ఇ ఫైలింగ్ అయిన పత్రికలకు వెంటనే అక్రిడిటే షన్లు ఇవ్వండి...రాయలసీమ జర్నలిస్టుల ఫో రం...

ఇ ఫైలింగ్ అయిన పత్రికలకు వెంటనే అక్రి డిటేషన్లు ఇవ్వండి
రాయలసీమ జర్నలిస్టుల ఫోరం
VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :
కర్నూలు జిల్లాలో పెండింగ్ లో ఉన్న పత్రికల కు వెంటనే అక్రెడిటేషన్ లు ఇవ్వాలని కర్నూ లు పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జయమ్మకి రాయలసీమ జర్నలిస్టుల ఫోరం ఆ ధ్వర్యంలో శనివారం వినతి పత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా అధ్యక్ష,కార్యదర్శులు బత్తిన నవీ న్,సిరిపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి లు మాట్లాడుతూ గతంలో అ క్రిడిటేషన్లు కొన్ని పత్రికలకు సర్క్యు లేషన్ తక్కువ ఉన్నాయని,ఈ ఫైలింగ్ చేసేట పుడు ఆర్ఎన్ఐ రూల్ ప్రకారం సర్క్యులేషన్ ఉన్న పత్రికలకు మాత్రమే అక్రిడిటేషన్లు ఇవ్వా లని సర్క్యులేషన్ తక్కువ ఉన్న పత్రికలకు ఈ ఎకనామికల్ సంవత్సరంలో ఆర్ఎన్ఐ రూల్ ప్రకారం పేపర్ సర్క్యులేషన్ అప్లోడ్ చేసుకుం టే రూల్ ప్రకారం అక్రెడిటేషన్ ఇచే విధంగా అ క్రెడిటేషన్ కమిటీ తీర్మానించింది.ఈ నేపథ్యం లో ఏప్రిల్,1వ తేదీ నుండి ఇ- ఫైలింగ్ సైట్ ఓపె న్ కావడంతో అర్హత పొందిన పత్రిక నిర్వాహ కులు ఇ-ఫైలింగ్ చేయించి కార్యాలయంలో స మర్పించి 45రోజులు అవుతున్నా ఇంతవరకు అక్రిడిటేషన్లు ఇవ్వలేదని డిడిని ప్రశ్నించారు.అ నంతరం సమాచార శాఖా డిడి జయమ్మ స మాధానమిస్తూ ఇంకా కొన్ని పత్రికలు,చానల్స్ విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయ ని,కార్యాలయంలో తగిన సిబ్బంది లేకపోవడం వలన ఆలస్యమౌతోందని, 15రోజులలో కమిటీ సమావేశమయ్యే విధంగా చూస్తామని,పెండిం గులో ఉన్న పత్రికల అక్రెడిటేషన్ లు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో రా యలసీమ జర్నలిస్ట్ ఫోరం సెక్రటరీ రాజేంద్ర ప్ర సాద్,జాయింట్ సెక్రటరీ ఉసేన్,ఐ న్యూస్ బ్యూ రో కిశోర్ కుమార్,ఫోటోగ్రాఫర్ కుమార్,తదిత రులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....