Posts

పోరాటాలతోనే సంఘం విస్తరణ రైతు శ్రేయ స్సు...ఘనంగా ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం కర్నూ లు జిల్లా 13వ మహాసభలు...వి.కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షులు...

Image
పోరాటాలతోనే సంఘం విస్తరణ రైతు శ్రేయస్సు ఘనంగా ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం కర్నూలు జిల్లా 13వ మహాసభలు వి.కృష్ణయ్య,రాష్ట్ర అధ్యక్షులు VS9T న్యూస్,కర్నూలు మండలం : ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కర్నూలు జిల్లా 13వ మహాసభలు సోమవారం ఉల్చాల గ్రామంలో 10,11వ తేదీలలో ఘనంగా జరిగాయి.ప్రతిని ధుల మహాసభను ప్రారంభించారు.ఈ మహాస భలకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్య క్షులు వి.కృష్ణయ్య హాజరై మాట్లాడారు.ప్రస్తు తం రాష్ట్రంలో రైతులు దయనీయమైనా పరిస్థి తుల్లో ఉన్నారని,రైతు పండించిన పంట గిట్టు బాటు ధర లేక,కల్తీ విత్తనాలు,ప్రభుత్వ వి ధానాల వల్ల వ్యవసాయం సంక్షోభంలోకి నెట్ట బడుతుందని అన్నారు.ప్రభుత్వాలు మారు తున్నాయి తప్ప,రైతుల రాతలు మారలేదని, స్వతంత్రం వచ్చే 79ఏళ్ల అయినప్పటికీ రైతే రాజు - రైతే వెన్నెముక అనే పాలక పార్టీలు రై తును ఆకలి చావులు,ఆత్మహత్యల వరకు తీ సుకొచ్చాయని మండిపడ్డారు.నేడు దేశంలో బి జెపి కుటుంబ ప్రభుత్వం అవలంబిస్తున్న విధా నాల వల్ల తరతరాలు భూమిని నమ్ముకున్న రైతుల బిడ్డలకు భూమి లేకుండా అదృశ్యం చేస్తున్నారని ఆవేదన చెందారు.ఆదాని,అం బానీ లాంటి కార్పోరేట్ శక్తులకు 00-95 పైస లకే ఎకరా భూమిని కట్ట బెడుతు...

జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో బం గారు పతకం సాధించిన ధనుష్,ఘనంగా స న్మానం...కర్నూలు అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా...

Image
జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో బంగారు పతకం సాధించిన ధనుష్ ఘనంగా సన్మానం  కర్నూలు అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా VS9TV న్యూస్,కర్నూలు క్రైం : రాజస్థాన్ రాష్ట్రం,ఉదయ్ పూర్ లో ఏప్రిల్,24 నుండి 28 వరకు నిర్వహించిన జాతీయ స్థా యి పవర్ లిఫ్టింగ్ క్రీడా పోటీలలో కర్నూలు స్పె షల్ బ్రాంచ్‌లో విధులు నిర్వహిస్తున్న హోం గార్డు వీరేష్ కుమారుడు ధనుష్ విశేష ప్రతిభ కనబరిచారు.ఇందులో భాగంగా 105 కేజీల స బ్ జూనియర్ విభాగంలో 130కేజీల బరువు ను డెడ్ లిఫ్టింగ్ చేశారు.ఇండియన్ పవర్ లి ఫ్టింగ్ ఫె డరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో బంగారు పతకం సాధించి కర్నూలు జిల్లాకు గర్వకారణంగా నిలిచారు.ఈ సం దర్భంగా సోమవారం కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) హుస్సేన్ పీరా,ధనుష్‌ను శాలువతో అభినం దించారు.భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో పవర్ లిఫ్టింగ్ కార్యదర్శి లోకేష్,ఆర్గనైజర్ సెక్రటరి వేణుగోపాల్ పాల్గొన్నారు.

ఏపీలో పెరుగుతున్న అవినీతి అధికారులు...క ళ్లెం వేస్తున్న ఏసీబీ అధికారులు...

Image
ఏపీలో పెరుగుతున్న అవినీతి అధికారులు కళ్లెం వేస్తున్న ఏసీబీ అధికారులు VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : ఏపీలో ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెరిగి పోతోం ది.ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ప్రత్యేక నిఘాతో కళ్లెం వేసేందుకు కృషి చేస్తున్నారు.ఈ మేరకు ఏపీలో ఇద్దరు అధికారులు ఎసిబికి అ డ్డంగా పట్టుబడ్డారు.వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లాలో ఎగ్జిబిషన్‌కు పర్మిషన్ ఇ చ్చేందుకు మున్సిపల్ డిఈ లక్ష్మీనరసింహు లు,జూనియర్ అసిస్టెంట్ సందీప్ లు రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల కు బహిరంగంగా పట్టుబడ్డారు.ఇద్దరినీ అదు పులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారి స్తున్నారు. అదేవిదంగా అనకాపల్లి జిల్లా,నక్కపల్లి తహ సీల్దార్ కార్యాలయంలో పొలం పాస్ పుస్తకం జారీ చేసేందుకు రూ.1.50 లక్షలు లంచం తీ సుకుంటూ వీఆర్వో చిట్టిబాబు ఏసీబీ అధికా రులకు పట్టుబడ్డాడు.వీఆర్వో చిట్టిబాబును అదుపులో తీసుకొని ఏసీబీ అధికారులు వి చారిస్తున్నారు.

విజయ్ సీఎం ప్రమాణం...తమిళనాడులో కొత్త రాజకీయ యుగానికి నాంది...

Image
విజయ్ సీఎం ప్రమాణం...తమిళనాడులో కొత్త రాజకీయ యుగానికి నాంది VS9TV న్యూస్,చెన్నై,మే,10 :  తమిళనాడు రాజకీయాల్లో చారిత్రాత్మక ఘ ట్టం ఆవిష్కృతమైంది.ప్రముఖ సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత సి.జోసె ఫ్ విజయ్ ఆదివారం ఉదయం 10-00 గంట లకు చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఘ నంగా బాధ్యతలు స్వీకరించారు.గవర్నర్ ఆ ర్.ఎన్.అర్లేకర్ విజయ్‌తో ప్రమాణం చేయిం చారు.భారీ భద్రత మధ్య జరిగిన ఈ కార్యక్ర మానికి రాజకీయ,సినీ,వ్యాపార రంగాలకు చెం దిన ప్రముఖులు,వేలాది మంది అభిమానులు హాజరయ్యారు.దశాబ్దాలుగా తమిళనాడు రా జకీయాలను ప్రభావితం చేసిన డిఎంకె,ఎఐడి ఎంకె పార్టీల ఆధి పత్యానికి చెక్ పెడుతూ టీ వీకె పార్టీ అధికారంలోకి రావడం రాష్ట్ర రాజకీ యాల్లో సంచలనంగా మారింది.ఇటీవల జరి గిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకె పార్టీ ఘన విజ యం సాధించగా,మిత్రపక్షాల మద్దతుతో విజ య్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు.రాష్ట్ర రాజ కీయాల్లో కొత్త శకానికి ఇది నాంది పలికిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రా యపడుతున్నా రు.బాధ్యతలు చేపట్టిన వెంటనే సీఎం విజయ్ ప్రజా సంక్షేమానికి సంబంధించిన కీలక ఫైళ్లపై సంతకాలు...

నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సి లింగ్...చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి...కర్నూలు జిల్లా పోలీసులు...

Image
నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి కర్నూలు జిల్లా పోలీసులు VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేర కు జిల్లాలో నేరనియంత్రణ,శాంతి భద్రతల ప రిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు అ న్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో రౌడీషీటర్ లు, నేరచరిత్ర గలవారికి,చెడు నడత కలిగిన వ్య క్తులకు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని,చట్టవ్యతిరేక కా ర్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచిం చారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొం టే తప్పనిసరిగా చట్టప్రకారం కఠినచర్యలు తీ సుకోవడం జరుగుతుందని పోలీసు అధికా రులు హెచ్చరించారు.

గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం ల భ్యం...తేజోమూర్తి,కర్నూలు తాలూకా సిఐ...

Image
గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యం తేజోమూర్తి,కర్నూలు తాలూకా సిఐ సాగర్ సందేశం న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిది,క ర్నూలు మండలం,నందనపల్లి గ్రామ శివారు, శ్రీనివాస గార్డెన్,కుంబకోణం కాఫీ హోటల్ దగ్గ రలో ఒక మగ వ్యక్తి గుర్తుతెలియని మృతదే హం లభ్యమైనట్లు తాలూకా సిఐ తోజోమూర్తి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.సిఐ తెలిపిన వివరాలు ప్రకారం...మృతుడు వయ సు 45 నుండి 50 సం"రాలు ఉన్నట్లు చెప్పా రు.అతనిని ఏపీ 39- ఎస్ వి -2171 అనే కంక ర మిక్షర్ వాహనం ఢీకొనడంతో మగ వ్యక్తికీ తలకు బలమైన రక్తగాయాలు అయ్యాయి. దీంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొ న్నారు.సదరు వ్యక్తి ఎత్తు సుమారు 5.6అడు గులు ఉండి చామన చాయ రంగులో ఉన్నాడ ని,తెలుపు రంగులో లైన్స్ ఉన్న ఫుల్ షర్టు,తె లుపు రంగు కట్ బనియన్,నిలం రంగు చెక్స్ గల పంచ,మేరున్ రెడ్ నిక్కరు వేసుకొని ఉ న్నాడని అన్నారు.ఆ వ్యక్తి హిందీ మాట్లాడే వా డని పిర్యాది విఆర్ ఓ ఇచ్చిన ఫిర్యాదు మేర కు కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ నందు కే సు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.ఈ నేపథ్యంలో సదరు గుర్తుతెలియ ని మగ వ్యక్తి మృతదేహం వి...

నేషనల్ డిమాండ్స్ డే ను జయప్రదం చే యం డి...కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు...ఎం.డి. అంజిబాబు,సిఐటియు జిల్లా ప్రధాన కార్యద ర్శి...

Image
నేషనల్ డిమాండ్స్ డే ను జయప్రదం చే యండి కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు ఎం.డి.అంజిబాబు,సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి  VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : నోయిడాలో కార్మికులపై జరిగిన నిర్బంధ కాం డను వ్యతిరేకిస్తూ ఈ నెల 12వ తేదీన దేశ వ్యాప్తంగ నేషనల్ డిమాండ్స్ డే నిర్వహించా లని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయ ని నేషనల్ డిమాండ్స్ డే ను జయప్రదం చే యాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి.అంజిబాబు కార్మికులకు పిలుపునిచ్చా రు.ఈ మేరకు ఆదివారం ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి మునియప్ప అధ్యక్షతన నగరంలో ని సి ఐటియు కార్యాలయంలో కేంద్ర కార్మిక సంఘాల సమావేశం జరిగింది.ఈ సమా వేశం లో ఐఎన్ టియుసి జిల్లా అధ్యక్షులు బతకన్న, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి లెనిన్ బాబు హా జరై ప్రసంగించారు.ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలైన ఫరీదాబాద్ గు రుగావ్ నోయిడా ప్రాంతాలలో కార్మికులు ప్రభు త్వ విధానాలను నిరసిస్తూ రోడ్లపైకి రావడం జరి గిందని అన్నారు.కనీస వేతనాలు అమ లు చేయాలని పనిగంటలు తగ్గించాలని డి  మాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న కార్మి కులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లాఠీచార్జి చేయడం అరె స్...

మాజీ డీజీపీ భార్య దారుణ హత్య...

Image
మాజీ డీజీపీ భార్య దారుణ హత్య VS9TV న్యూస్,హైదరాబాద్ : హైదరాబాద్‌ నగరం నడిఒడ్డున్న ఉన్న జూబ్లీ హిల్స్ శుక్రవారం తెల్లవారు జామున దారుణ ఘటన వెలుగు చూసింది.ఐఏ ఎస్ ఐపీఎస్‌ క్వార్టర్స్‌లో మాజీ ఐపీ ఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ భార్య సునంద తన నివాసం లోనే దారుణ హత్యకు గురయ్యారు.ఈ ఘ టన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.సమా చారంతో ఘటనా స్థ లానికి చేరుకున్న పోలీ సులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌ మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టా రు.క్లూస్ టీమ్ సహాయంలో ఘటనా స్థలం లోని వేలిముద్రల సేకరించారు.అయితే ఈ దారుణానికి,పాల్పడింది,నేపాలి గ్యాంగ్ అని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సైబ రాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వెల్లడిం చారు.ఇంట్లో పని మనిషి కల్పన అనే నేపా ల్‌కు చెందిన మహిళ గత ఎనిమిది నెలలుగా ఇంట్లో పని చే స్తుందని...ఆమె పథకం ప్రకారం మరి కొందరితో కలిసి సునందను హత్య చేసి నట్టు పోలీసులు గుర్తించారు.సునంధ ఇంట్లో ఒం టరిగా ఉన్న సమయం చూసి కల్పన తమ గ్యాంగ్‌కు సమాచారం ఇచ్చిందని...దీంతో అ క్కడికి చేరుకున్న నలుగురి వ్యక్తులతో కలిసి సునందను హత్య చేశారని...

నడిరోడ్డులో మాజీ భార్యపై దాడికి పాల్పడిన భర్త...భర్తకు దేహశుద్ధి చేసిన ప్రజలు...

Image
నడిరోడ్డులో మాజీ భార్యపై దాడికి పాల్పడిన భర్త భర్తకు దేహశుద్ధి చేసిన ప్రజలు VS9TV న్యూస్,బెంగళూరు : బెంగళూరులో సంజయ్ అనే వ్యక్తి తన మాజీ భార్యపై దాడికి యత్నించాడు.బైక్పై వచ్చిన అతడు,రోడ్డుపై నడుచుకుం టూ వెళ్తున్న తన మాజీ భార్యను అడ్డగించి కత్తితో దాడి చేయ బోయాడు.ఆ సమయంలో అటుగా వచ్చిన కొందరు యువకులు సంజయ్ ని అడ్డుకొని ఆ మహిళ ప్రాణాలను రక్షించారు.ఆపై అతడికి దే హశుద్ధి చేశారు.ఈ ఘటనపై మదనాయకన హళ్లి పోలీసులు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలకు చెక్...డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులు,డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన సమావేశం... ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్...

Image
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలకు చెక్ డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులు,డ్రైవర్లకు  రహదారి భద్రతపై అవగాహన సమావేశం ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేర కు గురువారం కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ లో ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్ ఆధ్వర్యంలో డ్రై వింగ్ స్కూల్ యజమానులు,స్కూల్, కళాశా ల డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ పై అవగాహన,రహదారి భ ద్రతా నియమాలపై ప్రత్యేక అవగాహన క ల్పించారు.రహదారి నిబంధనల గురించి సం బంధించిన వీడియోలను ప్రదర్శించి,హెల్మెట్ వినియోగం,సీట్ బెల్ట్ ధరించడం,అతివేగం ని వారణ,డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలపై అవగా హన కల్పించారు.

పరీక్ష సమయంలో టీవీ చూడొద్దని కూతురుని మందలించిన తల్లితండ్రులు...మనస్థాపంతో కూతురు ఆత్మహత్య...

Image
పరీక్ష సమయంలో టీవీ చూడొద్దని కూతురుని మందలించిన తల్లితండ్రులు మనస్థాపంతో కూతురు ఆత్మహత్య VS9TV న్యూస్,మంచిర్యాల : మంచిర్యాల జిల్లా,జన్నారంలో పరీక్ష స మ యంలో టీవీ ఎందుకు చూస్తున్నావని తల్లిదం డ్రులు మందలిచ్చారు.దీంతో క్షణికావేశానికి గురైన ఆ విద్యార్థిని పురుగు మందుతాగగా చికిత్స పొందుతూ మృతి చెందింది.ఈ ఘటన జన్నారం మండలం,రోటిగూడ గ్రామంలో చో టు చేసుకుంది.జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ వివరాల ప్రకారం...గ్రామానికి చెందిన మోత్కూ రి లక్ష్మీ నారాయణ గౌడ్-పద్మ దంపతుల చిన్న కూతురు మోత్కూరి అక్షయ(19) లక్షెట్టి పేట లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవ త్సరం చదువుతోంది.వార్షిక పరీక్షలు జరుగు తున్నందున టీవీ చూడటం ఆపేసి చదువుకో వాలని ఈ నెల 3న తల్లిదండ్రులు మందలిం చారు.చదువుకోమని చెప్పి టీవీ ఆఫ్ చేసి వా ళ్లిద్దరూ పనులకు వెళ్లారు.క్షణికావేశంలో ఆ విద్యార్థిని ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగింది. హుటాహుటిన కుటుంబసభ్యులు ఆమెను జ న్నారంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు కరీంనగర్ తరలిం చారు.చికిత్స పొందుతూ గత గురువారం అ క్షయ మృతి చెందింది.ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్...

ఘనంగా విప్లవ జ్యోతి అల్లూరి సీతారా మరాజు వర్ధంతి వేడుకలు...అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా,కృష్ణ మోహన్...

Image
ఘనంగా విప్లవ జ్యోతి అల్లూరి సీతారా మరాజు వర్ధంతి వేడుకలు  అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా,కృష్ణ మోహన్ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేర కు కర్నూలు అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీ రా,కృష్ణమోహన్ లు ​జిల్లా పోలీసు కార్యాల యంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి సం ధర్బంగా గురువారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అ ర్పించారు.ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా మాట్లాడుతూ...అల్లూరి సీత రామ రాజు వంటి మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని,దేశ సేవలో ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలన్నారు.బ్రిటిష్ సామ్రాజ్య వాదాన్ని గడగడలాడించిన ధీశాలి అల్లూరి సీతరామరాజు అని,సాయుధ పోరాటం ద్వా రానే స్వేచ్ఛ సాధ్య మని నమ్మిన మహనీయు డన్నారు.​గిరిజనుల హక్కుల కోసం,వారిపై జ రుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా మన్యం ప్రజ లను ఏకం చేశారన్నారు.అల్లూరి సీతారామ రాజు చూపిన ధైర్యం,దేశభక్తి ప్రతి భారతీయు డి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు.​ఈ కార్యక్రమంలో ఆర్ ఐలు నారా యణ,జావేద్,ఆర్ ఎస్సైలు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

బడి పిలుస్తోంది,ప్రభుత్వ బడి పిలుస్తోంది... ఎం,శ్రీనివాసులు,జి.వనజ కుమారి,విద్యాశా ఖాధికారులు 1-2...

Image
బడి పిలుస్తోంది,ప్రభుత్వ బడి పిలుస్తోంది ఎం,శ్రీనివాసులు,జి.వనజ కుమారి, విద్యాశాఖాధికారులు 1-2, VS9TV న్యూస్,కల్లూరు : కల్లూరు మండలంలో విద్యాశాఖాధికారులు 1-2 ఎం,శ్రీనివాసులు,జి.వనజ కుమారిల ఆధ్వ ర్యంలో గురువారం బడి పిలుస్తోంది,ప్రభుత్వ బడి పిలుస్తోంది ప్రచార కార్యక్రమం ఏర్పాటు చేశారు.కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.సుధాకర్ హాజరయ్యారు.ఈ సందర్బంగా కల్లూరు అర్బన్,శరీన్ నగర్,వైఎస్సార్ సర్కి ల్‌ లో ప్రతి పిల్లవాడు ప్రభుత్వ బడులలో చేరాల ని కోరుతూ మానవహారం నిర్వహించారు.అ దేవిదంగా అర్హత కలిగిన చిన్నారులను ఒక టవ తరగతిలో చేర్పించడం జరగాలని,షరీఫ్ నగర్ ప్రాంతంలో ర్యాలీ చేపట్టారు.అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ బడుల అడ్మిషన్ లలో భాగంగా అం గన్ వాడి కేంద్రం నుండి ఆరు మంది విద్యార్తు లను షరీన్ నగర్ లోని మండల పరిషత్ ప్రాథ మిక పాఠశాలలో చేరిపించేలా కృషి చేయాలనీ సూచించారు.బడి ఈడు పిల్లలు తప్పనిసరిగా పాఠశాలలో చేరాలని,ఐదు సంవత్సరాలు పూ ర్తి చేసిన ప్రతి బాల,బాలికలు ప్రభుత్వ పాఠశా లలో చేరాలని తల్లిదండ్రులకు వారు విజ్ఞప్తి చే శారు.అంతేకాకుండా తల్లిదండ్రులతో ప్రత...

ఎల్‌ఆర్‌ఎస్ మేళాకు విశేష స్పందన... దరఖాస్తుదారులకు వెంటనే ప్రొసీడింగ్స్ అందజేత...

Image
ఎల్‌ఆర్‌ఎస్ మేళాకు విశేష స్పందన దరఖాస్తుదారులకు వెంటనే ప్రొసీడింగ్స్ అందజేత VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : ఏళ్ల తరబడి చట్టబద్ధత పొందని లే అవుట్లకు విముక్తి కల్పించే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీ మ్ (ఎల్‌ఆర్‌ఎస్) కు సంబంధించి ఇప్పటికే ద రఖాస్తు చేసుకొని వివిధ కారణాలతో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఎల్‌ ఆర్‌యస్ మేళాకు విశేష స్పందన లభిస్తోంది.ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వా రికి ప్రక్రియ పూర్తి చేసి ప్రొసీడింగ్స్ అందజే సేం దుకు నగరపాలక సంస్థ కార్యాలయంలో గురు వారం ప్రారంభించిన ఎల్‌ఆర్‌ఎస్ మేళాకు దర ఖాస్తుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు గడువు ముగిసిన నే పథ్యంలో ప్రక్రియ పూర్తికి అవసరమైన షార్ట్ ఫాల్ పత్రాలు సమర్పించి,ఫీజులు చెల్లించిన వారికి కమిషనర్ చల్లా ఓబులేసు ధృవీకరణ పత్రాలు, ప్రొసీడింగ్స్ అందజేశారు.ఈ సంద ర్భంగా కమిషనర్ మాట్లాడుతూ...ఎల్‌ఆ ర్‌ఎస్‌కు దరఖాస్తు చేసిన వారు అవసరమైన పత్రాలు,ఫీజులు త్వరితగతిన పూర్తి చేసుకు ని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సేవ...

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...

Image
టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్  VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సం బంధించి నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది.ప్ర భుత్వం ఏర్పాటు చేసేందుకు టీవీకే అధినేత విజయ్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఇవా ళ లోక్‌భవన్‌లో గవ ర్నర్‌తో రెండోసారి భేటీ అ యిన విజయ్.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమ తివ్వాలని...అసెంబ్లీలో బలం నిరూపించుకుం టానని చెప్పారు.112మంది ఎమ్మెల్యేలతో ప్ర భుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయగలరు? ప్రభు త్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మెజారిటీని ఎలా నిరూపించుకోగలరు అని విజయ్ ని గ వర్నర్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.దాదాపు గం టకుపైగా సాగిన ఈ భేటీలో గవర్నర్ పలు కీల క ప్రశ్నలను విజయ్ ముందు ఉంచినట్లు స మాచారం.అయితే ప్రమాణస్వీకారం తర్వాత అ సెంబ్లీలో బలం నిరూపించుకుంటానని విజ య్ చెప్పడంతో గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గవర్నర్ అనుమతివ్వడంతో విజయ్ ప్రమా ణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నా యి.ఒ కవేళ గవర్నర్ తన అభ్యర్థనను తిరస్కరిస్తే,ఊ రికే కూర్చోకుండా చట్టపరమైన మార్గాలను అ నుసరించడానికి కూడా టీవీకే సిద్ధమైందని పా ర్టీ వర్గా...

రూ 3.5లక్షలు లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కిన భద్రాచలం ఎఫ్ డిఓ,డిఆర్ ఓ ఎసిబి... డిఎస్పీ వై.రమేష్...

Image
రూ 3.5లక్షలు లంచం తీసుకుంటు ఏసీబీ కి చిక్కిన భద్రాచలం ఎఫ్ డిఓ,డిఆర్ ఓ  ఏసీబీ డిఎస్పీ వై.రమేష్ VS9TV న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం జిల్లా బీటీ రోడ్డు నిర్మాణ పనులు లో కొన్ని చెట్లు తొలగించడంతో వాటి గురించి కేసు నమోదు చేయకుండా ఉండేందుకు భ ద్రాచలం అటవీ శాఖ ఎఫ్ డిఓ సుజాత రూ. 10లక్షలు డిమాండ్ చేసి గురువారం రూ 3.5 లక్షలు లంచం తీసుకుంటు ఉండగా ఏసీబీ డిఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో ఆమెను,చర్ల ఇంచార్జ్ డిఆర్ ఓ కృష్ణయ్యను బహిరంగంగా పట్టుకున్నారు.చర్ల మండలం,పూసుగుప్ప ప్రాంతంలో రోడ్డు వేస్తుండగా పొరపాటున చెట్లు దెబ్బతిన్నాయి.ఈ ఎపిసోడ్ లో ఎఫ్ డిఓ సుజాత రూ.10లక్షలు డిమాండ్ చేసి భ ద్రాచలం కార్యాలయంలో రూ.3.5లక్షలు లం చం తీసుకుంటూ డిఆర్ ఓతో పాటు పట్టుబ డ్డారు.గతంలో కూడా కొత్తగూడెం అటవీ అభి వృద్ధి సంస్థ జిల్లా అధికారి రూ.3.5లక్షలు లం చం తీసుకుంటు పట్టు బడ్డారు.అటవీ శాఖలో అవినీతి పేరుకు పోయింది.ఎటువంటి సమా చారమైన ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1046 కాల్ చేయాలని ఎసిబి డిఎస్పి ఉమ్మడి జిల్లాల వై.ర మేష్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఏసీబీ సిబ్బం ది పాల్గొన్నారు.

ఏసీబీకి చిక్కిన తహసీల్దార్,సర్వేయర్...

Image
ఏసీబీకి చిక్కిన తహసీల్దార్,సర్వేయర్ VS9TV న్యూస్,బనగానపల్లె : నంద్యాల జిల్లా,బనగానపల్లె తహసిల్దార్ కా ర్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశా రు.లంచం తీసుకుంటున్న తహసిల్దార్,సర్వే యర్‌ను బహిరంగంగా పట్టుకున్నారు.వివరా లు ఇలా ఉన్నాయి...బనగాన పల్లె పట్టణంలో ని కోనాపురం నారాయణరెడ్డికి చెందిన 121 సర్వే నెంబర్ చుక్కల భూమిని పట్టా భూమి గా మార్చడానికి బనగాన పల్లె కరెంట్ ఆఫీస్ దగ్గర రూ.50 వేలు లంచం తీసుకుంటూ ముం దుగా మండల సర్వేయర్ హుస్సేన్ భాష పట్టు బడ్డారు.తర్వాత ఆయనతో నేరుగా బనగాన పల్లె తహసిల్దార్ రాజీవ్ రెడ్డికి ఫోన్ చేయించా రు.ఈ క్రమంలో రూ.50,0 00 డబ్బులు తీసు కుని కార్యాలయంకు రావాలని ఎంఆర్ఓ సూ చించారు.దీంతో సర్వేయర్‌ను తీసుకుని కా ర్యాలయానికి వెళ్ళిన ఏసీబీ డిఎస్పి సోమన్న ఇద్దరినీ బహిరంగంగా పట్టుకున్నారు.
ఏడు వేల లంచం తీసుకుంటూ ఎస్ఐ అ రెస్ట్ బోధన్ టూ టౌన్‌లో ఏసీబీ దాడి  VS9TV న్యూస్,బోధన్ : నిజామాబాద్ జిల్లా,బోధన్ టూ టౌన్ పో లీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్ ఐ చిటన్నోజు భాస్కరాచారి అవినీతి నిరో ధక శాఖ (ఏసీబీ) అధికారులకు లంచం తీసుకుంటూ బహిరంగంగా పట్టుబడ్డారు. తన సోదరుడి కొడుకు పేరును ఒక క్రిమి నల్ కేసులో చేర్చకుండా ఉండేందుకు ఫి ర్యాదుదారుడి నుండి రూ.7,000 లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది.ఈ విష యంపై బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించడంతో,వారి సూచనల మేరకు వలపన్ని,లంచం తీసుకుంటున్న సమ యంలో ఎస్ఐని పట్టుకున్నారు.అనంత రం ఆయనను అదుపులోకి తీసుకుని,కే సు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తు న్నారు.ఈ ఘటనతో పోలీస్ వ్యవస్థలో అవినీతి వ్యవహారాలు మరోసారి బహిర్గ తమయ్యాయి.ప్రజలకు న్యాయం చేయా ల్సిన బాధ్యత ఉన్న అధికారులే ఇలా లం చాలకు పాల్పడటం తీవ్ర విమర్శలకు దా రితీస్తోంది.

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

Image
ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్ ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం సన్మానించిన నగర సీపీ సజ్జనర్ నగదు పురస్కారం,ప్రశంసా పత్రం అందజేత VS9TV న్యూస్,హైదరాబాద్ :  నేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోవడం కా దు.ఆ నేరగాడిని పట్టుకోవడమే అసలైన పౌర ధర్మమని నిరూపించారు ఒక సామాన్య ఆటో డ్రైవర్.ఒక మహిళా బాధితురాలి మెడలోని బంగారు గొలుసును రౌడీ షీటర్ లాక్కేళ్లేందు కు ప్రయత్నిస్తే...ప్రాణాలకు తెగించి,తన ఆటో నే ఆయుధంగా మలచుకొని సాహసోపేతంగా మహమ్మద్ జాహెర్ రౌడీషీటర్ ను అడ్డుకున్నా రు.కర్రతో దాడి చేస్తోన్న బెదరకుండా ప్రతిఘ టించారు.ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించి న ఆటో డ్రైవర్ జాహెర్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ.సజ్జ నర్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు.ఆయ నకు ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కా రాన్ని అందజేశారు.మార్చి,4వ తేదీ తెల్లవారు జామున బేగం బజార్ జిన్సీ చౌరాహా ప్రాంతం లో మంజు ఓమ్లతా తన కోడలితో కలిసి మా ర్నింగ్ వాక్‌కు వెళ్లారు.హిందీ మార్వాడీ విద్యా లయ స్కూల్ వద్దకు చేరుకోగానే,డబీర్‌పురకు చెంద...

సంచలనం...మాజీ మంత్రిని ఓడించిన ఆటో డ్రైవర్...చెన్నై రాజకీయాల్లో సామాన్యుడు గె లుపు...

Image
సంచలనం...మాజీ మంత్రిని ఓడించిన ఆటో డ్రైవర్ చెన్నై రాజకీయాల్లో సామాన్యుడు గెలుపు VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :  తమిళనాడు,రోయపురం నియోజక వర్గంలో T VK అభ్యర్థి,ఆటో డ్రైవర్ విజయ్ ధాము 14 వేల ఓట్ల మెజార్టీతో చరిత్రాత్మక విజయం సా ధించారు.రాజకీయ ఉద్ధండులైన AIDMK మా జీ మంత్రి జయకుమార్,DMK అభ్యర్థి సుబైర్ ఖాన్లను ఆయన మట్టికరిపించారు.నిన్నటి వర కు ఆటో నడుపుతూ సామాన్యుల కష్టాలు చూసిన ధాము ఇప్పుడు నేరుగా అసెంబ్లీలో అడుగుపెడుతుండటం విశేషం.ఆయనకి మొ త్తంగా 59,091 ఓట్లు వచ్చాయి.

భాజపా 'విజయ'దుందుభి...కర్నూలులో కదం తొక్కిన కమల శ్రేణులు...బాణసంచా మోత, మిఠాయిల పంపిణీ...

Image
భాజపా 'విజయ'దుందుభి:  కర్నూలులో కదం తొక్కిన కమల శ్రేణులు  బాణసంచా మోత,మిఠాయిల పంపిణీ VS9TV న్యూస్,కల్లూరు : దేశ రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ మరోసారి తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది.ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో భాజపా ప్రభంజనం సృష్టించడంతో కర్నూలు జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది.సో మవారం కల్లూరు మండలం ప్రధాన కూడలి వద్ద భాజపా శ్రేణులు నిర్వహించిన సంబరాలు అంబరాన్నంటాయి.బాణసంచా పేలుళ్లు,మో దీ నినాదాలతో కల్లూరు వీధులు మార్మోగా యి.ఈ విజయోత్సవ సభలో పార్టీ ముఖ్య నా యకులు మాట్లాడుతూ ప్రత్యర్థులపై విరుచు కుపడ్డారు.ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో 20 5 స్థానాల భారీ మెజారిటీతో మమతా కోటను బద్దలుకొట్టి,అధి కారాన్ని కైవసం చేసుకోవడం చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు.అ స్సాంలో హ్యాట్రిక్ విజయం,పుదుచ్చేరిలో వరు సగా రెండోసారి అధికారం చేపట్టడం ప్రధాని మోదీ నాయకత్వానికి ప్రజలు నీరాజనాలు ప డుతున్నారనడానికి నిదర్శనమన్నారు."ఇది ఆరంభం మాత్రమే...రాబోయే రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ,కర్ణాటక వంటి దక్షిణాది రా ష్ట్రాల్లోనూ భాజపా జైత్రయాత్ర కొనసాగుతుం ది...డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే ...

మాడిన బిర్యానీ...కుళ్లిన చికెన్...ఇబ్రహీం ప ట్నం ఆల్ఫా హోటల్ నిర్వాకం...పార్శిల్ వెనక్కి తెచ్చి హోటల్ ముందు పడేసిన బాధితుడు...

Image
మాడిన బిర్యానీ...కుళ్లిన చికెన్ ఇబ్రహీంపట్నం ఆల్ఫా హోటల్ నిర్వాకం పార్శిల్ వెనక్కితెచ్చి హోటల్ ముందు పడేసిన బాధితుడు VS9TV న్యూస్,ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం స్థానిక ఆల్ఫా హోటల్ నిర్వా హకుల తీరుమారడం లేదు.ఒక వినియోగ దా రుడికి ఆదివారం మాడిన బిర్యాని రైస్,కుళ్లిన చికెన్ అంటగట్టారు.సేకరించిన వివరాల ప్రకా రం కొండపల్లికి చెందిన యువకుడు ఇబ్రహీం పట్నం ఆల్ఫా హోటల్ లో ఆదివారం మధ్యా హ్నం చికెన్ మం డీ ఫ్యామిలీ ప్యాక్ తీసుకువె ళ్లాడు.ఇంటి కి వెళ్లి విప్పి చూడగా రైస్ మాడు వాసన వస్తుండటం గమనించారు...తింటున్న సమయంలో చికెన్ కూడా కుళ్లిన వాసన రావ డంతో తిరిగి ఆల్ఫా యాజమాన్యా నికి ఫిర్యా దు చేశారు.ఆల్ఫా హోటల్ నిర్వాహకులు నిర్ల క్ష్య సమాధానం ఇవ్వటంతో పార్శిల్ ను హో టల్ ముందే పడేసి వెళ్లిపోయాడు.ప్రజల ఆరో గ్యాలతో చెల గాటమాడుతున్న ఆల్ఫా హోట ల్ నిర్వా హకులపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫి ర్యాదు చేస్తానని తెలిపాడు.గతంలో కూడా ఆ ల్ఫా హోటల్ పై అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లలో తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతు న్నారు.

కమర్షియల్ గ్యాస్ పై పెంచిన ధరలు ఉపసం హరించుకోవాలి...సిపిఐ ధర్నా...

Image
కమర్షియల్ గ్యాస్ పై పెంచిన ధరలు ఉప సంహరించుకోవాలి సిపిఐ ధర్నా VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో సోమవారం పెరిగిన కమర్షియల్ గ్యాస్ ధరను ఉపసంహరించుకోవాలని సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ నగర సహాయ కార్యదర్శి సి. మహేష్ అధ్యక్షత న ధర్నా చేపట్టారు.ఈ సంద ర్బంగా సిపిఐ సీనియర్ నాయకులు మనోహర్ మాణి క్యం,నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా కా ర్యద ర్శి పి.శ్రావణి రెడ్డిలు మాట్లాడుతూ భారతదే శంలోని ప్రజలను మోసం చేయడంలో భారతీ య జనతా పార్టీకి మించిన పార్టీ మరొకటి లేదని ఎన్నికల ముందర ఒక మాట,ఎన్నికల తర్వాత మరొక మాట మాట్లాడడం బిజెపి ప్ర భుత్వానికి చెల్లు అన్నారు.నరేంద్ర మోడీ,అమి త్ షా ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ఎ ట్టి పరిస్థితుల్లో గ్యాస్,పెట్రోలు,డీజీలు ధరలు పెంచబోమని,అది ప్రభుత్వ భరిస్తుందని ప్రజ లను నమ్మబలికి ఓట్లు వేయించుకున్న మరు సటి రోజున కమర్షియల్ గ్యాస్ సిలిండర్ లపై రూ960 పెంచడం చాలా దారుణమని మండి పడ్డారు.కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడం ద్వారా ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిపై ...

ఉల్చాల గ్రామంలో తాగునీటి సమస్య పరి ష్కరించాలి...డివైఎఫ్ ఐ...

Image
ఉల్చాల గ్రామంలో తాగునీటి సమస్య పరి ష్కరించాలి డివైఎఫ్ ఐ VS9TV న్యూస్,కర్నూలు రూరల్ : కర్నూలు మండలం,ఉల్చాల గ్రామంలో మంచి నీటి సమస్య పరిష్కరించాలని డివైఎఫ్ఐ గ్రా మ కమిటీ డిమాండ్ చేసింది.సోమవారం గ్రా మ ప్రజలతో కలిసి గ్రామ సచివాలయం ముం దు డివైఎఫ్ఐ నాయకులు అంజి అధ్యక్షతన ధర్నా కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ప్రకాష్,డివైఎ ఫ్ఐ నాయ కులు అంజి,రాము,సుధాకర్,శి వ,రహీం, శ్రీకాంత్ లు మాట్లాడారు.కర్నూలు మండలం,ఉల్చాల గ్రామంలో గ్రామ ప్రజలు మంచినీటి సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు.వారం రోజుల నుండి పది రోజులు,15రోజులు,20రోజులకు ఒకసారి మంచి నీళ్లు అందిస్తే ఎండాకాలంలో ఎలా ఉండాలని ప్రశ్నించారు.ప్రజల దాహంతో అధికారు లు ఆటలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బావాపురం స్కీం నుండి నీళ్లు రె గ్యులర్ గా వస్తున్నప్పటికీ పంపిణీ చేయడం లో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నా రు.ఈ సమస్యపై పలుమార్లు పంచాయతీ కా ర్యదర్శి మొదలుకొని,ఎంపీ డీఓ దృష్టికి తీసు కువెళ్లిన పట్టించుకోవడంలేదని ఆందోళన వ్య క్తం చేశారు.వేసవిలో నీళ్లు అవసరం ఎక్కువ గా ఉంటుంది.ప్రతిరోజు అందించా...

కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయంపై కర్నూలులో కాంగ్రెస్ సంబరాలు... సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష...

Image
కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయంపై కర్నూలులో కాంగ్రెస్ సంబరాలు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ విజయంపై కర్నూలు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.ఈ మేరకు సో మవారం కర్నూలు జి ల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు,అడ్వకేట్ క్రాంతి నాయుడు బోయ సూచన మేరకు సిటీ కాంగ్రె స్ అధ్యక్షులు షేక్.జిలాని భాష ఆధ్వర్యంలో సం బరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా నా యకులు,కార్యకర్తలు కేక్ కట్ చేసి,స్వీట్లు పం చుకుని సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్బం గా జిలాని బాషా మాట్లాడుతూ ప్రజాస్వామ్యం లో గెలుపోటములు సహజమని,భవిష్యత్ ఎన్నికల్లో ప్రజలకు మరింత చేరువ కావడానికి మా యువ నాయకుడు రాహుల్ గాంధీ నాయ కత్వంలో కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆయ న స్పష్టం చేశారు.అలాగే బిజెపి పతనం ప్రారం భమైందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కర్నూలు మాజీ డిసిసి అధ్యక్షులు కే.బాబురా వు,ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు బి.బతుక న్న,ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ ఎన్.సి.బజారన్న, ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ డి.వి.సాంబశివ...

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన GHMC ఉద్యోగి...

Image
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన  GHMC ఉద్యోగి VS9TV న్యూస్,హైదరాబాద్ : హైదరాబాద్లో GHMC ఉద్యోగి లక్ష లంచం తీ సుకుంటూ ఏసీబీకి చిక్కింది.బోరబండ GH MC ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న శ్రీలత,బాధితుడి ఇంటి నిర్మాణ అను మతి ఫైల్ క్లియర్ చేసేందుకు ఐదు లక్షల లం చం డిమాండ్ చేసింది.అందులో భాగంగా లక్ష తీసుకుంటుండగా ACB అధికారులు బహిరం గంగా పట్టుకుని,అరెస్టు చేసి,కేసు నమోదు చేశారు.

నకిలి నోట్లను చలామణి చేస్తున్న ఎనిమిది వ్యక్తులు అరెస్ట్...

Image
నకిలి నోట్లను చలామణి చేస్తున్న ఎనిమిది వ్యక్తులు అరెస్ట్ VS9TV న్యూస్,వరంగల్ : నకిల నోట్లను తయారుచేసి (ప్రింట్ తీసి) మా ర్కెట్లో చలామణి చేస్తున్న ముగ్గురు వ్యక్తులు తెలంగాణలో తక్కువ డబ్బుల కు,ఎక్కువ డ బ్బులను 1:3లో తయారు చేసి ఇస్తామని చె ప్పి కోరిన వారికి రూ.5 00 నోట్ల పరిమాణంలో నోట్ల కాగితాలను ఇస్తూ మోసాగిస్తున్న ఐదుగు రు వ్యక్తులను వరంగల్ టాస్క్ ఫోర్స్,నర్సం పే ట పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేశా రు.అరెస్టు చేసిన నిందితుల నుండి నకిలి నో ట్లు నగదు రూ.1,48,000 సుమారు రూ.28ల క్షల విలువగల ల్యాప్ టాప్ లు, ప్రింటర్స్,13 సెల్ ఫోన్లు రెండు కార్లులను స్వాధీనం చేసు కున్నారు.అదే విదంగా నర్సంపేటకు చెందిన శాగంటి కిరణ్,నీరటి శివ,నీరటి రంజిత్,గుడి కందుల రవి,ములుగు జిల్లా,ఘన్ పూర్ కు చెం దిన పోరిక రాజ్కుమార్ @ రాజు,ఖమ్మం జిల్లా, వేం సూరుకు చెందిన తనమాల రాజశేఖర్, భువనగిరి,తాతానగర్ కు చెందిన ముదురుకో ల యాకంబరం,కారకగూడెం మండలం,కొత్త గూడెంకు చేను సాయికిరణ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.

పట్టపగలే తుపాకీ కాల్పుల కలకలం...కరీం నగర్‌లో జ్యువెలరీ షోరూమ్‌పై సినీ స్టైల్ దోపి డీ...

Image
పట్టపగలే తుపాకీ కాల్పుల కలకలం కరీంనగర్‌లో జ్యువెలరీ షోరూమ్‌పై సినీ స్టైల్ దోపిడీ VS9TV న్యూస్,కరీంనగర్ : కరీంనగర్ నగర నడిబొడ్డున ఆదివారం ఉ ద యం చోటుచేసుకున్న సాయుధ దోపిడీ స్థాని కంగా తీవ్ర కలకలం రేపింది.ప్రముఖ పీఎంజే జ్యువెలరీ షోరూమ్‌ను లక్ష్యంగా చేసుకున్న దుండగులు కాల్పులకు తెగబడి,భారీ మొత్తం లో బంగారు ఆభరణాలను దోచుకుని పరార య్యారు.జ్యువెలరీ షోరూమ్‌ లోకి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కస్టమర్ల ముసుగులో ప్రవేశించారు.లోపలికి వెళ్లిన వెంటనే ఆయు ధాలు బయటకు తీసి సిబ్బందిని బెదిరించా రు.అడ్డుకోవడానికి ప్రయత్నించిన సిబ్బందిపై తుపాకులతో కాల్పులు జరిపారు.ఒక్కసారిగా కాల్పుల శబ్ధాలు వినిపించడంతో అక్కడ ఉన్న వారు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో ఐదుగురు షోరూమ్ సిబ్బందికి గాయాల య్యాయి.గాయపడిన వారిని వెంట నే సమీప ఆస్పత్రులకు తరలించారు.ఇద్దరిని కరీంనగర్ అపోలో ఆస్పత్రికి తరలించగా,మరొ కరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిం చారు.దుండగులు షోరూమ్‌లో ప్రద ర్శనకు ఉంచిన బంగారు ఆభరణాలను దోచు కుని పరారయ్యారు.జ్యోతి నగర్ గల్లీ వద్ద నుం చి పారిపోతున్న సమయంలో వారు ప్రయాణి స్తున్న బైక...

దిల్లీలో ఏసీ పేలడంతో తొమ్మిది మంది మృతి...

Image
దిల్లీలో ఏసీ పేలడంతో తొమ్మిది మంది మృతి VS9TV న్యూస్,హైదరాబాద్ : దేశరాజధాని దిల్లీలో అగ్నిప్రమాదం చోటుచే సుకుంది.ఏసీ పేలడంతో ఓ నివాస సముదా యంలో మంటలు చెరలేగాయి.ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.మరో నలుగురు గాయపడ్డారు.షాదార్‌లోని వివేక్‌ విహార్‌లో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.ఒక్కసారిగా మంటలు వ్యా పించడంతో చాలా మంది భవనంలో చిక్కుకు పోయారు.సమాచారం అందుకున్న వెంటనే.. అగ్నిమాక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని 14అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదు పుచేశారు.ప్రమాదంలో మరింతమంది ప్రాణా లు కోల్పోయి ఉండవచ్చని పోలీసులు భావి స్తున్నారు.10మందిని రెస్క్యూ సిబ్బంది రక్షిం చారు.

ప్రేమ విఫలం...యువకుడు ఆత్మహత్య... పి.శేషయ్య,మూడవ పట్టణ సిఐ...

Image
ప్రేమ విఫలం...యువకుడు ఆత్మహత్య పి.శేషయ్య,మూడవ పట్టణ సిఐ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు నగరం,శ్రీరాంనగర్ లో ఆదివారం ప్రే మ విఫలం చెందడంతో మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన జరిగిన ట్లు మూడవ పట్టణ సిఐ పి.శేషయ్య పేర్కొన్నా రు.ఈ మేరకు సిఐ తెలిపిన వివరాలు...శ్రీరా మ్ నగర్ లో నివాసం ఉంటున్న బి.సి.బాలన్న రెండవ కుమారుడు బి.సతీష్(27) అను యు వ కుడు అదే వీధికి చెందిన జనార్ధన్ రావు కు మార్తె కల్పనాంజలిని పది సంవత్సరాలుగా ఒ కరినొకరు ప్రేమించుకున్నారని అన్నారు.అయి తే గత కొద్ది రోజుల క్రితం నుండి ప్రేమించడం లేదని,సతీష్ మన స్థాపానికిగురై,జీవితంపై వి రక్తి చెంది చనిపోవాలనే ఉద్దేశ్యంతో ఇంట్లో ఎ వరు లేని సమయంలో బి.సతీష్ ఆత్మహత్య కు పాల్పడ్డాడు.కొంత సమయం తరువాత అ తని తల్లి ఇంటికి వచ్చి చూసి,తదుపరి వారి ఇ తర కుటుంబ సభ్యులు అందరు సతీష్ ను క ర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళ గా,డాక్టర్ పరీక్షించి అప్పటికే మార్గమద్యంలో మృతి చెందినట్లు నిర్ధారించారు.ఈ నేపథ్యం లో బి.సతీష్ తండ్రి అయిన బి.సి.బాలన్న ఇ చ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి,ద ర్యాప్తు ప్రారంభించినట్లు సిఐ పి.శేషయ...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

Image
చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ విక్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్య దేవాలయం వద్ద గల వివేక్ నగర్లో నివాసం ఉంటున్న కృష్ణమూర్తి నాగేంద్ర అను వ్యక్తి ఇంట్లో పని చేసే పనిమనిషి చోరీ చేసిన వస్తు వులు ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ చేసి నట్లు నాల్గవ పట్టణ సిఐ విక్రమ్ సింహ పేర్కొన్నారు. ఈ మేరకు సిఐ విక్రమ్ సింహ తెలిపిన వివరాలు ప్రకా రం...కృష్ణమూర్తి నాగేంద్ర ఏప్రిల్,2వ తేదీ నుండి 27వ తేదీ మధ్యలో తన పనుల నిమిత్తం ఇతర ప్రాంతానికి వెళ్ళాడు.ఆ సమయంలో పనిమనిషి పర్వీన్ ఇదే అదనుగా యజమాని కృష్ణమూర్తి నాగేంద్ర ఇంటిలోని సుమారు ఐదు తులాల బంగారు ఆభరణాలు,30 తు లాల వెండి వస్తువులను చోరీ చేయడం జరిగిందని అ న్నారు.యజమాని కృష్ణ మూర్తి నాగేంద్ర ఇంటికి తిరిగి వచ్చాక చోరీ జరిగి నట్లు గుర్తించాడు.దీంతో నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినట్లు చెప్పా రు.పిర్యాదు మేరకు ఎస్సై గోపినాథ్,చంద్రశేఖర్,హెడ్ కానిస్టే బుల్ జీనస్,కాని స్టేబుళ్లు మురళి, సుబ్బారా యుడు...

NTR హెల్త్ యూనివర్సిటీ సెనేట్ మెంబర్ లుగా డా. సింధియా శుభప్రద,డా.బాలేశ్వరి,డా.జయరాం...

Image
NTR హెల్త్ యూనివర్సిటీ సెనేట్ మెంబర్ లుగా డా. సింధియా శుభప్రద,డా.బాలేశ్వరి,డా.జయరాం VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సెనేట్ మెంబర్లుగా కర్నూలు మెడికల్ కాలేజ్ నుంచి ముగ్గురు ఎంపిక కావడం జరిగింది.ఇందులో డాక్టర్.సింధియా శుభ ప్రద,ప్రొఫెసర్,విభాగాధిపతి కమ్యూనిటీ మెడిసిన్ విభాగం,వైస్ ప్రిన్సిపల్ డా.బాలే శ్వరి,ప్రొఫెసర్,హెచ్. ఓ.డి.పేథాలజీ విభాగాధిపతి.డా.జయరాం,ప్రొఫెసర్, సర్జరీ విభాగం.వీరు ముగ్గురు మూడు సంవత్సరాల కాలం యూనివర్సిటీకి సెనేట్ మెంబర్ గా ఉంటారు. యూనివర్సిటీకి వైద్య విద్యలో స్టాండర్డ్స్ పెంచేందుకు సిలబస్,టీచింగ్ స్టాండర్డ్స్ మెయింటెనెన్స్ లాంటి మొ దలగు విషయాల్లో బోర్డ్ ఆఫ్ స్టడీస్ చేసిన రెక మండే షన్స్ ను సెనేట్ మెంబర్ లు స్టడీ చేసి యూని వర్సిటీ కి తీర్మానాల రూపంలో అప్రూవల్ కొరకు సిద్ధం చేస్తా రు.అందిస్తారు.కర్నూలు మెడికల్ కాలేజ్ నుంచి ము గ్గురు వైద్యులను యూనివర్సిటీ సెనేట్ సబ్యులుగా ఎంపిక చేయడం పట్ల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఎంపికైన ము గ్గురు ప్రొఫెసర్ లకు అడిషనల్ డీఎంఈ,కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక...

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

Image
10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత  ఉత్తమ ఫలితాలు సాధించిన  విద్యార్తులకు స న్మానం ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికారి VS9TV న్యూస్,కల్లూరు : పదవ తరగతి ఫలితాల్లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయం అని క ల్లూరు మండలం,ఎంఈఓ,ప్రత్యేక అధికారి ఎం.శ్రీనివా సులు విద్యార్థులను కొనియాడారు.ఈ మేరకు శుక్ర వారం 32వ వార్డ్,ముజఫర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాల (ఉర్దూ)లో విద్యార్థులకు అభినందన స భ ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా పాఠశాల ప్రధా నోపాధ్యా యులు సి.వీరేశప్ప,విద్యార్థులను కల్లూరు మండలం,ఎంఈఓ,ప్రత్యేక అధికారి ఎం.శ్రీనివాసులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంఈఓ,ప్రత్యేక అధికారి ఎం.శ్రీనివాసులు మాట్లాడుతూ మొదటి సారి 10వతరగతి మొదటి బ్యాచ్ లో ఉర్దూ పాఠశాలలో అద్బుతంగా 14/15, పాస్ కావడం 93% ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగిందన్నారు.ప్రధమ,ద్వీతీయ,తృతీయ ర్యాంక్ లు సాధించిన విద్యార్తులను సన్మానించి,వారు ఇంటర్మీడి యట్ చదువు కొరకు తన వంతుగా.ప్రధమ,ద్వితీ య ర్యాంక్ విద్యార్థులకు రూ.2000,తృతీయ ర్యాంక్ విద్యార్ధికి రూ.1000 నగదు అందచేసినట్లు పేర్కొ న్నారు.ఉన్నత చ...

పందిపాడు ముజఫర్ నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్,క ల్లూరులో ఘనంగా మేడే వేడుకలు...

Image
పందిపాడు ముజఫర్ నగర్ ఇండస్ట్రియల్ ఎస్టే ట్,కల్లూరులో ఘనంగా మేడే వేడుకలు VS9TV న్యూస్,కల్లూరు : కర్నూలు నగరం,కల్లూరు అర్బన్,పందిపాడు ఆటో యూనియన్,హమాలి యూనియన్,ము జఫర్ నగర్ హమాలి యూనియన్,ఆటో యూనియన్,భవన ని ర్మాణ కార్మిక సంఘం,సుందరయ్య నగర్ ఆటో యూ నియన్ జెండాలు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఏపీ సీడ్స్ హమాలి యూనియన్,హరిహర రైస్ మిల్ యూని యన్,ఎస్టేట్ ఒంటెద్దు బండ్లు,సిల్వర్ ఫ్యాక్టరీ కార్మికు ల యూనియన్,ఎస్టేట్ హమాలి యూనియన్,కల్లూ రు ప్రాంతాలలో కల్లూరు సెంటర్ హమాలీ యూని యన్,కల్లూరు మట్టి పని అడ్డ,సిపిఎం పార్టీ జెండాల ను 140 మే డే పురస్కరించుకొని సి.హెచ్.సాయిబా బా,కె.సుధాకరప్ప,ఎం.సి.ఆనంద్,కె.సురేష్,బి.వెంకట రమణ,గోవింద్,హనుమం తు,శేఖర్ లు ఆవిష్కరిం చారు.ఈ సందర్భంగా సిఐటియు నగర కోశాధికారి సి.హెచ్.సాయిబాబా,ఉపాధ్యక్షులు కె.సుధాకరప్ప మాట్లాడుతూ 140 సంవత్సరాల క్రిందట వేలాది మం ది కార్మికులు 8 గంటల పనిదినాల కోసం అమెరికా దే శంలోని చికాగో నగరంలో వీరోచితంగా పోరాడి పో లీ సులు జరిపిన కాల్పులలో రక్తతర్పణం అర్పించిన కా ర్మికుల రక్తంలో తడిసిన జెండానే ఎర్రజెండా కార్మికు లకు రక్షణ జండా ఎనిమిది గంటల పనిది...

మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలి...జి.సం తోష్ కుమార్,ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు...

Image
మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలి జి.సంతోష్ కుమార్,ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ : మెడికల్ మాఫియా ఆగడాలపై చర్యలు తీసు కోవా లని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి.సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు.మెడికల్ మాఫీయా వ్యతిరేకంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా కర్నూ లు నగరంలోని డిఎం అండ్ హెచ్ ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.కార్యక్రమానికి ఏఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఈ.శ్రీరాములు అధ్యక్షత వ హించగా రాష్ట్ర అధ్యక్షులు జి.సంతోష్ కుమార్ హాజ రై మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యంగా జిల్లాల్లో మెడి కల్ మాఫియా విస్తరిస్తున్న తీరు తీవ్ర ఆందోళన కలి గిస్తోందని పేర్కొన్నారు.ప్రజారోగ్యం అనే అత్యంత కీ లక రంగాన్ని కొంతమంది లాభాపేక్షతో దోపిడీకి గురిచే యడం దురదృష్టకరమని అన్నారు.ప్రైవేట్ హాస్పిట ల్స్ పుట్టగొడుగుల్లా పెరిగిపో తూ ప్రభుత్వ నిబంధన లు పక్కనబెట్టి పనిచేస్తున్నాయని విమర్శించారు.పే ద,మధ్యతరగతి కుటుంబాల బలహీనతను ఆసరా గా చేసుకుని అవసరం లేని పరీక్షలు,చికిత్సలు పేరు తో భారీ బిల్లులు వేస్తూ వారి ఆర్థిక స్థితిని దెబ్బతీ స్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అదేవిధంగా కొంత మ...

ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ అధికారి...పదివేలు తీసు కుంటుండగా పట్టుకున్న ఏసీబీ డిఎస్పీ వై.రమేష్...

Image
ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ అధికారి పదివేలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ డి ఎస్పీ వై.రమేష్ VS9TV న్యూస్,గుండాల : పోడు రైతు నుండి పది వేలు లంచం తీసుకుంటు ఉండగా ఏసీబీ డి ఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో గురు వారం దాడి చేసి ఓ ఫారెస్టు బీట్ అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.రైతు నుండి పదివేలు లంచం తీసుకుంటు గుండాల మండ లం,నడిమిగూ డెం ఫారెస్టు బీట్ అధికారి బానోతు నరేష్ ఏసీబీకి ప  ట్టుబడ్డారు.మారుమూల గ్రామాల నుండి ఏసీబీకి ఫి ర్యాదులు అందె స్థాయిలో ఏసీబీ డిఎస్పీ వై.రమేష్. ప్రజలను చైతన్య వంతులను చేశారు.ఫిర్యాదు రాగా నే స్పందించడంతో ప్రజల్లో అవగాహన బాగా పెరిగిం ది.గుండాల మండలం,సాయనపల్లిలో పోడు రైతును ఇబ్బంది పెట్టాసుకుండా ఉండేందుకు ఈ లంచం తీసు కుంటు బీట్ అధికారి ఏసీబీకి చిక్కారు.

గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు...రూ.50 లక్షల సరు కు స్వాధీనం...నిందితుల నుంచి కారు,బైకులు,సెల్‌ ఫోన్లు సీజ్...

Image
గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు...రూ.50 లక్షల సరుకు స్వాధీనం నిందితుల నుంచి కారు,బైకులు,సెల్‌ఫోన్లు సీజ్ VS9TV న్యూస్,అనకాపల్లి : అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాకు అందిన పక్కా సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.రూ రల్ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలోని బృందం కేడీపేట సమీపంలో ముమ్మరంగా వాహ న తనిఖీలు చేపట్టిం ది.ఈ తనిఖీల్లో గంజాయి తరలిస్తున్న ముఠా పట్టు బడింది.స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ మా ర్కెట్‌లో సుమారు రూ.50 లక్షలు ఉంటుందని అధికా రులు అంచనా వేస్తున్నారు.అరెస్ట్ అయిన నిందితు లను కాకినాడకు చెందిన తేజ్ కిరణ్,చందు,సింహాద్రి, అ రవింద్,విగ్నేష్‌గా గుర్తించారు.వీరి నుంచి ఒక కా రు,మూడు బైకులు,ఐదు సెల్‌ఫోన్లను కూడా స్వాధీ నం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.నిందితులపై కేసు నమోదు చేసి,వారిని కోర్టులో హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు.గంజాయి రవాణాపై ఉక్కు పా దం మోపుతామని,ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలా పాలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరిం చారు.

మట్టిలో మాణిక్యాలు...ప్రభుత్వ పాఠశాల విద్యార్థు ల విజయదుందుభి...10లో ప్రతిభ చాటిన విద్యార్థు లకు అభినందనలు...దాసరి మోహన్,శ్రీశ్రీశ్రీ అభయాం జనేయ స్వామి ఆలయం అధ్యక్షులు...

Image
మట్టిలో మాణిక్యాలు...ప్రభుత్వ పాఠశాల వి ద్యార్థుల విజయదుందుభి 10లో ప్రతిభ చాటిన విద్యార్థులకు అభినందన లు దాసరి మోహన్,శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం అధ్యక్షులు VS9TV న్యూస్,కల్లూరు : నేటి సమాజంలో ప్రభుత్వ పాఠశాలల పట్ల కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మి తమ పిల్లలను ప్రైవేట్,కార్పోరేట్ పాఠశాలల్లో చదివిస్తూ ఆర్థికంగా ఇ బ్బందులు ఎదుర్కొంటున్న తల్లి,తండ్రులు అనేకం.అ లాంటి వారికి కనువిప్పు కలిగించేలా ప్రభుత్వ పాఠశా లలో చదువుతున్న విద్యా ర్థులు తమ సత్తా చాటుకు ని అత్యధిక మార్కులు సాధించి,మట్టిలో మాణిక్యా లుగా ఖ్యాతి గాంచిన మేఘన,సుమయ,బి.ఈశ్వర్ ల ను ముజఫర్ నగర్,శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి దే వాలయం కమిటీ బృందం ఆధ్వర్యంలో అధ్యక్షులు దాసరి మెహన్ ఒక ప్రకటనలో అభినందనలు తెలి యచేశారు.గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగ తి ఫలితాలు విడుదల అయ్యాయి.ఈ నేపథ్యంలో కర్నూలు నగరం,32వ వార్డు,ముజఫర్ నగర్,జిల్లా ప రిషత్ ఉన్నత పాఠశాలలో విద్య నభ్యసిస్తున్న విద్యా ర్థులు మేఘన,సుమయ,బి. ఈశ్వర్ లు తమ ప్రతిభ చాటుకున్నారు.ప్రధమ స్థానంలో మేఘన (540/60 0),ద్వితీయ స్థానంలో సుమయ (509/600),తృతీ య స్థానంల...

పెండ్లి పేరుతో భారీ మోసం...? సినీనటి అషురెడ్డిపై రూ.9.35 కోట్ల కేసు...

Image
పెండ్లి పేరుతో భారీ మోసం...?  సినీనటి అషురెడ్డిపై రూ.9.35 కోట్ల కేసు VS9TV న్యూస్,హైదరాబాద్ : పెండ్లి చేసుకుంటానని నమ్మించి కోట్లాది రూపా యల నగదు,బంగారం,ఆస్తులు కాజేసిందనే ఆరోపణలతో బిగ్‌బాస్ ఫేం,సినీనటి అషురెడ్డి (అలియాస్ వెంకట అశ్విని రెడ్డి)పై నమోదుైన భారీ మోసం కేసులో పోలీ సులు దర్యాప్తును వేగవం తం చేశారు.ఎన్ఆర్ఐ ధ ర్మేందర్ కుటుంబం ఫిర్యాదు మేరకు ఇప్పటికే ఎఫ్ఐ ఆర్ నమోదు కాగా,కేసును సీసీఎస్ పోలీసులు ప్రాధా న్యంగా తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.బాధి తుడి తండ్రి సమర్పించిన నగదు లావాదేవీలకు సం బంధించిన పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలి స్తున్నారు.ఈ నేపథ్యంలో అషురెడ్డితో పాటు ఆమె త ల్లిదండ్రులు వెంకటకృష్ణ,యశోద రెడ్డి,సోదరి దివ్వరె డ్డికి కూడా నోటీసులు జారీచే సి విచారణకు పిలిచేం దుకు సిద్ధమవుతున్నారు.ఇక ధర్మేందర్ విడుదల చే సిన ఆడియోలో కీలక ఆరోపణలు చేశారు.మొదట అషురెడ్డిపై కేసు పె ట్టాలనే ఉద్దేశం తనకు లేదని,కానీ ఆమె తనపై ఫేక్ కేసులు పెట్టి బెదిరిస్తూ డబ్బులు డి మాండ్ చేయడం ప్రారంభించిందని పేర్కొన్నారు.ప రి స్థితులు తీవ్రమవడంతోనే కుటుంబం కేసు పెట్టాల్సివ చ్చిందని తెలిపా...

ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డికి కొవ్వొత్తులతో ఘన నివాళులు...హత్యకు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలి...జర్నలిస్ట్ ల రక్షణ చట్టం అమ లు చేయాలి...యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజె ఎఫ్),డివైఎఫ్ ఐ డిమాండ్...

Image
ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డికి కొవ్వొత్తులతో ఘన నివాళులు హత్యకు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించా లి జర్నలిస్ట్ ల రక్షణ చట్టం అమలు చేయాలి యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్),డివైఎఫ్ ఐ VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : చిత్తూరు జిల్లా,వి.కోట,ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మో హన్ రెడ్డి దారుణ హత్య నేపథ్యంలో బుధవారం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్),డివైఎఫ్ ఐ ఆధ్వర్యంలో యుజెఎఫ్ వ్యవస్థపాక అధ్యక్షులు నీ లం సత్యనారాయణ అధ్యక్షతన కొవ్వొతులతో నివా ళులు అర్పించారు.కార్యక్రమానికి యునైటెడ్ జర్నలి స్ట్ ఫోరం (యుజెఎఫ్) గౌరవాధ్యక్షులు పి.యూసుఫ్ ఖాన్,జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు గిలిగిత్త విజయ్ కు మార్,యు.రాజశేఖర్,సభ్యులు వి.విజయ్ కుమార్, నగర అధ్యక్షులు పి.నాగేంద్రుడు హజరయ్యారు.ఈ సంద ర్బంగా నీలం సత్యనారాయణ,డివైఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా,పి.యూసుఫ్ ఖాన్,గిలి గిత్త విజ య్ కుమార్,యు.రాజశేఖర్,వి.విజయ్ కుమార్,వార ణాసి ప్రసాద్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్ట్ ల రక్షణ చట్టం అమలు చేయడంలో ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో విఫలం అవుతున్నాయని అన్నారు.ఇప్ప టికే వార్తలు రాసిన జర్నలిస్ట్ లపై అక్ర...