభించారు.అనంతరం పంచ లింగాల టోల్ గేట్ పరిసర ప్రాంతాల్లో గుర్తించి న ప్రమాదకర ప్రాంతాలను పరిశీలించి,రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై పోలీసు అధికారులకు మరియు హైవే అధికా రులకు పలు సూచనలు చేశారు.రోడ్డు భద్రత విషయంలో నిర్లక్ష్యం లేకుండా చర్యలు తీసుకో వాలని,ప్రమాదాలకు కారణమయ్యే అంశాల ను వెంటనే గుర్తించి పరిష్కరించాలని అధికా రులు ఆదేశించారు.ముఖ్యంగా బ్లాక్ స్పాట్స్ వద్ద హెచ్చరిక బోర్డులు,స్పీడ్ నియంత్రణ చర్య లు,సరైన లైటింగ్,రహదారి గుర్తులు ఏర్పాటు చేయాలని సూచించారు.ప్రజలు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని జిల్లా కలెక్టర్,జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చే శారు.
Comments
Post a Comment