Posts

మా ఇంట్లో ఏసీ ఉండదు...రూ.50 వేల కోట్లు...అరట్టై శ్రీధర్‌ వేంబు...

Image
మా ఇంట్లో ఏసీ ఉండదు...సంపద రూ.50 వేల కోట్లు అరట్టై శ్రీధర్‌ వేంబు VS9TV న్యూస్,హైదరాబాద్ : గూగుల్,మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్‌...నిత్యం ఈ టెక్‌ దిగ్గజాలతో పోటీపడుతుంటారు శ్రీధర్‌ వేంబు.తాజాగా ‘అరట్టై’తో వాట్సాప్‌కీ సవాలు విసిరి...‘మెటా’తోనూ ఢీ అంటే ఢీ అం టున్నారు.ఆయన సంపద కూడా ఆ స్థాయిలోనే ఉంది...రూ.50వేల కోట్లు మరి! ఈ వి జయాలన్నింటినీ తమిళనాడులోని ఓ మారుమూల పల్లెటూరిలో ఉంటూనే సాధిస్తున్నా రాయన.మన దేశంలో సరికొత్త ఐటీ విప్లవానికి నాంది పలికిన శ్రీధర్‌ వేంబుతో చేసిన అ రట్టై(పిచ్చా పాటి)లోని కొన్ని విశేషాలు... పల్లెలంటే ప్రాణం : మా నాన్నావాళ్లది తంజావూరులోని ఒళిగచ్చేరి అనే కుగ్రామం.కావేరి ఉపనది కొల్లిడం ప్ర వహించే పల్లెకాబట్టి...పచ్చదనంతో నిండి ఉండేది.నాకు ఎప్పుడు సెలవులొచ్చినా ఈ ఊరి కి వచ్చేసేవాణ్ణి.సెలవులు అయిపోయాక తిరిగి వెనక్కి వెళ్ళనని మొండికేసేవాణ్ణి.ఏడ్చి గీపె డుతున్న నన్ను బలవంతంగా తీసుకొచ్చి బస్సెక్కించేవారు.ఆ ఊరి గుర్తుగా ఏ రాయో ర ప్పో తెచ్చుకుని...దాచుకునేవాణ్ణి.ఆ ఊరిపైన నాకున్న మమకారమే జోహో కంపెనీని గ్రా మీణ ప్రాంతాలకి తెచ్చేలా చేసింది. మూడున్నరవేల రూపాయలతో : మా నా...

వామ్మో మాములు సీన్ కాదు రాములా... త్రిల్లర్ క్రైం సినిమాకి మించి...

Image
వామ్మో మాములు సీన్ కాదు రాములా త్రిల్లర్ క్రైం సినిమాకి మించి మాజీ ప్రియుడుతో సహజీవనం చేస్తున్న ప్రియుడుని లేపేసింది లేపేసి...శవంపై నెయ్యి,వైన్ పోసి...వామ్మో VS9TV న్యూస్,హైదరాబాద్ : అతడు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు.ఓ యువతిని ప్రేమించి సహజీవనం చేస్తున్నాడు. అ యితే ఆ యువతి ప్రైవేట్ వీడియోలను తీసి హార్డ్ డిస్క్‌లో సేవ్ చేశాడు.ఆమె డిలిట్ చేయ మని ఎంత మొత్తుకున్న వినలేదు.దీంతో ఆ యువతి ఓ కుట్రకు తెరదీసింది.వివరాలు ఇ లా ఉన్నాయి...దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన యూపీఎస్సీ అభ్యర్థి రామ్ కేశ్ మీనా హత్య కేసు చిక్కుముడి వీడింది.ఈ కేసులో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి.తిమార్‌పూర్‌ ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయిన రామ్‌‌ది సాధా రణ మరణం కాదని...అది పక్కా ప్రణాళికతో చేసిన హత్య అని పోలీసులు తేల్చారు.అగ్ని ప్రమాదం వెనుక కుట్ర ఈనెల 6న తిమార్‌పుర్‌లోని ఓ భవనంలో పేలుడు సంభవించినట్లు సమాచారం అందింది.ఘటనా స్థలంలో కాలిపోయిన మృతదేహాన్ని పోలీసులు గుర్తిం చారు.మృతుడిని 32ఏళ్ల రామ్‌కేశ్‌ మీనాగా గుర్తించారు.ఆయన సివిల్ సర్వీసెస్ పరీక్ష లకు సిద్ధమవుతున్నారు.పోలీసులు దర్యాప్తు ప్రారం...

ఏపీ ప్రభుత్వం అలెర్ట్...ఆస్పత్రులకు 787మంది నిండు గర్భిణీ స్త్రీలు...

Image
ఏపీ ప్రభుత్వం అలెర్ట్...ఆస్పత్రులకు   787మంది నిండు గర్భిణీ స్త్రీలు VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : తుఫాను నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది.డెలివరీ డేట్‌కు వారం రోజులు మాత్రమే సమయం ఉన్న మహిళలను స్థానిక వైద్య అధికారులు గుర్తించి, ఏరి యా,జిల్లా ప్రభుత్వ ఆసుపత్రు లకు తరలించారు.తుఫాను ప్రభావిత 17జిల్లాల్లో ఈ తర లింపు చర్యలు చేపట్టారు.గర్భిణీలలో ముఖ్యంగా అధిక ప్రమాదం ఉన్న మహిళలకు సం బంధించి వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.కృష్ణ జిల్లాలో 240మంది,ఏలూరు జి ల్లాలో 171,కోనసీమ జిల్లాలో 150మంది, తూర్పు గోదావరి జిల్లాలో 142మంది గర్భిణీ లను ఆస్పత్రులకు తరలించారు. 551 శిబిరాలు–వైద్య బృందాలు సిద్ధం తుఫాను ప్రభా విత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆశ్రయాలలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసిన ట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు.ఇప్పటివరకు 551శిబిరాలను ఏర్పాటు చేశామని... ప్రతి శిబిరంలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి,ఒక ఏఎన్ఎం,ఆశా కార్యక ర్త అందుబాటులో ఉంటారని వెల్లడించారు. ప్రజల ఆరోగ్యం,భద్రత దృష్ట్యా ప్రభుత్వం అ న్నిరకాల చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చ...

ఇద్దరు డిఎస్పీలు ఒక్కటయ్యారు...

Image
ఇద్దరు డిఎస్పీలు ఒక్కటయ్యారు VS9TV న్యూస్,తణుకు : పశ్చిమగోదావరి జిల్లా,తణుకు పట్టణంలో ఘనంగా డీఎస్పీ వివాహ మహోత్సవం జరిగిం ది.గతంలో చందోలు పోలీస్‌ స్టేషన్‌లో ట్రైనింగ్‌ డీఎస్పీగా విధులు నిర్వహించి,ప్రస్తుతం కృష్ణా జిల్లా అవనిగడ్డ డీఎస్పీగా పనిచేస్తున్న విద్యశ్రీ,పల్నాడు జిల్లా గురజాల డీఎస్పీగా ప నిచేస్తున్న జగదీష్ వివాహ వేడుక కన్నుల పండుగగా జరిగింది.పోలీసు శాఖలో ఒకే క్యా డర్లో ఉన్న అధికారులు ప్రేమ వివాహం చేసుకోవడం విశేషంగా మారింది.

లంచం తీసుకుంటూ ఏసిబికి పట్టుబడిన రెవిన్యూ క్లస్టర్...

Image
లంచం తీసుకుంటూ ఏసిబికి పట్టుబడిన రెవిన్యూ క్లస్టర్ VS9TV న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,ములకలపల్లి తహశీల్దార్ కార్యాలయంలో పూసుగూడెం రెవె న్యూ క్లస్టర్ GPO బనావత్ శ్రీనివాస్ రావు లంచం తీసుకుంటూ దొరికాడు.2.30ఎకరా లు భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.60వేలు లంచం డిమాండ్ చేశాడు.రూ.40వేలు తీసు కున్నాడు.మిగిలిన రూ.20వేలలో రూ.5వేలు తగ్గించి మిగతా రూ.15వేలు తీసుకుంటుం డగా ఏసీబీకి చిక్కాడు.అతడు అయ్యప్పదీక్షలో ఉండి లంచం తీసుకోవడంపై నెటిజన్లు, అయ్యప్ప భక్తులు మండిపడుతున్నారు.

ఎంత ఘోరం...12 ఏళ్ల కూతురిపై తండ్రి అఘాయిత్యం...

Image
ఎంత ఘోరం...12 ఏళ్ల కూతురిపై తండ్రి అఘాయిత్యం VS9TV న్యూస్,ప్రకాశం : చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వయసుతో సంబంధం లేకుండా మృగాళ్ల కామానికి స్త్రీలు బలి అవుతూనే ఉంటున్నారు.ఆడబిడ్డకి ఆపద వస్తే ముందు గుర్తుకు వచ్చేది తండ్రి. అలాంటిది ఆడపిల్లల్ని కంటిరెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రులే వారి పాలిట మృగాళ్లలా మారుతున్నారు.ఏం పోయే కాలం వస్తుందో...లేదా ఏదైనా మయా రోగం వస్తుందో కా నీ...కామంతో కళ్లుమూసుకుపోయి...వయస్సుతో సంబంధం లేకుండా కన్నవారి జీవి తాలను చిదిమేస్తున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ప్రకాశం జిల్లా,కొండపి మండలం,ఓ గ్రామానికి చెందిన ఓ తండ్రి మద్యం మత్తులో కొన్ని రోజుల క్రితం తన రెం డో కుమార్తె (12)పై ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారం చేశాడు.అయితే చి న్నారి ఆరోగ్యం క్షీణించడంతో నిజం బయటపడింది.కడుపు నొప్పి వస్తుందని బాలిక చె ప్పడంతో తల్లి ఒంగోలులోని ఆసుపత్రికి తీసుకెళ్లింది.వైద్యులు పరీక్షించి బాలికపై అఘా యిత్యం జరిగిందని నిర్ధరించారు.దీంతో కంగుతిన్న బాలిక తల్లి...కుమార్తెను ఇంటికి తీ సుకొచ్చింది.ఘటనపై బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కొండపి పోలీసులు పోలీసులు పోక్సో చట్టం (POCSO A...

భారత్ పరువు తీస్తున్నారు...వీధి కుక్కల కేసులో రాష్ట్రాలు,యూటీలపై సుప్రీం కోర్టు ఆ‍గ్రహం...

Image
భారత్ పరువు తీస్తున్నారు వీధి కుక్కల కేసులో రాష్ట్రాలు, యూటీలపై సుప్రీం కోర్టు ఆ‍గ్రహం VS9TV న్యూస్,న్యూఢిల్లీ : వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవడంలో విఫలమైన రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.వీధి కుక్కల నియంత్రణకు తాము ఆదేశాలు ఇచ్చి రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు స్పందించలేదంటూ ఆయా రాష్ట్రాల తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది.తమ ఆదేశాలకు అనుగుణంగా అఫిడవిట్లు సమర్పించ డంలో విఫలమైనందుకు పశ్చిమ బెంగాల్,ఢిల్లీ,తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల ప్రధాన కా ర్యదర్శులకు దేశ అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.తదుపరి విచారణ 2025,నవంబర్,3న అధికారులు సుప్రీంకోర్టు ముందు స్వయంగా విచారణకు హాజరుకా వాలని ఆదేశించింది.అధికారులు హాజరుకాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని సుప్రీం కోర్టు హెచ్చరించింది.వీధి కుక్కల నియంత్రణలో విఫలమై ప్రపంచదేశాల ముందు భారత్ పరువు తీస్తున్నారంటూ రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.కాగా,వీధి కుక్కలకు సంబంధించి 'ఇన్ ఎ సిటీ హండెడ్ బై స్ట్రేస్,కిడ్స్ పే ప్రైస్' అ నే శీర్షికతో టైమ...

కర్నూలు వాసుల అభిమానం మరువలేము... దర్శక,నిర్మాత శాంతికుమార్...

Image
కర్నూలు వాసుల అభిమానం మరువలేము దర్శక,నిర్మాత శాంతికుమార్ VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిది : తెలుగు సినీ పరిశ్రమ పట్ల కర్నూలు ప్రజలు చూపే అభిమానాన్ని మరువలేమని దర్శక,ని ర్మాత శాంతికుమార్ అన్నారు.బ్రహ్మ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై 3.2.1 అనే టైటిల్ తో నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ సందర్బంగా చిత్ర యూనిట్ కర్నూలుకు విచ్చేసింది.ఈ సంద ర్బంగా స్థానిక రవీంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్ర దర్శకు డు,నిర్మాత శాంతికుమార్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఎన్నో అందమైన లొకేషన్లు ఉ న్నాయని,తాము నిర్మిస్తున్న చిత్ర కథకు అనుగుణంగా సినిమా చిత్రీకరణ జరుగుతోందని అన్నారు.తాము షూటింగ్ నిర్వహిస్తున్న ప్రతి చోటా ప్రజలు సహకరిస్తున్నారని,కర్నూలు ప్రజల అభిమానాన్ని మరువలేమని పేర్కొన్నారు.సినిమా టైటిల్ గురించి వివరిస్తూ మూ డు ముళ్ళు,రెండు మనసులు,ఒక్క జీవితం అనే జీవిత సత్యం ఆధారంగా 3.2.1 అనే టైటి ల్ పెట్టామని చెప్పారు.ప్రేమ వివాహాలు,పెద్దలు కుదిర్చిన వివాహాల మధ్య రగులుతున్న భా వోద్వేగాలను విశ్లేషిస్తూ హీరో,హీరోయిన్ల నడుమ ఏర్పడిన సంఘర్షణ ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపామని శాంతి కుమార్ తెలిపారు....

ఇన్ సర్వీస్ ఉపాద్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కోరుతూ ప్రభుత్వం తరుపున సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి...ఆప్టా...

Image
ఇన్ సర్వీస్ ఉపాద్యాయులకు టెట్ నుంచి మినహాయింపు  కోరుతూ ప్రభుత్వం తరుపున సుప్రీం కోర్టులో  రివ్యూ పిటిషన్ వేయాలి...ఆప్టా VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : సుప్రీం కోర్టు 2025,సెప్టెంబర్,1న వెలువరించిన తీర్పులో భారతదేశంలోని అన్ని రాష్ట్రా ల ఉపాధ్యాయులు(ప్రస్తుతం సర్వీస్ లో ఉన్నవారు) రిటైర్మెంట్ కి ఐదు లోపు ఉన్నవారు మినహా అందరూ తీర్పు వెలువరించిన రెండు సంవత్సరాలలో తప్పనిసరిగా టీచర్స్ ఎలి జిబులిటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే సర్వీస్ లో కొనసాగటం,లేదా పదోన్నతి పొంద టం జరుగుతుంది అని తీర్పు ఇచ్చింది. ఇప్పటి వరకూ ఈ విషయంలో సర్వీస్ లో ఉన్న ఉపా ద్యాయులకు మినహాయింపు నివ్వాలని కోరుతూ చాలా రాష్ట్రాలు,అప్తా సంఘంతో పాటు ఇతర సంఘాలు సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ లు వేశాయని ఏపి ప్రైమరీ టీచర్స్ అసో సియేషన్ (ఆప్టా) రాష్ట్ర అధ్యక్షులు ఎజిఎస్ గణపతి రావు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్ర కాష్ రావులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.అయితే ఇంతవరకూ మన రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయలేదు.మరోవైపు టెట్ నోటిఫికేష న్ విడుదల చేయడం జరగటంతో ఉపాధ్యాయులు చాలా ఆందోళనలో...

వెస్ట్ జోన్ ప్రీ రిపబ్లిక్‌డె పెరేడ్ క్యాంపుకు ఎంపికైన వాలంటీర్లను అభినందనలు... ఆచార్య వి.వెంకట బసవరావు,వర్సిటీ వైస్ ఛాన్సులర్...

Image
వెస్ట్ జోన్ ప్రీ రిపబ్లిక్‌డె పెరేడ్ క్యాంపుకు ఎంపికైన  వాలంటీర్లను అభినందనలు ఆచార్య వి.వెంకట బసవరావు,వర్సిటీ వైస్ ఛాన్సులర్  VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : రాయలసీమ విశ్వవిద్యాలయ జాతీయసేవా పథకానికి చెందిన వాలంటీర్లు వెస్ట్ జోన్ ప్రీ రిపబ్లిక్‌డె పెరేడ్ క్యాంపుకు ఎంపివకవడం పట్ల వర్సిటీ వైస్ ఛాన్సులర్ ఆచార్య వి.వెంకట బసవరావు సోమవారం విద్యార్థులకు అభినందనలు తెలిపారు.ఈ సందర్బంగా వారు మా ట్లాడుతూ వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి పి.లక్ష్మీలోకేష్,నగరంలోని సెయింట్ జోస ఫ్స్ డిగ్రీ కళాశాల (సుంకేసుల రోడ్)కు చెందిన పి.మానస అక్టోబర్,31వ తేదీ నుండి న వంబర్,9వతేదీ వరకు హేమచంద్రాచార్య నార్త్ గుజరాత్ యూనివర్సిటీ,పటాన్,గుజరా త్‌లో నిర్వహించే పరేడ్‌ క్యాంపుకు ఎంపికైనట్లుగా హైదరాబాదులోని ఎన్ ఎస్ ఎస్ ప్రాం తీయ సంచాలకులు ఎం.రామకృష్ణ నుండి వర్సిటీకి వర్తమానం వచ్చిందన్నారు.ఆగస్టు,9 వ తేదీన రాయలసీమ యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో ఈ రిపబ్లిక్‌డే ప్రీపెరేడ్ ఎంపికలు జరిగా యి.అందులో పాల్గొన్న 72మందిలోంచి ఈ ఇద్దరిని ఎంపిక చేయడం జరిగింది.వెస్ట్ జో న్ తరపున ప్రీ రిపబ్లిక్ డె పెరేడ్‌కి ఎంపికైన ...

కెవి సుబ్బారెడ్డి విద్యాసంస్థలు,రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం...

Image
కెవి సుబ్బారెడ్డి విద్యాసంస్థలు,రెడ్ క్రాస్ సొసైటీ  ఆధ్వర్యంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ,కెవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ భరత్ హాస్పిటల్ కంటి సేవా విభాగం డాక్టర్ స్వాతి,ఎం.స్.ఆప్తాల్,కెవి సుబ్బారెడ్డి విద్యాసంస్థల అధినేత డాక్టర్ కె.వి.సుబ్బారెడ్డి సహకారంతో కర్నూలు దినేదేవరపాడు గ్రా మంలో మారెమ్మ గుడి వద్ద సోమవారం నిర్వహించిన కంటి వైద్య శిబిరానికి స్పందన ల భించింది.ఈ వైద్య శిబిరంలో 120మందికి పరీక్షలు నిర్వహించగా 30మందికి ఆపరేష న్ అవసరమని తెలిపారు.కార్యక్రమానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డా.కేజీ గో విందరెడ్డి,కెవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత డాక్టర్ కెవి సుబ్బారెడ్డి,కర్నూలు కా ర్పొరేషన్ 17వ వార్డు కార్పొరేటర్ పద్మలత రెడ్డి,సర్పంచ్ కె.మాధవస్వామి హాజరయ్యా రు.ఈ సందర్భంగా డాక్టర్ కె.జి.గోవిందరెడ్డి మాట్లాడుతూ అనేక గ్రామాలలో కంటి పై అవ గాహన,నేత్రదానంపై ప్రజలలో అవగాహన కల్పించడం,శుక్లాలు ఉన్న వాళ్ళకి ఉచిత ఆప రేషన్లు భరత్ హాస్పిటల్ కంటి విభాగంలో చేయబడును తెలిపారు.అన...

కోర్టుల్లో పేరుకుపోయిన 5.34కోట్ల కేసులు...

Image
కోర్టుల్లో పేరుకుపోయిన 5.34కోట్ల కేసులు VS9TV న్యూస్,హైదరాబాద్ : కోర్టులల్లో పరిష్కారానికి నోచుకోకుండా చాలా కేసులు పెండింగ్‌లో ఉండడంపట్ల సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని కోర్టులను కలుపు కొని మొత్తం 5.34కోట్ల కేసులు పరిష్కరించబడకుండా పెండింగ్‌లో ఉన్నాయి.ఈ కేసు లు కొత్తగా నమోదైనవి కావు,ఏళ్ల తరబడిగా కోర్టులలో పేరుకుపోయాయి.కోర్టుల్లో పేరు కుపోయిన పెండింగ్‌ కేసుల పరిస్థితిపై సుప్రీం కోర్టు దృష్టి సారించింది.పెండింగ్‌ కేసుల స త్వర పరిష్కారం కోసం దేశవ్యాప్త అన్ని హైకోర్టులకు ఈ ఏడాది మార్చి,6న సుప్రీంకోర్టు ఒక ఆర్డర్‌ను జారీ చేసింది.తమ పరిధిలో ఉన్న సివిల్‌ కోర్టులలోని పెండింగ్‌ కేసులను ఆ రు నెలల్లోగా పరిష్కరించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తలు జస్టిస్‌ జేబీ పార్దివాలా,జస్టిస్‌ పంకజ్‌ మిథాల్‌ల ధర్మాసనం మార్చి,6న జారీచేసిన ఉత్తర్వుల అమలు ను ఇటీవల సమీక్షించింది.తాము జారీ చేసిన ఉత్తర్వుల తర్వాత,గడిచిన ఆరు నెలలలో 3,38,685 కేసులు పరిష్కరించబడలేదని ధర్మాసన సభ్యులు గుర్తించారు.అంతే కా కుండా ఇంకా 8,82,578 కేసులు పెండింగ్‌లో ఉన్నట్టుగా తే...

వార్డులలో రోడ్లు,డ్రైన్లు,వీధిలైట్లు, మరుగుదొడ్ల స్మశాన వాటిక సమస్యలను పరిష్కరించాలి... ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ కు సిపిఎం వినతి అందచేత...

Image
వార్డులలో రోడ్లు,డ్రైన్లు,వీధిలైట్లు,మరుగుదొడ్లు,  స్మశాన వాటిక సమస్యలను పరిష్కరించాలి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో  కమిషనర్ కు సిపిఎం వినతి అందచేత VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : కర్నూలు నగర పాలక సంస్థ కౌన్సిల్ హాల్ లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరి ష్కార వేదిక కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి.విశ్వనాథ్ కి వార్డులలో ఉన్న సమస్య ల పరిష్కరించాలని వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగ ర కార్యదర్శి వర్గ సభ్యులు కే.సుధాకరప్ప,నగర కమిటీ సభ్యులు బి.కే.రామకృష్ణ,కల్లూరు కార్యదర్శి జె.శ్రీనివాసులు మాట్లాడుతూ 32వవార్డులో హంద్రీనది వెంట ముజఫర్ నగ ర్,ఐఎంఎల్ డిపో నుండి కల్లూరు హంద్రీ బ్రిడ్జి వరకు మురికి కాలువ నిర్మించాలని,సిసి రోడ్లు వేయాలని,అలాగే గంగావతి నగర్ లో ఉన్న మహిళల మరుగుదొడ్డి ఈ మధ్యకా లంలో వచ్చిన హంద్రీ నదికి వచ్చిన వరద వల్ల మొత్తం కూలిపోయిందని అన్నారు.ఆ సా మూహిక మరుగుదొడ్డిని రిపేరు చేయాలని,అక్కడ లైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు.33వ వార్డులో స్మశాన వాటిక పూర్తిగా కంపచెట్లతో నిండి చనిపోయిన శవాలను ఎక్కడ దహనం చేయాలో తెలియన...

టిడ్కో లబ్ధిదారులు పూర్తి డిడి నగదు చెల్లించాలి...పి.విశ్వనాథ్,నగరపాలక సంస్థ కమిషనర్...

Image
టిడ్కో లబ్ధిదారులు పూర్తి డిడి నగదు చెల్లించాలి పి.విశ్వనాథ్,నగరపాలక సంస్థ కమిషనర్  VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : జగన్నాథ గట్టుపై ఉన్న ఎన్టీఆర్ కాలనీ టిడ్కో గృహాలకు సంబంధించి 206మంది లబ్ధి దారులు తమ మిగిలిన డిడిని వారంలోపు చెల్లించి,ఇళ్ళను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిం చుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ సూచించారు.సోమవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో అడ్మిన్‌తో సమావేశం ని ర్వహించారు.లబ్దిదారుల వద్దకు వెళ్ళి డిడి చెల్లించి,రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకునేలా అడ్మిన్లు చొరవ చూపాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్జీవి కృ ష్ణ,మేనేజర్ చిన్నరాముడు,ఆర్‌ఓ జునైద్,టిడ్కో అధికారి పెంచలయ్య, మధు,తదితరులు పాల్గొన్నారు.

సంఘటిత ఉద్యమం కొరకై పోరాటాలకు సిఐటియు సిద్ధం...ఎం.డి.అంజిబాబు,జిల్లా ప్రధాన కార్యదర్శి...

Image
సంఘటిత ఉద్యమం కొరకై పోరాటాలకు సిఐటియు సిద్ధం ఎం.డి.అంజిబాబు,జిల్లా ప్రధాన కార్యదర్శి VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు జిల్లాలో సంఘటిత కార్మిక వర్గ ఉద్యమ నిర్మాణం కొరకు సిఐటియు ఆధ్వర్యం లో కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు 13వ జిల్లా మహాసభలు పిలుపు ఇచ్చినట్లు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి.అంజిబాబు తెలియజేశారు. ఈనెల 25,26 తేదీలలో కర్నూలు నగరంలో కార్మిక కర్షక భవన్ నందు(కామ్రేడ్ రాజగోపాల్ ప్రాంగణం కామ్రేడ్ మహానంది రెడ్డి నగర్) నందు నిర్వహించిన మహాసభ వివరాలను కా ర్మిక కర్షక భవన్లో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ,జిల్లా కోశాధికారి ఏం.గోపాల్ జిల్లా కార్యదర్శి ఆర్.నరసింహులు మాట్లాడుతూ సిఐటియు జిల్లా మహాసభలో జిల్లా వ్యా ప్తంగా వివిధ పట్టణాలకు మండలాలకు ప్రాతినిధ్యం వహిస్తూ 180 మంది ప్రతినిధులు పా ల్గొన్నట్లు తెలిపారు.ఈ మహాసభలకు సిఐటియు రాష్ట్ర కేంద్రం నుండి సిఐటియు రాష్ట్ర ఉ పాధ్యక్షులు,మాజీ శాసనసభ్యులు ఎం.ఏ గఫూర్,సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏ.వి.నాగే శ్వరరావులు హాజరై ప్రతినిధులు జరిపే చర్చలను ...

అందరితోపాటు ఇంటి పన్నులు చెల్లిస్తున్నా...మాపై వివక్షత ఎందుకు?...

Image
అందరితోపాటు ఇంటి పన్నులు చెల్లిస్తున్నా... మాపై వివక్షత ఎందుకు? ప్రశ్నించిన శివారు కాలనీల మహిళలు అధికారులకు ప్రజాప్రతినిథులకు అర్జీలు ఇచ్చి ఇచ్చి అలిసిపోయాం మున్సిపల్ కౌన్సిల్ భవనం ఎదుట ధర్నా పట్టణ పౌర సంక్షేమ సంఘం VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : నగరంలో అందరితోపాటు పెరిగిన ఇంటి పన్నులన్నీ వడ్డీతో సహా సక్రమంగా చెల్లిస్తు న్నా...మా కాలనీలపై పాలకులు,అధికారులు ఎందుకు వివక్షత చూపుతున్నారని శివారు కాలనీల మహిళల భార్గవి,జంగిల్ అమ్మ,శ్యామల,కాలనీల అసోసియేషన్ ప్రతినిధులు రా మన్న,అనంత లక్ష్మన్న,దివాకర్,మాలన్న,పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరి గినేని పుల్లారెడ్డి ప్రశ్నించారు.సోమవారం పిపిఎస్ఎస్ ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీ విలాస్,పార్థ సారథి నగర్,గీతాంజలి నగర్,రేణుక నగర్,రాధా నగర్,సత్యకీర్తి నగర్,రిచ్మండ్ కాలనీ, మల్లారెడ్డి వెంచర్స్ ప్రజలు నగరపాలక సంస్థ కౌన్సిల్ భవనం ఎదుట ఎస్.రమణ గౌడ్ అ ధ్యక్షతన ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 10ఏళ్లుగా పాలకులకు అధికా రులకు అర్జీలు ఇచ్చి ఇచ్చి అలిసిపోయామని కమిషనర్ దృష్టికి తెచ్చా రు.వర్షం వస్తే ఇంట్లో నుండి బయట అడుగు పెట్టె పరిస్థిత...

గొందిపర్ల చిప్పరౌస్ కాలనీవాసులకు పట్టాలు ఇవ్వాలి...తాండ్రపాడులో ఇచ్చిన పట్టాలకు స్థలం చూపించాలి..ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా...

Image
గొందిపర్ల చిప్పరౌస్ కాలనీవాసులకు పట్టాలు ఇవ్వాలి తాండ్రపాడులో ఇచ్చిన పట్టాలకు స్థలం చూపించాలి  ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : కర్నూలు మండలం,గొందిపర్ల గ్రామపంచాయతీ పరిధిలో చిప్పరౌస్ కాలనీలో 42సంవ త్సరాల నుండి నివసిస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలని,ఈ తాండ్రపాడులో 2009 సంవ త్సరంలో వరదలు వచ్చిన సందర్భంగా ఇచ్చిన పట్టాలకు స్థలాలు చూపించాలని,లేని ప క్షంలో ఆర్డిఓ కార్యాలయాన్ని దిగ్బంధనం చేస్తామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ స భ్యులు జీ.రామకృష్ణ హెచ్చరించారు.సోమవారం కర్నూలు ఆర్డిఓ కార్యాలయం ముందు తాండ్రపాడు,గొందిపర్ల గ్రామాలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి గొందిపర్ల సిపిఎం పార్టీ నాయకులు శ్రీరాములు అధ్యక్షతన ధర్నా చేశారు.ఈ సందర్బం గా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.రామకృష్ణ,సిపిఎం పార్టీ మండల కార్య దర్శి హుస్సేనయ్య,రాఘవేంద్ర,ఈ.తాండ్రపాడు సర్పంచ్ బాలపీర,గొందిపర్ల మాజీ స ర్పంచ్ జి.ఆంజనేయులు మాట్లాడారు.42 సంవత్సరాల నుండి పేదల నివసిస్తున్న కాలనీ కి ప్రభుత్వాలు పట్టాలు ఇవ్వకపోవడం శోచనీయమని,ఇదేనా పేదల ప్రభుత్...

శ్రీశైలం దేవస్థానం ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ఉండాలి...వంగూరు రాజు యాదవ్,బీజేపీ యువమోర్చ కోడుమూరు అసెంబ్లీ ఇంచార్జ్...

Image
శ్రీశైలం దేవస్థానం ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ఉండాలి వంగూరు రాజు యాదవ్,బీజేపీ యువమోర్చ కోడుమూరు అసెంబ్లీ ఇంచార్జ్  VS9TV న్యూస్,కర్నూలు మండలం : ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జిల్లాల పునర్వి జనలో భాగంగా గత కొద్దిరోజులుగా శ్రీశైలం దే వస్థానంని నూతన జిల్లాగా ఏర్పడబోయే మార్కాపురంలో విలీనం చేస్తున్నారని వదం తులు వినిపిస్తున్నాయి.దీని వల్ల ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు అయోమయంలో ఉన్నా రని బీజేపీ నాయకులు వంగూరు రాజు యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని రాజు యాదవ్ కోరారు,ఒకవేళ నిజంగానే శ్రీశైలం దేవస్థానంని మార్కాపురం జిల్లాలో కలపాలి అనుకుంటే ఉమ్మడి క ర్నూలు జిల్లా ప్రజలలో నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని అన్నారు.శ్రీశైలం దేవస్థానం సమస్య అనేది చాలా సున్నితమైన అంశం.కావున రాష్ట్ర ప్రభుత్వం పునరాలో చన చెయ్యాలన్నారు.శ్రీశైలం దేవస్థానం అనేది ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజల ఆత్మగౌర వం అని ఇక్కడ ఉండే ప్రజల మనోభావాలను గౌరవించి శ్రీశైలం దేవస్థానంని ఉమ్మడి క ర్నూలు జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.అదేవిదంగా తెలంగాణ రాష్ట్రం లో రోజు రోజు...

డిజిటల్ అరెస్టులపై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు...

Image
డిజిటల్ అరెస్టులపై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు VS9TV న్యూస్,న్యూఢిల్లీ : దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న డిజిటల్ అరెస్ట్ స్కామ్లపై సుప్రీంకోర్టు సుమోటోగా వి చారణ చేపట్టింది.వీటిపై నమోదైన FIRలను సమర్పించాలని అన్ని రాష్ట్రాలు,కేంద్ర పా లిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది.ఈ కేసుల విచారణ బాధ్యతను CBIకి అప్ప గించేందుకు సుముఖత వ్యక్తం చేసింది.ఇందు కోసం సైబర్ క్రైమ్ నిపుణులు,వసతులు కా వాలంటే చెప్పాలని CBIకి సూచించింది.తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వా యిదా వేసింది.

12రాష్ట్రాల్లో ఎస్ ఐ ఆర్ ప్రారంభం.. గ్యానేష్ కుమార్,కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషన్...

Image
12రాష్ట్రాల్లో ఎస్ ఐ ఆర్ ప్రారంభం గ్యా నేష్ కుమార్,కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషన్ VS9TV న్యూస్,హైదరాబాద్ : ప్రత్యేక సమగ్ర సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం కీలక ప్రకటన చేసింది.దే శంలో రెండో విడత సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ను మంగళవారం నుంచి చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది,మొత్తం 12 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో రెండో విడత ఎస్ఐఆర్ చేపడతామని కేంద్రఎన్నికల ప్రధాన కమిషన్ గ్యా నే ష్  కుమార్ వెల్లడించారు.బీహార్‌లో ఎస్ఐఆర్ విజయవంతమైందని,మరో 12రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దీనిని నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు.ఈ మేరకు ప్రధా న ఎన్నికల కమిషనర్  గ్యా నేశ్ కుమార్ మాట్లాడుతూ...రెండో దశ ఓటర్ల జాబితా ప్రత్యే క సమగ్ర సవరణను త్వరలో చేపట్టనున్నామని వెల్లడించారు.1951 నుంచి 2004 వరకు ఎనిమిదిసార్లు ఎస్ఐఆర్ నిర్వహించారని అన్నారు.21ఏళ్ల కిందట ఓటర్ల జాబితా సవరణ జరిగిందని గుర్తు చేశారు.ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా నకిలీ ఓట్లు,అక్రమ వలసదా రులు,చనిపోయిన,బదిలీ చేయబడిన ఓటర్లను తొలగించినట్లు వెల్లడించారు.ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ తప్పనిసరి అని స్పష్టం చేశా...

పని చేయకుండానే రెండు సంస్థల నుంచి రూ.37లక్షల జీతం పొందిన ఓ అధికారి భార్య...

Image
పని చేయకుండానే రెండు సంస్థల నుంచి  రూ.37లక్షల జీతం పొందిన ఓ అధికారి భార్య VS9TV న్యూస్,హైదరాబాద్ : ఎటువంటి పని చేయకుండానే ఓ అధికారి భార్య రెండు సంస్థల నుంచి రూ.37లక్షల జీ తం పొందిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని రాజ్ కంప్ ఇన్ఫో సర్వీసెస్ లో ఐటీ విభాగం జాయింట్ డైరెక్టర్ ప్రద్యుమ్నా దీక్షిత్ అనే అధికారి భార్య ఏ పని చేయకుండానే లక్షల రూపాయల జీతాన్ని పొందిందని ఆరోపిస్తూ...ఓ వ్య క్తి రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి...ఓరియన్ ప్రో సొల్యూషన్స్,ట్రీజెన్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ సంస్థల కు ప్రభుత్వ టెండర్లు ముట్టజెప్పినందుకుగాను ఐటీ విభాగం జాయింట్ డైరెక్టర్ ప్రద్యుమ్నా దీక్షిత్,తన భార్యను ఆయా కంపెనీలలో ఉద్యోగిగా నియమించుకోవాలనే షరతు పెట్టా డు.అందుకు అంగీకరించిన ఆ సంస్థలు వారి వద్ద ప్రద్యుమ్నా దీక్షిత్ భార్య పూనమ్ దీక్షిత్ పని చేస్తున్నట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించారు.దీంతో రెండేళ్లుగా ఆమెకు ఆయా కంపె నీల నుంచి నెలవారీ జీతం అందుతోంది.రెండేళ్ల నుంచి ఇప్పటివరకు రెండు కంపెనీలు ఆమెకు మొత్తం రూ.37లక్షల...

కానిస్టేబుల్ పై అత్యాచారం కేసు నమోదు...

Image
కానిస్టేబుల్ పై అత్యాచారం కేసు నమోదు VS9TV న్యూస్,మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో ఓ కానిస్టేబుల్ పై అత్యాచారం కేసు నమోదైంది.బయ్యారం ఎ స్సై తిరుపతి తెలిపిన వివరాలు...స్టేషన్ పరిధిలోని దినేష్ అనే కానిస్టేబుల్,మండలానికి చెందిన ఓ వివాహితపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది.త న కుటుంబ గొడవల దృష్ట్యా కానిస్టేబుల్ ఆసరా తీసుకుని మాయమాటలతో మోసంచే శాడని పేర్కొంది.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నా రు.

మరణం తరువాత నేత్రాలు,రెటినా దానం చేసిన దండు సావిత్రి...

Image
మరణం తరువాత నేత్రాలు,రెటినా దానం చేసిన దండు సావిత్రి VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : సమాజంలో ప్రస్తుతం స్వార్ధం,నిస్వార్థం అనే రెండు వర్గాలు జీవనం సాగిస్తున్నాయి.అం దులో మొదటి వర్గం ఇతరులకు కీడు తలపెట్టడం,వారి కష్టాన్ని దోపిడీ చేయడం.ఇక రెండవది తాను కష్టపడిన ఇతరులకు మాత్రం హాని తలపెట్టరు.అయితే వారు మరణించి న తరువాత కుడా తమ దేహం ఇతరులకు ఉపయోగ పడాలనే ఆలోచనతో అవయవా లను సైతం సామాజిక దృక్పధంతో దానం చేస్తూ చరిత్రలో నిలిచిపోతున్నారు.అలాంటి వారి ఆశయ సాధన కోసం  దండు సావిత్రి కృషి ఆదర్శప్రాయం...వివరాలు...కర్నూలు నగరం,బుధవార పేటకు చెందిన మహిళా దండు సావిత్రి (65) ఆదివారం నాడు అనా రోగ్య కారణాల వలన మృతి చెందడం జరిగింది.ఆమెకు ముగ్గురు కుమారులు,ఇద్దరు కు మార్తెలు సంతానం.  అయితే ఆమె మరణం తరువాత దండు సావిత్రి కుటుంబ సభ్యులు ఆమె సామజిక ఆలో చన ప్రకారంగా కర్నూలు ప్రభుత్వ ఐ బ్యాంక్ కు సమాచారం అందించారు.ఈ నేపథ్యం లో సుశీల నేత్రాలయ సిబ్బంది మృతదేహంను సందర్శించి,దండు సావిత్రి కళ్లు,రెటినా సే కరించారు.ఆమె త్యాగాన్ని కొనియాడుతూ స్థానిక ప్రజలతోపాటుగా యునైటెడ్ జర్నలి స్ట్ ఫోరం (యుజ...

19మంది మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగింత...

Image
19మంది మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగింత VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ : కర్నూలు జిల్లా,చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రమాదంలో అధికారులు భారీగా మృత దేహా లను గుర్తించిన విషయం అందరికి విధితమే...అయితే ఈ ప్రమాదం పట్ల కర్నూలు జిల్లా యంత్రాంగం స్పందించిన తీరును జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యం లోనే నేడు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని మృతదేహాలను ఆదివారం వారి వారి కుటుం బ సభ్యులకు అప్పగించారు. అప్పగించిన మృతదేహాలు : 1. బొంత ఆదిశేషగిరిరావు, 2.యువన్ శంకర్ రాజా, 3.గోల్ల శశాంత్, 4.గొల్ల మాన్వి త, 5.గొల్ల అనూష, 6.గొల్ల రమేష్, 7.గన్నమనేని ధాత్రి, 8.కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, 9.అ మృత్ కుమార్, 10.ఏ.బందోపాధ్యాయ, 11.చిట్టోజు మేఘనాథ్, 12.సంధ్యారాణి, 13. చందన మంగ, 14.మహేశ్వరం అనూష, 15.త్రిమూర్తులు కుప్పం, 16.కె.దీపక్ రాయగ డ్, 17. జన్నవరపు ఫిలోమన్ బేబీ, 18. జన్నారపు కిషోర్ కుమార్, 19. ప్రశాంత్ ధర్మపు రి పాలక్కాడ తాలూకా తమిళనాడు (నేటి ఉదయం 9-00 గంటలకు లోకల్ గానే బరి యల్ అవుతుంది).

త్వరలో లబ్ధిదారులకు 976 గృహాలు కేటాయింపు...టిడ్కోలో సకల సదుపాయాల కల్పనకు చర్యలు...పి.విశ్వనాథ్,నగరపాలక సంస్థ కమిషనర్...

Image
త్వరలో లబ్ధిదారులకు 976 గృహాలు కేటాయింపు టిడ్కోలో సకల సదుపాయాల కల్పనకు చర్యలు పి.విశ్వనాథ్,నగరపాలక సంస్థ కమిషనర్ VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : కర్నూలు నగర శివారు జగన్నాథగట్టు వద్ద ఉన్న ఎన్టీఆర్ కాలనీలో 976మంది టిడ్కో ల బ్ధిదారులకు త్వరలో గృహాలను కేటాయించేందుకు చర్యలు వేగవంతం చేశామని నగర పాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర మంత్రులు టీజీ భరత్,పి.నారాయణ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను పక్కా ప్రణాళికతో అమలు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం టిడ్కో గృహాల్లో పెయింటింగ్,కార్పెంట్రీ,ప్లంబింగ్ వంటి పనులు వేగంగా కొన సాగుతున్నాయని పేర్కొన్నారు.రహదారులు,డ్రైనేజీ వ్యవస్థ,తాగునీరు, విద్యుత్ దీపాలు, రేషన్,పెన్షన్ వంటి ప్రాథమిక సదుపాయాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని,అద నంగా పోలీస్ ఔట్ పోస్ట్, అర్బన్ హెల్త్ సెంటర్,అంగన్వాడీ కేంద్రం వంటి సౌకర్యాలు క ల్పించేందుకు చర్యలు తీసుకుం టున్నామని తెలిపారు.లబ్ధిదారులు త్వరితగతిన రిజిస్ట్రే షన్ ప్రక్రియ పూర్తి చేసుకుని తమ ఇళ్లలోకి ప్రవేశించాలని కమిషనర్ సూచించారు.

పోలీసు (ఓపెన్ హౌస్) ఆయుధాల ప్రదర్శన... నిత్యం వినియోగించే ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన...

Image
పోలీసు (ఓపెన్ హౌస్) ఆయుధాల ప్రదర్శన నిత్యం వినియోగించే ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన రెండు రోజుల పాటు జిల్లా పోలీసు కార్యాలయంలో ఓపెన్ హౌస్ అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : పోలీసు అమర వీరుల వారోత్సవాలలో భాగంగా కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆ దేశాల మేరకు ప్రతీ ఏటా అమరవీరుల పోలీసులను స్మరించుకుంటూ నిర్వహించే ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో అడిషనల్ ఎస్పీలు హుస్సే న్ పీరా,కృష్ణమోహన్ లు ప్రారంభించారు.ఈ సంధర్బంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సే న్ పీరా మాట్లాడుతూ...పోలీసు విధుల్లో వినియోగించే ఆయుధాలు,సాధనాల పట్ల వి ద్యార్దులు విద్యార్థి దశ నుండే అవగాహన కలిగి ఉండటం మంచిదన్నారు.పోలీసులు త మ దైనందిన విధుల్లో వినియోగించే వివిధ రకాల ఆయుధాలు,పరికరాల గురించి కళాశా ల,పాఠశాల విద్యార్దిని,విద్యార్దు లు తెలుసుకోవాలన్నారు.ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణ మో హన్ మాట్లాడుతూ...అమరవీరుల వారోత్సవాలలో భాగంగా (అక్టోబర్,26),(అక్టోబర్, 27) రెండు రోజుల పాటు ఒపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఓపెన్ హౌస్ కా ర్యక్రమాన్ని విద్యార్థులు సద్...

నకిలీ పురుగు మందుల తయారీ...రూ. 4.66లక్షల మందులు సీజ్... సిఐ టాటా బాబు...

Image
నకిలీ పురుగు మందుల తయారీ రూ. 4.66లక్షల మందులు సీజ్ సీఐ టాటా బాబు VS9TV న్యూస్,గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా,అయిజ మండలం,పులికల్ గ్రామంలో అధికారులు ఒక అక్రమ పురుగు మందుల తయారీ కంపెనీపై దాడి చేశారు.సూపర్ సింబోలా మైక్రో న్యూట్రియం ట్ కంపెనీ ఎలాంటి అనుమతులు,లైసెన్సులు లేకుండా సుమారు 25 రకాల పురుగు మం దులను తయారు చేస్తున్నట్లు గుర్తించారు.అధికారులు కంపెనీ నుండి రూ.4,66,820 విలువైన మందులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.ఈ దాడులలో ఏఓ జనార్ధన్, ఎస్ఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు..

యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) జిల్లా అధ్యక్షులు దండు విద్యాసాగర్ కు మాతృవియోగం...

Image
యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) జిల్లా అధ్యక్షులు  దండు విద్యాసాగర్ కు మాతృవియోగం VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) జిల్లా అధ్యక్షులు దండు విద్యాసాగర్ కు ఆదివారం ఉ దయం మాతృవియోగం కలిగింది.ఈ మేరకు యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) జిల్లా, నగర నాయకులు పి.యూసుఫ్ ఖాన్,నీలం సత్యనారాయణ,పరమేష్,విజయ్ కుమార్, ఆసిఫ్,దామోదరం సంజీవయ్య,కిషోర్,మల్లి,వరుణ్ యాదవ్,కెమెరామెన్ అంజి,ఇతర జ ర్నలిస్ట్ లు మాతృమూర్తి దండు సావిత్రి (65)మృతదేహానికి పూలమాల వేసి తమ ప్రగాఢ సంతాపం తెలియచేస్తూ నివాళులు అర్పించారు.దండు సావిత్రికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దండు సావిత్రి అకాల మరణం తమను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు.వారి ఆత్మకు శాంతి చేకూ రాలని వారు ప్రార్థించారు.

మొంథా తుపాను పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి...రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

Image
మొంథా తుపాను పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో  కాకినాడ జిల్లా కలెక్టర్ కు దిశానిర్దేశం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను కాకినాడ పరిసరాల్లో తీరాన్ని తాకే అవకా శం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.ఎలాంటి పరిస్థి తులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని తెలిపారు.కాకినాడ జి ల్లా కలెక్టర్ తో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.కాకినాడ జిల్లాలో సముద్రతీరం ఉన్న తు ని,పిఠాపురం,కాకినాడ రూరల్,కాకినాడ అర్బన్ నియోజక వర్గాలతోపాటు తాళ్ళరేవు మండలంపైనా తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉండబోతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.ఈ విషయంపై చర్చించారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తుఫా నుపై ప్రజలను అప్రమత్తం చేయండి.జిల్లావ్యాప్తంగా తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజల ను సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోండి.తుపాను షెల్టర్లలో ఆహారం,ఔ షధాలు,పాలు లాంటివన్నీ సమకూర్చి ఉంచండి.వాతావరణ శాఖ హెచ్చరిక...

భార్యపై అనుమానంతో ఆమె నాలుక కత్తిరించి,తలపై రోకలిబండతో కొట్టి చంపిన కామారెడ్డి వాసి...

Image
భార్యపై అనుమానంతో ఆమె నాలుక కత్తిరించి, తలపై రోకలిబండతో కొట్టి హత్య VS9TV న్యూస్,కామారెడ్డి : కామారెడ్డి జిల్లా విఠల్వాడీ తండాలో కిషన్ అనే వ్యక్తి తన భార్య సవిత(42)పై అనుమా నంతో ఆమె నాలుకను కత్తిరించి,తలపై రోకలి బండతో కొట్టి హత్య చేసిన ఘటన జరి గింది.వివరాలు ఇలా ఉన్నాయి...భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో కిషన్ తన భార్య ను కొట్టాడని,అడ్డుకోబోయిన పొరుగింటివారిపై సైతం దాడి చేశాడని స్థానికులు తెలిపా రు.హైదరాబాద్లోని లింగంపల్లిలో టీకొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తున్న వీరు ఐదు రోజుల క్రితమే తండాకు వచ్చారు.

సజ్జనార్‌ ఫొటోతో సైబర్‌ నేరగాళ్ల మోసాలు...

Image
సజ్జనార్‌ ఫొటోతో సైబర్‌ నేరగాళ్ల మోసాలు VS9TV న్యూస్,హైదరాబాద్ : హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఫొటోలను వాట్సప్‌ డీపీలుగా ఉపయోగించి సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిసింది.ఈ నకిలీ ఖాతాల ద్వారా తెలిసినవారికి సందే శాలు పంపుతూ,డబ్బులు డిమాండ్ చేస్తున్నారని సీపీ తెలిపారు.ప్రజలు ముఖం చూసి మోసపోవద్దని,ఇలాంటి సందేశాలకు స్పందించ వద్దని,నంబర్లను బ్లాక్‌ చేసి రిపోర్టు చే యాలని ఆయన సూచించారు.సైబర్‌ నేరగాళ్లకు వ్యక్తిగత వివరాలు,డబ్బులు పంపవద్దని, నకిలీ ఖాతాల గురించి 1930కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని సజ్జనార్‌ పేర్కొన్నా రు.

ఏపీలో రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్...ట్రావెల్స్ బస్సులపై 289 కేసులు...

Image
ఏపీలో రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్ ట్రావెల్స్ బస్సులపై 289కేసులు VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :  కర్నూలులో బస్సు ప్రమాదం దృష్ట్యా ఏపీలో రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది.రవా ణా శాఖ కమిషనర్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రైవేటు వాహనాలపై వి స్తృత తనిఖీలు చేశారు.నిబంధనలు ఉల్లంఘిం చిన ట్రావెల్ బస్సులపై 289కేసులు న మోదు చేశారు.18ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను సీజ్ చేసి రూ.7.08లక్షల జరిమానాలు విధించారు.అత్యధికంగా ఏలూరులో 55కేసులు నమోదు చేశారు.మూడు ట్రావెల్స్ బ స్సులు సీజ్ చేశారు.తూర్పుగోదావరి జిల్లాలో 17కేసులు నమోదు చేసి...4 బస్సులు సీ జ్ చేశారు.కోనసీమ జిల్లాలో 27,చిత్తూరు జిల్లాలో 22,కర్నూలు జిల్లాలో 12,విశాఖ లో 7,నంద్యాలలో నాలుగు కేసులు నమోదు చేశారు.సరైన ధ్రువపత్రాలులేవని ఎనిమిది బస్సులు,అత్యవసర ద్వారం లేదని 13బస్సులపై కేసులు ఫైల్ చేశారు.అగ్నిమాపక ప రికరాలు లేవని 103 బస్సులపై, ప్యాసింజర్ లిస్టు లేని కారణంగా 34 బస్సులపై,ఇత ర ఉల్లంఘనలపై 127కేసులు నమోదు చేశారు.ప్రత్యేక డ్రైవ్ రోజూ కొనసాగుతుందని అ ధికారులు తెలిపారు.

అమీలియాలో అదునాతన చికిత్స...

Image
అమీలియాలో అదునాతన చికిత్స VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ : అమీలియో హాస్పిటల్ లో అధునాతన OCT-గైడెడ్ ఇంటర్వెన్షన్ డ్రగ్-ఎలుటింగ్ బెలూ న్ ఉపయోగించి LAD ఇన్-స్టెంట్ రెస్టెనోసిస్‌ను పరిష్కరించారు". షేక్ షరీఫ్,(వయ స్సు : 65 సంవత్స రాలు),నంద్యాల జిల్లా,జూపాడు బంగ్లాకి చెందిన షేక్ షరీఫ్ మరి యు చాకలి మద్దిలేటి (వయసు:72 సంవత్సరాలు) నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం, సిరిసిల్ల గ్రామనికి చెందిన చాకలి మద్దిలేటి గత 2023 సంవత్సరంలో గుండెపోటుతో బాధపడగా,అతనికి కర్డియాక్ చికిత్సలో భాగంగా లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆ ర్టరీ (LAD) లో స్టెంట్ అమర్చారు.తరువాత రోగి మందులు వాడక స్టంట్ అమర్చిన భా గంలో ఇటీవల,అతనికి మళ్లీ గుండె సంబంధిత సమస్యలు రావడంతో వారు కర్నూలు న గరంలో అమీలియో హాస్పిటల్ లో చేరారు.డా. ప్రతాప్ సలహా మేరకు OCT పరీక్ష (Optical Coherence Tomography) నిర్వహించబడింది.ఆప్టికల్ కోహె రెన్స్ టోమోగ్రఫీ (OCT) ఇమేజింగ్ మార్గదర్శకత్వంలో నిర్వహించబ డ్డాయి,అధిక ఖ చ్చితత్వం,సరైన ఫలితాలను నిర్ధారిస్తాయి.రెండు సందర్భాలలో యాంజియోస్కల్ప్ట్ స్కో రింగ్ బెలూన్‌ను ఉపయోగించడం,తరువాత డ్రగ్-ఎలుటింగ్ బెలూన్...