నడిరోడ్డులో మాజీ భార్యపై దాడికి పాల్పడిన భర్త...భర్తకు దేహశుద్ధి చేసిన ప్రజలు...
నడిరోడ్డులో మాజీ భార్యపై దాడికి పాల్పడిన భర్త
భర్తకు దేహశుద్ధి చేసిన ప్రజలు
బెంగళూరులో సంజయ్ అనే వ్యక్తి తన మాజీ భార్యపై దాడికి యత్నించాడు.బైక్పై వచ్చిన అతడు,రోడ్డుపై నడుచుకుం టూ వెళ్తున్న తన మాజీ భార్యను అడ్డగించి కత్తితో దాడి చేయ బోయాడు.ఆ సమయంలో అటుగా వచ్చిన కొందరు యువకులు సంజయ్ ని అడ్డుకొని ఆ మహిళ ప్రాణాలను రక్షించారు.ఆపై అతడికి దే హశుద్ధి చేశారు.ఈ ఘటనపై మదనాయకన హళ్లి పోలీసులు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Post a Comment