Posts

జూన్ ఒకటి నుండి రేషన్ షాపుల్లో రేషన్ పంపణీకి సర్వం సిద్ధం...నాదెండ్ల మనోహర్,పౌరసరఫరాల శాఖ మంత్రి...

Image
జూన్ ఒకటి నుండి రేషన్ షాపుల్లో   రేషన్ పంపణీకి సర్వం సిద్ధం నాదెండ్ల మనోహర్,పౌరసరఫరాల శాఖ మంత్రి VS9TV న్యూస్,విజయవాడ ప్రతినిధి : కార్డుదారుల సౌలభ్యం కోసం జూన్ ఒకటో తేది నుండి రేషన్ షాపుల ద్వారా రేషన్ సరు కులు పంపిణీకి సర్వం సిద్ధం అని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పా రు.ఎండియు విధానం అమలులో ఉన్నపుడు ఈ పోస్లో ఉన్న సాఫ్ట్వేర్ ను తొలగించి రే షన్ డీలర్ ద్వారా పంపిణీ కోసం రూపోందించిన సాఫ్ట్వేరు క్షేత్ర స్థాయిలో పరిశీలించే ని మిత్తం విజయవాడ మధురానగర్ రేషన్ డిపో నెంబరు 218ని పౌరసరఫరాశాఖ కమీష నర్ సౌరబ్ తో కలిసి సందర్శించారు.ఈపోస్లో లాగిన్ నుండి కార్డు నెంబరు ఎంటర్ అ య్యే విధానం కార్డుదారుని వేలిముద్ర,కంటిపాప ద్వారా సరుకులు నమోదయ్యే విధానం పరిశీలించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎండియు వాహ నం ఎపుడు వస్తుందో వెళుతుందో తెలియని దుస్తితి ఉందని,దీంతో కార్డుదారులు రేషన్ కోసం వాహనం కోసం రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఉందని అన్నారు.ఇపుడు కార్డుదా రులకు ఆ కష్టాలు ఉండవని చె ప్పారు.నెలలో ఒకటో తేది నుండి 15వ తేది వరకు ఉద యం 8-00 నుండి మద్యహ్నం 12-00 వరకు సాయంత్రం 4-00 నుండి 8-00 గ...

మంచినీటి సమస్య పరిష్కారం చేయకపోతే...ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కార్యాలయం ముట్టడిస్తాం...డివైఎఫ్ ఐ...

Image
మంచినీటి సమస్య పరిష్కారం చేయకపోతే  ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కార్యాలయం ముట్టడిస్తాం డివైఎఫ్ ఐ   VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : మంచినీటి సమస్య పరిష్కారం చేయకపోతే ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కార్యాలయం ముట్టడి స్తామని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు రాఘవేంద్ర నగేష్ హెచ్చరించారు.గురువా రం గ్రామీణ నీటి సరఫరా,పారిశుద్ధ్య శాఖ డిఈ కార్యాలయం ముందు డివైఎఫ్ఐ ఆధ్వ ర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు రాఘవేంద్ర,నగేష్ మాట్లాడుతూ ఉల్చాల గ్రామంలో తాగునీటి సమస్య వలన ప్రజలు తీవ్రం గా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.అనేకసార్లు వినతి పత్రాలు అందజేసిన ప్రజాప్రతి నిధులకు తెలియజేసిన సమస్య పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పా రు.అనేక సంవత్సరాలు నుండి తాగునీటితో ఇబ్బంది పడుతున్న గ్రామప్రజలు కూటమి ప్ర భుత్వానికి ఓట్లు వేయడం ద్వారా మా సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది అని,శాస నసభ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో ఓట్లు వేశారని తెలియచేశారు.ప్రభుత్వం ఏర్పడి పది నెలలు పూర్తవుతున్న ఇప్పటికీ సమస్య పరిష్కారం చేయకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు.ఉల్చాల...

దళిత కుటుంబంపై దాడి చేసిన ఉన్మాదిని అరెస్టు చేయాలి...ఎం.డి.ఆనంద్ బాబు,కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి...

Image
దళిత కుటుంబంపై దాడి చేసిన ఉన్మాదిని అరెస్టు చేయాలి బాధిత మహిళలకు శక్తి పోలీసు మహిళల భద్రత వాట్సాప్ నెంబర్  " 79934 85111" కు ఫిర్యాదు ఎం.డి.ఆనంద్ బాబు,కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి VS9TV న్యూస్,కర్నూలు క్రైం :  కల్లూరు అర్బన్,29వ వార్డు,73వ సచివాలయం పరిధిలో సూర్యనారాయణ దేవాలయం వెనక ఉన్న  బాలాజీ నగర్ లో గత బుధవారం ఇంటిలోని బాలికలు,మహిళపై విచక్షణ ర హితంగా,అసభ్యంగా ప్రవర్తించిన తాగుబోతు పెద్ద వీరన్న @ పెద్ద వీరారెడ్డిని వెంటనే అ రెస్టు చేయాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి.ఆనంద్ బాబు,నగర కార్యదర్శి ఎం.భాస్కర్ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.తాగి ఇంటి ముందుకొచ్చి బట్ట లిప్పుకొని అసభ్యంగా మాట్లాడడంతో పాటు ఇంట్లోకి వెళ్లి మహిళల పట్ల అసభ్యంగా ప్రవ ర్తించిన ఈరన్నపై ఫోక్సో చట్టాన్ని నమోదు చేయాలని వారు కోరారు.రాష్ట్రంలోని మహి ళలు,చిన్నారుల భద్రత కోసం పోలీసు విభాగం వారు "శక్తి" పేరుతో 79934 85111 అనే వాట్సాప్ నెంబర్ ను అందుబాటులోకి వచ్చిందని,ఆ నెంబర్ ద్వారా వెంటనే స్పం దించిన శక్తి టీమ్ కు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే దాడికి పాల్పడిన ఉన్మాదిని వెంటనే అ రెస్టు చ...

ఉగ్రవాదాన్ని ప్రతిఘటిస్తాం మతసామరస్యాన్ని కాపాడుకుందాం...కర్నూలులో సమైక్యత యాత్ర...సిపిఎం...

Image
ఉగ్రవాదాన్ని ప్రతిఘటిస్తాం మతసామరస్యాన్ని కాపాడుకుందాం కర్నూలులో సమైక్యత యాత్ర... సిపిఎం VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : ఉగ్రవాదాన్ని తరిమేద్దాం మతసామరస్యాన్ని కాపాడుకుందాం అని సిపిఎం పార్టీ ఆధ్వ ర్యంలో గురువారం కర్నూలు నగరంలో జిల్లా పరిషత్ నుండి అంబేద్కర్ సర్కిల్ (పాత బ స్టాండ్) వరకు సమైక్యత యాత్ర నిర్వహించడం జరిగింది.ర్యాలీ అనంతరం  అంబేద్కర్ సర్కిల్ నందు సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం.రాజశేఖర్ అధ్యక్షత వహించిగా,కా ర్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే.ప్రభాకర్ రెడ్డి,సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గౌస్ దేశాయ్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గాం ఉగ్ర దాడుల తరువాత మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా నరేంద్ర మోడీ ఆయన అనుచర గణం ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.గతంలో ఉగ్రవాద దాడులు జరిగిన సందర్భంగా ఉగ్రవాదాన్ని అణిచివేస్తామని డాంబికాలు పలికిన నరేంద్ర మోడీ ఒక్క టెర్రరిస్టును కూడా సజీవంగా పట్టుకోలేదని విమర్శించారు.ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి అఖిలపక్ష పార్టీ లు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినప్పటికీ బిజెపి ప్రభుత్వం మతోన్మాదాన్ని రెచ్చ...

జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు మరో మూడు నెలల పొడిగింపు...హిమాన్షు శుక్ల,సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

Image
జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు  మరో మూడు నెలల పొడిగింపు హిమాన్షు శుక్ల, సమాచార పౌర సంబంధాల శాఖ  సంచాలకులు VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు ము గుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల కాలపరిమితిని మరో మూడునెలలు పాటు 2024, జూన్,1 నుం డి 2025 ఆగష్టు,3వరకు లేదా కొత్త కార్డులు జారీ ప్రక్రియ చే యడం గానీ ఏది ముందు జరిగితే అప్పటివరకు పొడిగింపు ఉత్త ర్వులు జారీ చేసినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్ల గురువారం ఆదేశాలు జారీ చేశారు.ప్రస్తుతం మే,31 నాటికి అక్రిడిటేషన్ కార్డులు పనిచే స్తున్న పాత్రికేయులకు మాత్రమే మరో మూడు నెలలు 2025, జూన్,1 నుండి ఆగష్టు,31 వరకు ఈ పొడిగింపు సౌకర్యం వర్తిస్తుందని వారు తెలియజేశారు.

పిల్లలు పుట్టడం లేదని కోడలి హత్య....రాళ్లతో దాడి చేసిన అత్త...గొంతునులిమిన మామ...

Image
పిల్లలు పుట్టడం లేదని కోడలి హత్య రాళ్లతో దాడి చేసిన అత్త, గొంతునులిమిన మామ VS9TV న్యూస్,కర్ణాటక : కర్ణాటకలోని బెళగావి జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పిల్లలు పుట్టడం లేదని తమ కోడలిని అత్త,మామలే హత్య చేయడం సంచలనంగా మారింది. అందులోనూ ఈ హత్యను కట్టుకున్న భర్తే ప్లాన్ చేయడం మరింత హాట్ టాపిక్‌ గా మారింది.హత్య చేసిన తర్వాత దానిని రోడ్డు ప్రమాదంగా కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నేరాన్ని అంగీకరించారు.పూర్తి వివరాల్లోకి వెళితే...మహారాష్ట్రలోని సతారాలో సంతోష్ మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడికి విజయపుర జిల్లాలోని చడచన్‌‌కు చెందిన రేణుకతో 2020లో వివాహం జరిగింది.ఇరు కుటుంబాలు ఆర్థికంగా స్థిరమైనవి.అయితే వివాహం తర్వాత నుంచే వివిదాలు,సమస్యలు మొదలయ్యాయి.దీంతో భార్య,భర్తలు కొన్ని ఏళ్లుగా విడివిడిగా జీవిస్తున్నారు. రేణుక ఆరోగ్య సమస్యలు,గర్భం దాల్చకపోవడంతో ఇరు కుటుంబాల మధ్య వివాదాలు మరింత రేగాయి.దీంతో రేణుకను హత్య చేసేందుకు అత్త,మామలు జయశ్రీ,కామన్న,కొడుకు సంతోష్ ప్లాన్ వేశారు.దాని ప్రకారమే...మే 18న అత్త జయశ్రీ,మామ కామన్న కోడలు రేణుకను రాత్రిప...

కల్లూరు ఎస్టేట్ లో 35మద్యం బాటిళ్లు, బంగారుపేటలో 50లీటర్ల నాటు సారా స్వాదినం...కే.చంద్రహాస్,కర్నూలు ఎక్సైజ్ స్టేషన్ సిఐ...

Image
కల్లూరు ఎస్టేట్ లో 35మద్యం బాటిళ్లు, బంగారుపేటలో 50 లీటర్ల నాటు సారా స్వాదినం... కే.చంద్రహాస్,కర్నూలు ఎక్సైజ్ స్టేషన్ సిఐ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు జిల్లా,ఎక్సైజ్ శాఖ ఆదేశాల మేరకు మంగళవారం కర్నూలు నగరంలో విస్తృత ధాడులు జరిపారు.ఈ దాడుల్లో పలు ప్రాంతాల్లో నాటు సారా,35 బాటిళ్ళు అక్రమ మ ద్యం స్వాదినం చేసుకున్నట్లు కర్నూలు ఎక్సైజ్ స్టేషన్ సిఐ కే.చంద్రహాస్ మంగళవారం ఒ క ప్రకటనలో పేర్కొన్నారు. వివరాలు...బంగారుపేటకు చెందిన నీలి షికారి అనరీ వద్ద 20లీటర్లు,నీలి షికారి లక్ష్మీ వ ద్ద 30 లీటర్ల నాటు సారాను స్వాదీనం చేసుకున్నారు.ఈ విషయంలో ఇద్దరు మహిళల ను అదుపులోకి తీసుకున్నారు.అదేవిదంగా కల్లూరు ఎస్టేట్ కి చెందిన జక్కల మునయ్య వ ద్ద 22,దేవర అంజినేయులు వద్ద 15 మద్యం బాటిల్లు స్వాదీనం చేసుకున్నారు. ఈ కేసు లో ఇద్దరు మగ వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసును నమోదు చేసినట్లు సిఐ తెలిపా రు.ఈ దాడులలో కర్నూలు స్టేషన్ ఎస్ ఐ కె.నవీన్ బాబు,రెహన బేగం,కానిస్టేబుళ్లు మ ధు,సూర్యనారాయణ, రామలింగయ్య,ఈరన్న,సువర్ణమ్మలు పాల్గొన్నారు.

వనస్థలిపురంలో దారుణం...భర్తను హత్యచేసిన భార్య...ప్రమాదవశాత్తూ ఇంట్లో కింద పడి చనిపోయాడని నమ్మించే యత్నం...

Image
వనస్థలిపురంలో దారుణం భర్తను హత్యచేసిన భార్య ప్రమాదవశాత్తూ ఇంట్లో పడి చనిపోయాడని  నమ్మించే యత్నం VS9TV న్యూస్,హైదరాబాద్ క్రైం : ఇంట్లో గొడవల కారణంగా భర్తను నెట్టివేస్తే కింద పడిన వెంటనే భార్య తన చున్నితో గొంతునులిమి హత్యచేసిన ఘటన జరిగింది. వివరాలు...వలిగొండ మండలం,గోకారం గ్రామానికి చెందిన నెలగంటి శిరీష (28)ను యాదాద్రి భువనగిరి జిల్లా,నారాయణపురం సభవత్ తండాకు చెందిన కిషన్ నాయక్ (40) ఎనిమిది సంవత్సరాల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు.గత కొన్ని రోజులుగా ఇరువురికి తగాదాలు జరుగుతున్నట్లు సమాచారం.దీంతో భర్త కిషన్ నాయక్ ను వదిలి శిరీష వనస్థలిపురం హిల్స్ కాలనీలో ఒంటరిగా జీవనం చేస్తోంది.పథకం ప్రకారం భర్తనుభార్య శిరీష ఇంటికి పిలిచి చున్నీతో ఉరివేసి హత్య చేసింది.కూతురు బిందు (19) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన వనస్థలిపురం పోలీసుల విచారణలో హత్యా ఘటన వెలుగులోకి వచ్చింది.పోలీసుల దర్యా ప్తులో శిరీష మొదటగా తన భర్త ప్రమాదవశాత్తూ ఇంట్లో పడి చనిపోయాడని నమ్మించే యత్నం చేసింది.కాని పోలీసులు తమ శైలిలో విచారణ చేయగా శిరీష ప్రణాళికతో హ త్యకు పాల్పడినట్లు గుర్తించారు.ఈ కేసులో శిరీషతో సహా మరో ఇద...

కిలాడి లేడీ అరెస్ట్...ఐఏఎస్ అధికారి అంటూ యువకులను నమ్మించి మోసం...

Image
కిలాడి లేడీ అరెస్ట్... ఐఏఎస్ అధికారి అంటూ యువకులను నమ్మించి మోసం... VS9TV న్యూస్,మిర్యాలగూడ క్రైం : డాక్టర్ ప్రత్యూష ఐఏఎస్‌గా చలామణీ అవుతూ యువకులను మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్న కిలాడి లేడీ సరితను పోలీసులు అరెస్టు చేశారు.వివరాలు ఇలా ఉన్నా యి...నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం,లావుడి తండాకు చెందిన సరిత అలియాస్ ప్రత్యూష విద్యార్ధిని ముసుగులో హాస్టల్లో ఉంటూ తోటి యువతుల సెల్ ఫోన్లు,నగదు దొంగలించేది.కొంతకాలంగా డబ్బున్న వారిని టార్గెట్ చేస్తూ తాను డాక్టర్,ఐఏఎస్,డీఎ స్పీ కూతురు అంటూ రకరకాల పదవులను వాడుకొని యువకులను సరిత మోసం చేసిం ది.గత ఏడాది క్రితం ఒక వైద్యుడిని బెదిరించి ఐదు లక్షలు వసూలుకు పాల్పడింది.మరో యువకుడిని డబ్బు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించి మరీ డబ్బులు వసూలు చేయడం జరిగింది.మూడు రోజుల క్రితం డయల్ 100ద్వారా పోలీసులకు ఫోన్ చేసి తాను డీ ఎస్పీ సతీమణిని అంటూ ఒకసారి,యువతి హత్య జరిగిందని మరోసారి పోలీసులను ఆట పట్టించింది.సరితపై చైతన్యపురి,ఉప్పల్,నల్గొండ టూ టౌన్,మిర్యాలగూడ వన్ టౌన్,నా ర్కెట్ పల్లి,నల్గొండ పోలీస్ స్టేషన్లలో పోలీసులు చోరీ కేసులు నమోదు చేశారు.ఒక చోరీ కేసులో సరి...

అత్యవసర సమయంలో ఆదుకునే శాఖలు...

Image
అత్యవసర సమయంలో ఆదుకునే శాఖలు VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : రాష్ట్రంలో ఏ సమయంలో ఎలాంటి ఆపదలు ఎరదురవుతాయో చెప్పలేం.అలాంటి పరిస్థి తిలో ఎవరిని సంప్రదించాలో సతమతమవుతుంటాం.కావున ప్రతి వ్యక్తికి ముఖ్యమైన శా ఖల పట్ల అవగాహన పెంచుకోవాలి.అత్యవసర పరిస్థితుల్లో ఆ శాఖల టోల్ ఫ్రీ నంబర్ల జా బితా అందుబాటులో ఉంచుకుంటే ఆపదల నుండి మనలను మనం రక్షించుకోగలుతాం. టోల్ ఫ్రీ నంబర్ లు : CM ఫిర్యాదు పోర్టల్ : 👉181 విద్యుత్ సేవ : 👉1912 జంతు సేవ : 👉1962 పోలీస్ సేవ : 👉112,100 అగ్నిమాపక సేవ : 👉101 అంబులెన్స్ సేవ : 👉102 ట్రాఫిక్ పోలీస్ : 👉103 విపత్తు నిర్వహణ : 👉108 చైల్డ్ లైన్ : 👉1098 రైల్వే విచారణ : 👉139 అవినీతి నిరోధకం : 👉1031 రైలు ప్రమాదం : 👉1072 రోడ్డు ప్రమాదం : 👉1073 CM హెల్ప్‌లైన్ : 👉1076 క్రైమ్ వ్యంగ్యం : 👉1090 మహిళల హెల్ప్‌లైన్ : 👉1091 భూకంపం : 👉1092 పిల్లల దుర్వినియోగ సహాయం : 👉1098 రైతు కాల్ సెంటర్ : 👉1551 పౌర కాల్ సెంటర్ : 👉155300 రక్త బ్యాంకు : 👉9480044444 సైబర్ ​క్రైమ్ : 👉1930

మొబైల్ ఫోన్ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య...

Image
మొబైల్ ఫోన్ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య VS9TV న్యూస్,అనంతపురం క్రైం : అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.గుంతకల్లు మండలానికి చెందిన నాగభూషణం కుమారుడు వడ్డే శ్రీనివాసులు ఇటీవల పదవ తరగతి పూర్తి చేశాడు.ఇంటర్ చదివేందుకు సిద్ధమయ్యాడు.ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్ కొనివ్వమని తన తండ్రిని అడ గ్గా...కొన్ని రోజులు ఆగమని తన తండ్రి చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో శ్రీనివాసులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన గురించి తెలు సుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఈడీ,మోడీలకు బెదిరేది లేదు...ఉదయనిధి స్టాలిన్‌,తమిళనాడు డిప్యూటీ సీఎం...

Image
ఈడీ,మోడీలకు బెదిరేది లేదు ఉదయనిధి స్టాలిన్‌,తమిళనాడు డిప్యూటీ సీఎం VS9TV న్యూస్,తమిళనాడు : ప్రధాని మోడీ,కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీలపై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేసారు.ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దాడులు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీలను చూసి డీఎంకే భయపడదని ఉదయనిధి వ్యాఖ్యానించారు. తమపై పెట్టే కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటామని ఆయన తేల్చి చెప్పారు.తమిళ నాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ…‘రా ష్ట్ర ప్రజల హక్కుల కోసం డీఎంకే పోరాటం కొనసాగిస్తుందని,ఎలాంటి బెదిరింపులకైనా భయపడబోదని చెప్పారు.తాత,మాజీ సీఎం కరుణా నిధి పెంచి పోషించిన డీఎంకే, హే తువాది పెరియార్‌ బోధించిన ఆత్మ గౌరవ నినాదానికి కట్టుబడిన పార్టీ అని ఆయన వ్యా ఖ్యానించారు.నిధి హక్కులు అడిగేందుకే ముఖ్యమంత్రి నీతి ఆయోగ్‌ సమావేశానికి వెళ్లా రన్నారు.ఇదే సమయంలో ప్రతిపక్షనేత ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని విమ ర్శించారు.ఎవరో బెదిరిస్తే భయపడిపోయే పాలన తమది కాదన్నారు.తాము ఏ తప్పూ చేయలేదని,భయపడాల్సిన అవసరం లేదన్నారు.ఏదైనా చట్టపూర్వకంగా ఎదుర్కొంటా మని తెలిపారు.టాస...

సినీ పరిశ్రమను బెదిరించొద్దు...పిలిచి చర్చించండి...పవన్‌ కళ్యాణ్‌ ప్రకటనపై సిపిఐ(యం) స్పందన...

Image
సినీ పరిశ్రమను బెదిరించొద్దు...పిలిచి చర్చించండి... పవన్‌ కళ్యాణ్‌ ప్రకటనపై సిపిఐ(యం) స్పందన... VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :  రాష్ట్రంలో సింగిల్‌ థియేటర్‌ యజమానులు తమ సమస్యల పరిష్కారం కోసం థియేటర్ల బంద్‌ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో మొత్తం సినిమా పరిశ్రమని బెదిరిస్తూ వాళ్లు తమ దగ్గరికి చర్చలకు రావాలని,గౌరవాన్ని నిలబెట్టుకోవాలని కోరటం బెదిరించే పద్ధతిలో ఉన్నదని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు.బాధ్యతాయుత స్థానంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ అదే సినిమా రంగం నుండి వచ్చి ఈ రకంగా మొత్తం పరిశ్రమనే బెదిరించి తమ వద్దకు తెచ్చుకోవాలనే పద్ధతిలో వ్యవహరించడం సరికాదన్నారు. సినిమా నిర్మాతలు,థియేటర్ల యజమానుల సమస్యలు ఏమిటో తెలుసుకొని సినీ పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేయాలని, అందుకోసం ఆయా సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించి చర్చించాలని కోరారు.రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలైనా ఇంతవరకు ఇక్కడ సినీ పరిశ్రమ అభివృద్ధి కాలేదన్నారు.సినీ పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్రంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. స్టూడియోలు నిర్మించుకొన...

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సబ్ రిజిస్టర్...

Image
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సబ్ రిజిస్టర్ VS9TV న్యూస్,ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్ అరుణ లంచం తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడింది.ఆమెను ఏ సీబీ అధికారులు వలవేసి నేరుగా పట్టుకున్నారు.వివరాల ప్రకారం...ఖమ్మం జిల్లా,రూర ల్,మండలం,తల్లంపాడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రెండు వేల గజాలు తన కొడుకు పే రు మీద గిఫ్ట్ డీడ్ కోసం సబ్ రిజిస్టర్ అరుణను ఆశ్రయించగా రూ.50 వేలు డిమాండ్ చేసింది.దీంతో గత్యంతరం లేక బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాకుమెంట్స్ రైటర్ పుచ్చాకాయల వెంకటేశ్వర రావు ద్వారా గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కు రూ.30వేలు లంచం ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు గత సోమవారం రిజిస్ట్రేషన్ చేసేందుకు డాకుమెంట్స్ రైటర్ పుచ్చాకాయల వెంకటేశ్వర రావు ద్వారా రూ.30వేలు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి దాడులు చేశారు.ఆమెను బహిరంగంగా పట్టుకున్నారు.గత తొమ్మిది నెలల క్రితమే సబ్ రిజిస్టర్ అరుణ వరంగల్ జిల్లా నుంచి బదిలీపై రూరల్ కు వచ్చింది.

మే,21 నుండి జూన్,21వరకు కళాశాలలో విద్యార్థులకు యోగాసనాలు...

Image
మే,21 నుండి జూన్,21వరకు కళాశాలలో విద్యార్థులకు యోగాసనాలు VS9TV న్యూస్,బనగానపల్లె : ప్రభుత్వ డిగ్రీ కళాశాల బనగానపల్లెలో ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు మే,21 నుండి జూన్,21వరకు కళాశాలలో విద్యార్థులకు యోగాసనాలు శిక్షణ నిర్వహిస్తున్నట్లు కళా శాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.లలిత పేర్కొన్నారు.ఈ మేరకు మంగళవారం కళాశాలలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటుచేశారు.అనంతరం ఆమె మాట్లాడుతూ యోగ అనేది జీవితం లో ఒక భాగం అని దానిని నిత్యం ఆచరించడం ద్వారా శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆ నందాన్ని పొందవచ్చని తెలిపారు.అనేక వ్యాధులను నయం చేసే ఆసనాలు యోగాలో ఉ న్నాయని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని కళాశాలలో నెలరోజులపాటు ఒకే భూమి-ఒకే ఆరోగ్యం కోసం యోగ అనే నినాదంతో కళాశాలలో యోగా శిక్షణ విద్యార్థు లకు అందించడం జరుగుతున్నది.విద్యార్థులలో యోగా పట్ల అభిరుచిని పెంపొందించేం దుకు అనే కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నది.యోగపై సమావేశాలు,శిక్షణ, పోటీలు జరుగుతున్నవి.దీనిలో భాగంగా నేడు డిగ్రీ కళాశాలలో యోగా మాస్టర్ తిరుపా లయ్య ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు యోగాసనాలు చేయించడం జరిగింది.తిరు...

యోగా సాధన ద్వారా ఆరోగ్యం... ఎస్.రవీంద్రబాబు,నగరపాలక కమిషనర్...

Image
యోగా సాధన ద్వారా ఆరోగ్యం ఎస్.రవీంద్రబాబు,నగరపాలక కమిషనర్ VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : యోగా సాధన ద్వారా ఆరోగ్యం లభిస్తుందని కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ ర వీంద్రబాబు పేర్కొన్నారు.మంగళవారం యోగాంధ్ర క్యాంపెయిన్ లో భాగంగా కర్నూలు అవుట్ డోర్ స్టేడియం నుండి కొండారెడ్డి బురుజు వరకు నిర్వహించిన మాస్ ర్యాలీని నగ రపాలక సంస్థ కమిషనర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లా డుతూ యోగాను అందరికీ అందించాలి అనే బృహత్తరమైన ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు.జూన్,21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భం గా ఈ సంవత్సరం మన రాష్ట్రంలో ప్రధానమంత్రి సమక్షంలో విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతంలో ఐదు లక్షల మందితో ఒకే సమయంలో ఒకే వేదికపై సాధన చేస్తూ ఒక ఈవెం ట్ ఏర్పాటు చేస్తున్న శుభసందర్భంలో దానికి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరిని గ్రామాలు,పట్ట ణాలు,నగరాలు, కార్పొరేషన్లు అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి రెండు కోట్ల మంది రాష్ట్ర ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఉన్నది. యోగ కార్యక్రమంలో భాగంగా ఒక నెల రోజులపాటు యోగపై అవగాహన, అభ్యాస కార్యక్రమాలు చేయడానికి ప్రణాళికను కూ డా ప్రకటించిందని,మే,21వ...

జపాన్ తో కాదు...చైనాతో పోటీ పడండి...జూన్,2న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు విజయవంతం చేయాలి...కె.రామకృష్ణ,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి...

Image
జపాన్ తో కాదు...చైనాతో పోటీ పడండి జూన్,2న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు విజయవంతం చేయాలి కె.రామకృష్ణ,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : భారతదేశం ఆర్థికంగా జపాన్ దేశం కంటే ముందుందని మోడీ అధికారంలోకి వచ్చిన త రువాత భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిన ప్రపంచంలోని దేశాలతో పోల్చుకుంటే భారతదేశం జిడిపి జపాన్ కంటే ముందుందని ఎన్డీఏ బాగస్వాములులైన సీఎం చంద్రబా బునాయుడు,డిప్యూటి సీఎం పవన్ కళ్యాన్ లు పీఎం మోడీని పొగడ్తలతో ముంచెత్తుతు న్నారని,జపాన్ తో కాదు,ప్రపంచంలో రెండస్థానంలో ఉన్న చైనాతో పోటీ పడాలని సీపీ ఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు.మంగళవారం సీఆర్ భవన్ లో సీపీఐ రా ష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పీ.రామచంద్రయ్య,జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్యలతో కలసి ఆ యన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జపాన్ జ నాభా 12.30కోట్లు,భారతదేశ జనాభా 146 కోట్ల ఉందన్నారు.జపాన్ దేశ జిడిపి 4.1 86 ట్రిలియన్ కాగా భారతదేశ జీడీపీ 4.187 ట్రిలియన్ ఉందని జనాభా ప్రకారం 134 కోట్ల జనాభా ఎక్కువగా ఉన్న మన జీడీపీకి వారి జీడీపీకి వ్యత్యాసం చాలా తక్కువగా ఉందన్నారు.అదే భారతదేశంలో 19...

పన్నుల పేరుతో చెల్లిస్తున్న ప్రజల కష్టార్జితం నేల పాలు...శంకుస్థాపనలు,శిలాఫలకాలకు పరిమితం...

Image
పన్నుల పేరుతో చెల్లిస్తున్న ప్రజల కష్టార్జితం  నేల పాలు శంకుస్థాపనలు,శిలాఫలకాలకు పరిమితం పనులు మధ్యలో నిలిపీవేత  ఒక పార్కు నిర్మాణానికి రూ.1.17 కోట్లు  ఏమయ్యాయి? ప్రజాధనం వృధాను పట్టించుకోని పాలకవర్గం కూటమి ప్రభుత్వం స్పందించాలి పట్టణ పౌర సంక్షేమ సంఘం VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : కర్నూలు నగరాభివృద్ధి కోసం నగరపాలక సంస్థ పాలకవర్గం కోట్లాది రూపాయలు మంజూరు చేయడం.అధికారులు టెండర్ పిలవడం,పాలకవర్గం ప్రజాప్రతినిధులు శంకుస్థాపనలు చేయడం,శిలాఫలకాలు వేయడం,పనులు ప్రారంభించి మధ్యలో వదిలేయడం వల్ల పన్నుల రూపంలో చెల్లించిన ప్రజల కష్టార్జితం కోట్ల రూపాయలు నేల పాలవుతున్నాయని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లా రెడ్డి,వివిధ కాలనీల ప్రతినిధులు ఎస్.కె.అస్లాం భాష,బి.వి.రమణ,ఏ.అసరఫ్ జానీ వి మర్శించారు.ఆదివారం పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం స్థానికులతో కలిసి పాత నగరంలో పర్యటించింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత నగ రంలో అధిక జనాభా ఉన్నప్పటికీ పార్కులు అందుబాటులో లేవన్నారు.పెద్దమార్కెట్ సమీపంలో ఉన్న పార్కు అభివృద్ధికి కోటి రూపాయలకుపైగా ఖర్చు చేసినప్పటికీ పూర్తి కాలేదని ఆవ...

నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలి...రౌడీ షీటర్లకు కర్నూలు పోలీసులు కౌన్సిలింగ్...చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి...

Image
నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు... చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి... VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో నేరనియంత్రణ,శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో రౌడీషీటర్లకు ,నేరచరిత్ర గలవారికి,చెడు నడత కలిగిన వ్యక్తులకు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్బంగా సత్ప్రవర్తనతో జీవించాలని,నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని,చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు అధికారులు హెచ్చరించారు.

విజయవాడలో రోహింగ్యాల కలకలం...పోలీసుల అదుపులో 15మంది...

Image
విజయవాడలో రోహింగ్యాల కలకలం పోలీసుల అదుపులో 15 మంది హైదరాబాద్‌ నుంచి వచ్చి తాడిగడపలో నివాసం వివిధ ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులుగా పని VS9TV న్యూస్,విజయవాడ క్రైం : విజయవాడ శివారులోని తాడిగడపలో అక్రమంగా ఉంటున్న రోహింగ్యాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ నుంచి వచ్చిన సమాచారంతో విజయ వాడ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నగర శివారులోని మూడు వేర్వేరు ప్రాంతాల నుంచి మొ త్తం 15మంది అక్రమ వలసదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అనంతరం వారిని విజయవాడకు తరలించారు.వివరాలు...తాడిగడపలోని ఓ ఇంటిని శుక్రవారం ఉదయాన్నే పోలీసులు చుట్టుముట్టారు.ఆ ఇంట్లో ఉన్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.వారు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? వారి కోసం ఎవరెవరు వస్తు న్నారు? అని ఇంటి యజమానిని అడిగి తెలుసుకున్నారు. తనకు పరిచయస్థుడైన ఓ వ్యక్తి ఆటోనగర్‌లో భవనం నిర్మిస్తున్నానని, అక్కడ పని చేస్తున్న ఓ మహిళకు,పురుషుడి కి పోర్షన్‌ అద్దెకు కావాలని కోరడంతో ఈనెల 9న అద్దెకు ఇచ్చానని యజమాని తెలిపా రు.అయితే ఆమె గత ఆదివారమే వెళ్లిపోయింది.పురుషుడు ఒక్కడే ఉంటున్నాడని,గురు వారం అర్ధరాత్రి దాటాక మరో ఏడుగురు యువకుల...

వైసీపీ సోషల్‌ మీడియా మాజీ కన్వీనర్‌ సజ్జల భార్గవ్‌రెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం...

Image
వైసీపీ సోషల్‌ మీడియా మాజీ కన్వీనర్‌ సజ్జల భార్గవ్‌రెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం VS9TV న్యూస్,న్యూఢిల్లీ : వైసీపీ సోషల్‌ మీడియా మాజీ కన్వీనర్‌ సజ్జల భార్గవ్‌రెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.సామాజిక మాధ్యమం వేదికగా ఆయన పెట్టిన పోస్టులపై తీవ్ర అభ్యంతరం తెలి పింది.అవి శ్రుతిమించాయని...భరించరాని స్థాయికి వెళ్లాయని స్పష్టం చేసింది.ఏ ఉద్దే శంతో ఆ పోస్టులు పెట్టారో అర్థం చేసుకోలేమా అని నిలదీసింది.ముందస్తు బెయిల్‌ ఇ చ్చేందుకు నిరాకరించింది.2023లో టీడీపీ అధినేత చంద్రబాబు,అప్పటి తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత,ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగలపై అనుచిత పోస్టు లు పెట్టారని...అవి తీసివేయాలని అడిగినందుకు తనను చంపుతానని బెదిరించి...కులం పేరుతో తనను,అనితను దూషించారని కడప జిల్లా పులివెందులలో కొండప్పగారి హరి అనే దళితుడి ఫిర్యాదు మేరకు గతేడాది నవంబరులో సజ్జల భార్గవ్‌రెడ్డి,జగన్‌కు వరుసకు మేనల్లుడయ్యే సింగారెడ్డి అర్జున్‌రెడ్డి,వైసీపీ సోషల్‌ మీడియాకు చెందిన వర్రా రవీందర్‌ రె డ్డిపై పోలీసులు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.ఆ కేసులో బెయిల్‌ కోరుతూ భార్గవ్‌రెడ్డి హైకోర్టులో పిట...

కొడాలి నానిపై కేంద్ర హోంశాఖ లుక్ ఔట్ నోటీసులు...

Image
కొడాలి నానిపై కేంద్ర హోంశాఖ లుక్ ఔట్ నోటీసులు VS9TV న్యూఢిల్లీ : కొడాలి నానిపై కేంద్ర హోంశాఖ శుక్రవారం లుక్ ఔట్ నోటీసులు(Look Out Noti ce) జారీ చేసింది.నాని దేశం విడిచి పోకుండా అన్ని రకాల రవాణా వ్యవస్థలు ఆయన పై పూర్తిస్తాయి నిఘా పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది.అన్ని బస్ స్టేషన్స్,ఎయిర్పోర్టు లు,పోర్టుల వద్ద నిఘా ఉంచాలని తెలిపింది.ఏపీలో నానిపై ఇప్పటికే భారీగా కేసులు న మోదు అయ్యాయి.వాటిలో ఏడేళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉన్న కేసులు కూడా ఉండ టంతో కేంద్ర హోంశాఖ ఈ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఎవరెస్ట్ ను అధిరోహించిన అంధురాలు...

Image
ఎవరెస్ట్ ను అధిరోహించిన అంధురాలు VS9TV న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవ రెస్టు మహిళ అంధురాలు చొంజిన్ అంగ్మో అధిరోహించింది.లక్ష్యాన్ని చేరుకునేందుకు అంధత్వం అడ్డంకి కాదని నిరూపించి...ఎ వరెస్ట్ ఎక్కిన తొలి భారతీయ మహిళగా,ప్ర పంచంలోనే ఐదో మహిళగా నిలిచారు.హి మాచల్ ప్రదేశ్ కు చెందిన అంగ్మో స్విమ్మింగ్లో గోల్డ్ మెడల్,జుడోలో జాతీయ స్థాయి ఛాంపియన్ షిప్,మారథాన్ లో రెండు రజతాలు సాధించారు.రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డ్ ను  అందుకున్నారు.

పోలింగ్‌ కేంద్రాల్లో మొబైల్‌ ఫోన్‌ డిపాజిట్‌ కౌంటర్‌...ఎన్నికల సంఘం...

Image
పోలింగ్‌ కేంద్రాల్లో మొబైల్‌ ఫోన్‌ డిపాజిట్‌ కౌంటర్‌... ఎన్నికల సంఘం... VS9TV న్యూఢిల్లీ : పోలింగ్‌ కేంద్రాల్లో మొబైల్‌ ఫోన్‌ డిపాజిట్‌ కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయం తీసుకుంది.డిపాజిట్‌ చేసే సదుపాయం లేకపోవడంతో ఓటర్లు తమ మొబైళ్లను దుస్తుల్లో కనిపించకుండా దాచుకొని పోలింగ్‌ బూత్‌ల్లోకి ప్రవేశిస్తున్నా రు.దీన్ని నిరోధించడానికే కౌంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు శుక్రవారం ఈ సీ తెలిపింది.ఓటర్లకు అనధికారిక ఓటరు గుర్తింపు స్లిప్పులు పంపిణీ చేసేందుకు రాజకీయ పార్టీలు పోలింగ్‌ కేంద్రానికి 200మీటర్లలో ఏర్పాటు చేసే కేంద్రాల దూరాన్నీ తగ్గించిం ది.100 మీటర్ల దూరంలో ఓటర్ల స్లిప్పుల పంపిణీ కేంద్రాలను నిర్వహించుకోవచ్చని తెలి పింది.ఈ కొత్త నిబంధనలను ఏడాది చివర్లో జరిగే బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో ఈసీ అమలు చేయనుంది.

దుకాణాల ద్వారానే పీడీఎస్ బియ్యం పంపిణీ...నాదెండ్ల మనోహర్,ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి...

Image
దుకాణాల ద్వారానే పీడీఎస్ బియ్యం పంపిణీ నాదెండ్ల మనోహర్,ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : రాష్ట్రంలో ఇకపై రేషన్ వ్యాన్లు ఉండవని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనో హర్ స్పష్టం చేశారు.జూన్ ఒకటో తేదీ నుంచి చౌకధర దకాణాల ద్వారానే రేషన్ సరఫ రా చేస్తామని చెప్పారు.65 ఏళ్లు పైబడిన వృద్ధులు,దివ్యాంగులకు ఇంటి వద్దకే బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు.చౌక దుకాణాలు ప్రతినెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వర కు అందుబాటులో ఉంటాయని చెప్పారు.గతంలో పీడీఎస్ వ్యవస్థను కుట్ర పూరితంగా నాశనం చేశారని,9000 వేలకు పైగా వ్యాన్‌లు ఏర్పాటు చేసి రూ.18వేల కోట్లు దుర్విని యోగం చేశారని మంత్రి నాదెండ్ల ఫైర్ అయ్యారు.కేబినెట్‌ భేటీ అనంతరం మంత్రివర్గ నిర్ణ యాలను మంత్రి నాదెండ్ల మనోహర్‌ మీడియాకు వెల్లడించారు.‘గతంలో పీడీఎస్ వ్యవస్థ ను కుట్ర పూరితంగా నాశనం చేశారు.9000 వేలకు పైగా వ్యాన్‌లు ఏర్పాటు చేసి రూ. 18 వేల కోట్లు దుర్వినియోగం చేశారు.గత ప్రభుత్వ తీరుతో వినియోగదారులకు సమస్య లు వచ్చాయి.బియ్యం ఏ విధంగా రవాణా జరుగుతుందో తనిఖీ చేశాం.రేషన్ కోసం వ్యా న్‌లు తెచ్చిన తర్వాత బియ్యం మాఫియా పెరిగింది.వ్యాన్ డ్రైవర్లు...

ఏడు నెలల్లో 25పెళ్లిళ్లు చేసుకున్న యువతి...

Image
 ఏడు నెలల్లో 25పెళ్లిళ్లు చేసుకున్న యువతి VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : రాజస్తాన్ కు చెందిన అనురాధ అనే యువతి కేవలం ఏడు నెలల సమయంలోనే 25పెళ్లి ళ్లు చేసుకుంది.పెళ్లి అయిన వెంటనే అత్తగారింట్లో అందరికీ మత్తు మందు కలిపిన భోజ నాలు పెట్టేది.వారు మత్తులోకి జారుకున్నాక డబ్బులు,బంగారంతో పారిపోయేది...వివ రాల్లోకి వెళితే... రాజస్థాన్ కు చెందిన అనురాధ పాసవాన్ పీహెచ్ డీ చేసింది.కేవలం డబ్బు,నగదు లక్ష్యంగా ఏకంగా 25మందిని పెళ్లాడింది.ఈ మహిళ పెళ్లి జరిగే తీరు,పెళ్లి తర్వాత జరిగే దొంగతనం,ఎప్పుడు సేమ్ ఫార్మాట్ లో జరుగుతుండేది.కాని ఎల్లకాలం మోసం సాగదు కదా...26వ పెళ్లి కోడుకు తాను మోసపోయాను అంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు.వాళ్లు కూపీ లాగీ, వల వేసి కిలేడీని పట్టుకున్నారు.విచారణలో నేను ఒక ఒం టరి మహిళను,ఒక సోదురుడు ఉన్నాడు కాని,ఉద్యోగం చేయడు,డబ్బులు సంపాదించ డు.నేను పేదరాలిని అంటూ అందరికి చెప్పుకునేది.ఎవరైనా ఆసక్తిగా ఉంటే,తనపై ప్రేమ కురిపిస్తే,వెంటనే తన గ్యాంగ్ నుంచి ఒకరిని రంగంలోకి దింపి,పెళ్లి సంబంధం మాట్లా డేది.అసలే అందమైన అమ్మాయి,ఆపైన పుట్టెడు కష్టాలు. దాంతో జీవితం ఇద్దాం అనుకు న్న మగవాళ్ల పరిస్థితి...

బలగం సినిమా రిపీట్... 60ఏళ్ల వయసులో పంతాలు విడిచి మాట్లాడుకున్న అన్నదమ్ముళ్లు...

Image
బలగం సినిమా రిపీట్...  60ఏళ్ల వయసులో పంతాలు విడిచి  మాట్లాడుకున్న అన్నదమ్ముళ్లు... VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : రాజన్న సిరిసిల్ల జిల్లా,కోనరావుపేట మండలం,కొల నూరు గ్రామంలో అన్నదమ్ముళ్లు మామిండ్ల నాగయ్య, మామిండ్ల రాములు చిన్న చిన్న విబేదాలతో 10ఏళ్ల కింద విడిపోయారు.ఒకే గ్రామంలో ఉన్నా అన్నదమ్ము ళ్లు మాట్లాడుకోవడం లేదని,ఇద్దరిని ఎలా అయినా కల పాలని నాగయ్య కుమారుడు శ్రీనివాస్ ఎన్నో సార్లు ప్ర యత్నించి విఫలమయ్యడు.ఇదిలా ఉండగా గత నాలు గు రోజుల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో నాగయ్య,రామయ్యల మేనల్లుడు కూన తిరుపతి మరణించగా..మూడు రోజుల కార్యానికి అన్నదమ్ముళ్లు ఇద్దరు హాజరయ్యారు.ఈక్రమం లో ఇద్దరిని కలపాలని శ్రీనివాస్..వారి పాత రోజులను,జ్ఞాపకాలను గుర్తుచేయడంతో ఇ ద్దరు కన్నీరు పెట్టుకున్నారు.ఆరు పదుల వయసులో,కాటికి వెళ్లే ముందు పంతాలు ఎందు కని ఇకనుండి అయినా కలిసి బ్రతుకుదామని,యోగక్షేమాలు అడిగి తెలుసుకొని ఆలింగ నం చేసుకొని కంట తడి పెట్టుకున్నారు.

తెలంగాణలో 77మంది డీఎస్పీల బదిలీ...

Image
తెలంగాణలో 77మంది డీఎస్పీల బదిలీ... VS9TV న్యూస్,హైదరాబాద్ : తెలంగాణలో భారీగా డీఎస్పీలు బదిలీ అయ్యారు.మొత్తం 77మందిని బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయన్నారు.హై దరాబాద్, సైబరాబాద్ లో పలువురు ఏసీపీ లకు బదిలీలు పోస్టింగ్ ఇచ్చారు.బదిలీ అయి న వారిలో...బాలానగర్ ఏసీపీగా పి.నరేష్ రెడ్డి,శంషాబాద్ ఏసీపీగా శ్రీకాంత్ గౌడ్,చిక్క డపల్లి ఏసీపీగా సిహెచ్ శ్రీకాంత్,మాదాపూర్ ఏసీపీగా సిహెచ్ శ్రీధర్,మేడ్చల్ ఏసీపీగా సి.హెచ్.శంకర్ రెడ్డి,సంతోష్ నగర్ ఏసీపీగా సుక్ దేవ్ సింగ్,మలక్ పేట ఏసీపీగా సుబ్బ రామిరెడ్డి,గాంధీనగర్ ఏసిపిగా ఏ.యాదగిరి,ఎస్సార్ నగర్ ఏసీపీగా ఎస్వీ రాఘవేంద్రరా వు,కాచిగూడ ఏసీపీగా వై.హరీష్ కుమార్,చాంద్రాయణగుట్ట ఏసిపిగా ఏ.సుధాకర్,కూక ట్ పల్లి ఏసీపీగా ఈ. రవికిరణ్ రెడ్డి,పేట్ బషీరాబాద్ ఏసిపిగా ఏ.సీ.బాల గంగిరెడ్డి,పం జాగుట్ట ఏసీపీగా పి.మురళీకృష్ణ,మహేశ్వరం ఏసీపీగా ఎస్ జానకి రెడ్డి,షాద్ నగర్ ఏసీపీ గా ఎస్.లక్ష్మీనారాయణ,సైదాబాద్ ఏసీపీగా సోమ వెంకటరెడ్డి,గోషామహల్ ఏసిపిగా ఎస్.సుదర్శన్,కాచిగూడ ఏసీపీగా వై.వెంకట్ రెడ్డి,చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి,మ హంకా...

మహిళలు,బాలికల భద్రతకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత..."ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్" ఏర్పాటు...డీజీపీ హరీష్ కుమార్ గుప్తా,..

Image
మహిళలు,బాలికల భద్రతకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ  అత్యంత ప్రాధాన్యత "ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్" ఏర్పాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : రాష్ట్రంలో గత 10 నెలల్లో పోక్సో,వరకట్న హత్యలు,మహిళల హత్యలు,రేప్ మరియు గ్యాంగ్ రేప్ కేసుల్లో 169మంది నిందితులకు న్యాయస్థానాలు కఠిన శిక్షలు విధించడం జరిగిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు.మహిళలు,బాలికల భద్రతకు ఆంధ్రప్ర దేశ్ పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.మహిళలపై జరిగే వ్యవస్థీకృత నేరాలను అరికట్టడానికి ఐజీపీ రాజకుమారి నేతృతంలో "ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్" ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శక్తి యాప్ : మహిళల భద్రతకై అత్యంత అధునాతన ఫీచర్లు కలిగిన "శక్తి యాప్" ఇపు డు హిందీ,ఇంగ్లీష్ భాషల్లో యూజర్లకు అందుబాటులో ఉండటంతో పాటుగా Play Store (Android Phone) మరియు IOS (Apple Phone) నుండి యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు.శక్తి యాప్ ను అందుబాటులోకి తీసుకు వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 1,52,16,440 మంది శక్తి యాప్ ను తమ మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకోవడం జరిగిందన్నారు.అత్యవసర సహాయం ...
Image
డ్రైవర్ ఉద్యోగాలకు భారీగా తరలివచ్చిన నిరుద్యోగ యువత VS9TV న్యూస్,హైదరాబాద్ : హైడ్రా ప్రకటించిన డ్రైవర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నిరుద్యోగ యువత భారీ సంఖ్యలో తరలి వచ్చారు.హైడ్రా ఆధ్వర్యంలోని 200 డ్రైవర్ పోస్టులను భర్తీ చేసేం దుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ పోస్టులన్నీ ఆయా విభాగాలకు చెందిన వాహ నాలు నడపడానికి సంబంధించినవిగా సమాచారం.కాగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వేల సంఖ్యలో నిరుద్యోగులు హైదరాబాద్ లోని హైడ్రా కార్యాలయానికి క్యూ కట్టడం గమనార్హం.

మిస్‌వరల్డ్ క్వార్టర్ ఫైనల్స్‌కు 48మంది...

Image
మిస్‌వరల్డ్ క్వార్టర్ ఫైనల్స్‌కు 48మంది VS9TV న్యూస్,తెలంగాణ :  హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే.అయితే ఈ పోటీలో 109 దేశాల సుందరీమణులు పాల్గొంటుండగా...వీరిలో 48 మంది క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. సోమవారం జరిగిన టాలెంట్ కాంపిటిషన్ సెకండ్ రౌండ్ నుంచి వారిని ఎంపిక చేశారు. ఇంకా ఈ విభాగంలో నేపాల్,హైతీ,ఇండోనేసియా సుందరీమణులు ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉందని మిస్‌వరల్డ్ నిర్వహకులు వెల్లడించారు.మంగళ వా రం,బుధవారం కాంటినెంటల్ ఫినాలేలు జరగనున్నట్లు వారు పేర్కొన్నారు.
Image
పెరుగుతున్న కరోనా కేసులు...టూరిస్టులు జాగ్రత్త VS9TV న్యూస్,న్యూఢిల్లీ : ప్రపంచాన్ని వణికించిన కరోనా మళ్ళీ వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే...సింగపూర్ వంటి దేశాల్లో ఇప్పటికే విస్తృతంగా వ్యాపిస్తోంది కరోనా.సింగపూర్ లో ఈ ఏడాది ఇప్పటికే 14వేలకు పైగా కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.ఇది గత ఏడాది కంటే 28 శా తం అధికమని తెలుస్తోంది.సింగపూర్ సహా..చైనా, హాంగ్ కాంగ్,థాయిలాండ్, సౌత్ ఈ స్ట్ ఏసియాలో వేగంగా వ్యాపిస్తోంది కరోనా.ఆయా దేశాల్లో కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది.చైనాలో గత సంవత్సరం వేసవి కాలంతో పోల్చితే..ఈ ఏడాది నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉందని తెలుస్తోంది.ఏప్రిల్ నెలలో జరి గిన సాంగ్ క్రాన్ ఫెస్టివల్ తర్వాత థాయిలాండ్ లో కరోనా వ్యాప్తి పెరిగినట్లు తెలుస్తోం ది.కరోనా వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో జనాల్లో లాక్ డౌన్ భయం మళ్ళీ మొదలైం ది.అయితే,కొత్త మ్యూటెంట్ అంత ప్రమాదమేమీ కాదని...ఇప్పటిదాకా ఈ వైరస్ సోకిన వారిలో స్వల్ప అనారోగ్యం మినహా పెద్దగా లక్షణాలేవీ కనిపించలేదని చెబుతున్నారు వై ద్యులు. వేగంగా వ్యాపిస్తున్న దేశాలు : హాంకాంగ్ : హాంగ్ కాంగ్ లో కరోనా కొత్త వేరియంట్ ...
Image
యూట్యూబర్ జ్యోతి నుంచి విద్యార్థి దేవేంద్ర వరకు   11మందిపై దేశ ద్రోహం కేసు VS9TV న్యూస్,న్యూ డిల్లీ : తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు...తమ స్వార్థం కోసం తల్లిలాంటి దేశానికి ద్రో హం చేస్తున్న వాళ్లు ఎక్కువయిపోయారు.యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో మొదలుపెడితే... ఇప్పటి వరకు పాక్ కోసం పని చేస్తున్నట్లు భావిస్తున్న 11 మంది గూఢాచారులు బయట పడ్డారు.భారత్,పాక్ యుద్ధం తర్వాత పోలీసులు, నిఘా వర్గాలు,ఇతర అధికారుల చేతికి వీరు చిక్కారు.వీరంతా హర్యానా,పంజాబ్,ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు కావ టం గమనార్హం.ఆ 11 మంది గురించి వివరాల్లోకి వెళితే... 1) జ్యోతి మల్హోత్రా :   జ్యోతి మల్హోత్రాది హర్యానాలోని హిసర్.33 ఏళ్ళ జ్యోతికి సోష ల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.ట్రావెలింగ్ వీడియోలు చేస్తూ ఉంటుంది. యూట్యూబ్‌లో ట్రావెల్ విత్ జో పేరిట ఛానల్ ఉంది. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్‌కు చెందిన డానిష్ అనే ఉద్యోగితో ఆమెకు పరిచయం ఏర్పడింది.ఆ పరిచయంతో పాకిస్తా న్ కోసం గూఢాచారిగా పని చేయటం మొదలెట్టింది. 2) దేవేంద్ర సింగ్ దిల్హన్ :  పంజాబ్‌లోని మస్త్‌ఘర్‌కు చెందిన దేవేంద్ర సింగ్ దిల్హన్ పా టియాలలోని ఖ...

సమసమాజ స్థాపనకు పాటుపడిన చిరస్మరనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య...ఎం.ఎ.గఫూర్,సిపిఎం మాజీ కేంద్ర కమిటి సభ్యులు...

Image
సమసమాజ స్థాపనకు పాటుపడిన చిరస్మరనీయుడు  పుచ్చలపల్లి సుందరయ్య ఎం.ఎ.గఫూర్,సిపిఎం మాజీ కేంద్ర కమిటి సభ్యులు మన న్యూస్,కర్నూలు కార్పొరేషన్ : సమ సమాజ స్థాపనకు పాటుపడిన చీరస్మరణీయుడు పుచ్చలపల్లి సుందరయ్య అని సిపి ఎం మాజీ కేంద్ర కమిటి సభ్యులు ఎం.ఎ.గఫూర్ అన్నారు.సోమవారం ఇందిరాగాంధీ నగ ర్ లోని సుందరయ్య భవన్ లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో న్యూసిటీ కార్యదర్శి టి. రాముడు అధ్యక్షతన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి వేడుకలు ఘనంగా ని ర్వహించారు.ముందుగా పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాజీ కేంద్ర కమిటీ స భ్యులు ఎం.ఎ.గఫూర్ మాట్లాడారు.సుందరయ్య చిన్నతనం నుండే ప్రజా ఉద్యమాల్లో పా ల్గొన్నట్లు చెప్పారు.15ఏళ్ళ వయసుకే ఉప్పు సత్యాగ్రహం పోరాటంలో పాల్గొని జైలు జీవితం అనుభవించిన త్యాగశీలి అని కొనియాడారు.పెట్టుకున్న లక్ష్యాన్ని ఆదర్శవంతమై న జీవితం గడిపాడని చెప్పారు.ప్రతి నాయకుడికి వ్యక్తిగత జీవితంలో ప్రసంగాల కన్నా ఆ చరణ ముఖ్యం అని సూచించారు.సమాజమే నా పిల్లలు అని ఆలోచించిన సుందరయ్య తమకు పిల్లలు కలగకుండా త్యాగం చేశాడని అన్నారు.తుదిశ్వ...