విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వి ద్యార్థిని,విద్యార్థులకు నోటు పుస్తకాలు,వృ ద్ధులకు బియ్యము,పెన్షన్ పంపిణీ...కమ్మరి పా ర్వతమ్మ,ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సం క్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు...
విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వి ద్యార్థిని,విద్యార్థులకు నోటు పుస్తకాలు, వృద్ధులకు బియ్యము,పెన్షన్ పంపిణీ కమ్మరి పార్వతమ్మ,ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వి శ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేష న్ చైర్మన్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు ప్రజా చరిత్ర న్యూస్,కైకలూరు : మే,31 : కైకలూరు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ పేద విద్యార్థిని,వి ద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ,వృద్ధులకు బియ్యము,పెన్షన్ పంపిణి కార్యక్రమం కైకలూ రు విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు తుపాకు ల సోమాచారి అధ్యక్షతన ఆదివారం కార్యక్ర మం ఏర్పాటు చేశారు.కార్యక్రమానికి ఆంద్రప్ర దేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్,నంద్యాల పార్లమెంట్ మ హిళా అధ్యక్షురాలుకమ్మరి పార్వతమ్మ,మాజీ మంత్రి,కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీ నివాస్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మె ల్యే,విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మల చేతుల మీదుగా విద్యార్థులకు నోటు పుస్తకాలు,వృద్ధులకు పెన్షన్లను పంపిణీ చేశారు.అనంతరం కైకలూరు రూరల్ ఆర్టీజా న్స్ క్లస్టర్ లోగో ఆవిష్కరణ చేశారు. ఈ కార్య...