అనుమతి ఉన్న రైతులందరీ పొగాకు కొనుగో లు చేయాలి...ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ డిమాండ్...

అనుమతి ఉన్న రైతులందరీ పొగాకు కొనుగోలు చేయాలి
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ డిమాండ్
VS9TV న్యూస్,మిడుతూరు :
అనుమతి ఉన్న రైతులందరీ పొగాకు కొను గోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జి ల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ డిమాండ్ చేశారు.ఈ మేరకు బుధవారం నంద్యాల జిల్లా, మిడుతూరు మండలం,మాసపేట గ్రామంలో ఉన్న ఐటీసీ కంపెనీ ముందు మూ డు గంటల పాటు రైతులను కలుపుకొని ఆందోళన చేప ట్టారు.ఈ సందర్భంగా జి.రామకృష్ణ మాట్లాడు తూ ఐటిసి కంపెనీ అనుమతితో జిల్లాలో అనే క చోట్ల పొగాకు పంటను రైతులు పండించార ని అన్నారు.విత్తనాలు నాటు మొదలుకొని,పొ గాకు పూర్తి అయ్యేంతవరకు వారి పర్యవేక్షణ లోనే రైతులు పంటలు పండిస్తారని తెలియజే శారు.అలా కాకుండా వారి అనుమతి లేకుం డా వేస్తే ఎట్టి పరిస్థితుల్లో తీసుకోబోమని ఎప్ప టికప్పుడు చెబుతూ పంపిణీ ప్రచారం చేస్తుం దని కూడా తెలియజేశారు.కానీ కర్నూలు మం డలం,ఉల్చాల,తదితర గ్రామాలలో రైతులు వారి అనుమతితో వారి సూచనలు పాటిస్తూ పొగాకు పంట వేసినప్పటికీ చివరిలో పొగాకు బాగోలేదని నీళ్లతో పండించారని,వివిధ సాకు లు చెప్పి పొగాకు కొనుగోలు చేయకుండా రై తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆం దోళన వ్యక్తం చేశారు.గత సంవత్సరం కంటే ఈ సం వత్సరం జిల్లాలో పొగాకు పంట తగ్గిం దని,దానికి కారణం అనుమతి లేకుండా వేయ డంతో కొనుగోలు చేయక రైతులు దిబ్బలకు వేసిన పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. కావున జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని అను మతి ఉన్న వారే పంట పండించాలని పదేపదే చెప్పారని తెలియజేశారు.కానీ ప్రస్తుతం వారి అనుమతితో వేసిన పంటలకు కొనుగోలు చే యమని చెప్పడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు.వెంటనే అనుమతి ఉన్న రైతులం దరి పొగాకు పంటను కొనుగోలు చేయాలని డి మాండ్ చేశారు.లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.అనంతరం కంపెనీ యాజమాన్యం జోక్యం చేసుకుని అందరి పొగా కు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుం టామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమిం చారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్య క్షులు రాఘవేంద్ర,నాయకులు కిషన్ రెడ్డి,అం జి,షాజహాన్,బాధిత రైతులు వెంకటేశ్వర్లు,కు మార్,మధుసూదన్,శ్రీనివాసులు,గోవర్ధన్,చ మ్మన్న,షేక్షావలి,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...