ఏడు వేల లంచం తీసుకుంటూ ఎస్ఐ అ రెస్ట్
బోధన్ టూ టౌన్‌లో ఏసీబీ దాడి 

VS9TV న్యూస్,బోధన్ :
నిజామాబాద్ జిల్లా,బోధన్ టూ టౌన్ పో లీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్ ఐ చిటన్నోజు భాస్కరాచారి అవినీతి నిరో ధక శాఖ (ఏసీబీ) అధికారులకు లంచం తీసుకుంటూ బహిరంగంగా పట్టుబడ్డారు. తన సోదరుడి కొడుకు పేరును ఒక క్రిమి నల్ కేసులో చేర్చకుండా ఉండేందుకు ఫి ర్యాదుదారుడి నుండి రూ.7,000 లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది.ఈ విష యంపై బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించడంతో,వారి సూచనల మేరకు వలపన్ని,లంచం తీసుకుంటున్న సమ యంలో ఎస్ఐని పట్టుకున్నారు.అనంత రం ఆయనను అదుపులోకి తీసుకుని,కే సు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తు న్నారు.ఈ ఘటనతో పోలీస్ వ్యవస్థలో అవినీతి వ్యవహారాలు మరోసారి బహిర్గ తమయ్యాయి.ప్రజలకు న్యాయం చేయా ల్సిన బాధ్యత ఉన్న అధికారులే ఇలా లం చాలకు పాల్పడటం తీవ్ర విమర్శలకు దా రితీస్తోంది.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...