ఇ ఫైలింగ్ అయిన పత్రికలకు వెంటనే అక్రిడిటే షన్లు ఇవ్వండి...రాయలసీమ జర్నలిస్టుల ఫో రం...
ఇ ఫైలింగ్ అయిన పత్రికలకు వెంటనే అక్రి డిటేషన్లు ఇవ్వండి
రాయలసీమ జర్నలిస్టుల ఫోరం
కర్నూలు జిల్లాలో పెండింగ్ లో ఉన్న పత్రికల కు వెంటనే అక్రెడిటేషన్ లు ఇవ్వాలని కర్నూ లు పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జయమ్మకి రాయలసీమ జర్నలిస్టుల ఫోరం ఆ ధ్వర్యంలో శనివారం వినతి పత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా అధ్యక్ష,కార్యదర్శులు బత్తిన నవీ న్,సిరిపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి లు మాట్లాడుతూ గతంలో అ క్రిడిటేషన్లు కొన్ని పత్రికలకు సర్క్యు లేషన్ తక్కువ ఉన్నాయని,ఈ ఫైలింగ్ చేసేట పుడు ఆర్ఎన్ఐ రూల్ ప్రకారం సర్క్యులేషన్ ఉన్న పత్రికలకు మాత్రమే అక్రిడిటేషన్లు ఇవ్వా లని సర్క్యులేషన్ తక్కువ ఉన్న పత్రికలకు ఈ ఎకనామికల్ సంవత్సరంలో ఆర్ఎన్ఐ రూల్ ప్రకారం పేపర్ సర్క్యులేషన్ అప్లోడ్ చేసుకుం టే రూల్ ప్రకారం అక్రెడిటేషన్ ఇచే విధంగా అ క్రెడిటేషన్ కమిటీ తీర్మానించింది.ఈ నేపథ్యం లో ఏప్రిల్,1వ తేదీ నుండి ఇ- ఫైలింగ్ సైట్ ఓపె న్ కావడంతో అర్హత పొందిన పత్రిక నిర్వాహ కులు ఇ-ఫైలింగ్ చేయించి కార్యాలయంలో స మర్పించి 45రోజులు అవుతున్నా ఇంతవరకు అక్రిడిటేషన్లు ఇవ్వలేదని డిడిని ప్రశ్నించారు.అ నంతరం సమాచార శాఖా డిడి జయమ్మ స మాధానమిస్తూ ఇంకా కొన్ని పత్రికలు,చానల్స్ విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయ ని,కార్యాలయంలో తగిన సిబ్బంది లేకపోవడం వలన ఆలస్యమౌతోందని, 15రోజులలో కమిటీ సమావేశమయ్యే విధంగా చూస్తామని,పెండిం గులో ఉన్న పత్రికల అక్రెడిటేషన్ లు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో రా యలసీమ జర్నలిస్ట్ ఫోరం సెక్రటరీ రాజేంద్ర ప్ర సాద్,జాయింట్ సెక్రటరీ ఉసేన్,ఐ న్యూస్ బ్యూ రో కిశోర్ కుమార్,ఫోటోగ్రాఫర్ కుమార్,తదిత రులు పాల్గొన్నారు.
Comments
Post a Comment