Posts

ప్రమాదకర స్టంట్స్‌కు పాల్పడిన యువకుడిపై కేసు నమోదు...ద్విచక్ర వాహనం సీజ్...

Image
ప్రమాదకర స్టంట్స్‌కు పాల్పడిన యువకుడిపై కేసు నమోదు ద్విచక్ర వాహనం సీజ్ VS9TV న్యూస్,కంకిపాడు : కృష్ణా జిల్లా,పెనమలూరు మండలానికి చెందిన వై. మణిశాంత్ (25) అనే యువకుడు తన యమహా MT ద్విచక్ర వాహనంపై రీల్స్‌లో లైక్స్ కోసం,అమ్మా యిలను ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశంతో ఈడ్పుగల్లు, గోసాల,కంకిపాడు ఫ్లై ఓవర్,పెనమలూరు ప్రాంతాల్లో ప్రమాదకరంగా స్టంట్స్ చేస్తూ ప్రజలను భయబ్రాంతు లకు గురిచేస్తున్నట్లు కృష్ణా జిల్లా పోలీసుల దృష్టికి వచ్చింది. ఘటన పట్ల జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదే శాల మేరకు కంకిపాడు ఎస్‌ఐ డి.సందీప్ వాహ న నంబర్ ఆధారంగా అతనిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.అనంతరం అతనిపై పలు చట్టపరమై న సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి,ద్విచక్ర వాహనా న్ని సీజ్ చేసి,భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదకర చర్య లకు పాల్పడవద్దని గట్టిగా హెచ్చరించారు.ఈ సంద ర్భంగా పోలీసులు ప్రజలకు సూచిస్తూ రహదారులపై స్టంట్స్ చేయడం ద్వారా తమతో పాటు ఇతరుల ప్రా ణాలకు ముప్పు కలుగుతుందని,అలాంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.

గంజాయి మాదక ద్రవ్యాలు అరికట్టాలి... సావిత్రి,ఐద్వా రాష్ట్ర కార్యదర్శి...

Image
గంజాయి మాదక ద్రవ్యాలు అరికట్టాలి సావిత్రి,ఐద్వా రాష్ట్ర కార్యదర్శి  VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : గంజాయి మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం కలిసి పోరాడాలని రాష్ట్ర కార్యదర్శి సావిత్రి పిలు పు నిచ్చారు.శనివారం సుందరయ్య భవన్ లో జరిగిన జిల్లా కమిటీ సమావేశానికి జిల్లా అధ్యక్షురాలు శ్యా మల అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్య దర్శి సావిత్రి హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో యువ త డ్రగ్స్,మద్యం అలవాటయ్యి మహిళలపై హత్య లు,మానభంగాలు దాడులు చేస్తున్నారని విమర్శిం చారు.నెల్లూరు, కడప,విశాఖ,మదనపల్లి,కర్నూలు జిల్లా,ఇలా చెప్పుకుంటూపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూ డా అనేక హత్యలు మహిళలపై నేరాలు అధికంగా జ రుగుతున్నాయని అన్నారు.ఒక్క నెలలో 18కేసులు అత్యాచారాలు,హత్యలకు మహిళలు గురయ్యారు. దీనిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యా యి.ఏ రాజకీయ పార్టీలోఉన్న నాయకులు డ్రగ్స్ మా ఫియాకు అండగా ఉంటారో వారిని,ఆ పార్టీ ప్రజా ప్రతినిధులకు గాని పార్టీ సభ్యత్వం నుండి తొలగిం చాలని,అలాంటి వారిపై పార్టీలు కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మద్యాన్ని నియం త్రించాల్సిన ప్రభుత్వాలే నాణ్యమైన మద్యాన్ని అంది స్తామని...

డ్రగ్స్,గంజాయి రహిత సమాజం కోసం కలిసి కట్టుగా పోరాడుదాం...రామన్న,డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి...

Image
డ్రగ్స్,గంజాయి రహిత సమాజం కోసం కలిసి కట్టుగా పోరాడుదాం రామన్న,డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి  VS9TV న్యూస్,కర్నూలు క్రైం : డ్రగ్స్,గంజాయి రహిత సమాజం కోసం సమాజ అభి వృద్ధి కామకులందరూ కలిసికట్టుగా పనిచే యాలని, మాదకద్రవ్యాలను అరికట్టి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం కృషి చేద్దామని డివైఎఫ్ఐ రాష్ట్ర కా ర్యదర్శి జి.రామన్న పిలుపు నిచ్చారు.శనివారం యాంటీ డ్రగ్స్ ఫోరం ఆధ్వర్యంలో ఆల్ ఇండియా లా యర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు లక్ష్మన్న అధ్య క్షతన కర్నూలు నగరంలోని స్టేడియంలో కరపత్రాలు పంపిణీ,అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న, ప్రముఖ న్యాయవాది జయరాజ్,యాంటీ డ్రగ్స్ ఫోరం కన్వీనర్ అబ్దుల్లా,కో కన్వీనర్ రంగప్ప,కమిటీ సభ్యు లు రాఘవేంద్ర,గురుశేఖర్,రాజేష్ లు మాట్లాడుతూ డ్రగ్స్,గంజాయి రోజురోజుకీ వాడవాడలా వీధివీధినా పాకుతూపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యం గా యువతను,విద్యార్థులను టార్గెట్ చేస్తు సమాజా న్ని విచ్ఛిన్నం చేస్తున్న గంజాయి మాఫియాపై కఠిన చ ర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.దేశ భవిష్య త్తును నిర్దేశించాల్సిన గంజాయి,డ్రగ్స్ మత్తులో పడి తమ జీవి...

తెలంగాణలో త్వరలో జడ్పిటిసి,ఎంపీటీసీ,ఎన్నిక లు...

Image
తెలంగాణలో త్వరలో జడ్పిటిసి,ఎంపీటీసీ,ఎన్నికలు VS9TV న్యూస్,హైదరాబాద్, తెలంగాణలో జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాల,జడ్పీటీసీ,ఎంపీటీసీ, ఎన్నికలకు రంగం సిద్ధ మైంది,ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎ న్నికల సంఘం శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జా రీ చేసింది.దీంతో మరోసారి తెలంగాణలో ఎన్నికల నగరా మోగనుంది...గత డిసెంబర్ నెలలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు పూర్తి కాగా...ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించారు.తాజా గా...ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న మండల,జిల్లా ప్రజాపరిషత్‌ల కు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు వేగవంతం చేసింది.ఇందు లో భాగంగా ఓటర్ల జాబితా తయారీకి కీలక ఆదేశా లు జారీ అయ్యాయి.పరిస్థితులు అనుకూలిస్తే మే నె లలోనే జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి.హైదరాబాద్,మేడ్చల్-మల్కా జిగిరి మినహా మిగిలిన అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎన్ని కల సంఘం ఎన్నికల నిర్వహణపై దిశానిర్దేశం చేసిం ది.కేంద్ర ఎన్నికల సంఘం 2025,జూలై,10 నుండి 20 26,ఫిబ్రవరి,5 వరకు సమీకరించిన ఓటర్ల జాబితా ఆ ధారంగా ఈ ప్రక్రియ కొనసాగనుంది.నియోజకవర్గా ల్లోని అదన పు ఓ...

మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టు బడి ఉంది...కొలుసు పార్థసారథి,రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి...

Image
మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టు బడి ఉంది కొలుసు పార్థసారథి,రాష్ట్ర గృహ నిర్మాణ,సమా చార పౌర సంబంధాల శాఖ మంత్రి VS9TV న్యూస్,విజయవాడ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనక దుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం రాష్ట్ర గృహ నిర్మాణ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొ లుసు పార్థసారథి మహిళా సాధి కారతపై తన అభి ప్రాయాలను వెల్లడించారు.మహిళా బిల్లు పార్లమెం ట్‌లో ఆమోదం పొందితే మహిళలకు రాజకీయంగా మరింత బలం చేకూరేదని రాష్ట్ర గృహ నిర్మాణ,సమా చార పౌర సం బంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసా రథి పేర్కొ న్నారు.శనివారం మంత్రి పుట్టినరోజు సంద ర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి కనకదుర్గమ్మ అ మ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ హిం చారు.ఈ సందర్భంగా మంత్రికి ఆలయ ఈఓ వీ.కే. శీనానాయక్ స్వాగతం పలకగా ఆలయ పండితులు ఆశీర్వచనాలు అందించి ప్రత్యేక పూజలు,ప్రసాదం అందజేశారు.అనంతరం మంత్రి కొలుసు పార్ధ సారథి మీడియాతో మాట్లాడుతూ...తన పుట్టినరోజు సంద ర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు,కార్యక ర్తలు,శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక కృత జ్ఞతలు తెలిపారు.మహిళా సాధికారత దిశగా మహి ళా బిల్లు కీలకమని,అది ఆమోదం ...

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా...

Image
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)గా విశ్రాంత ఐఏ ఎస్ అధికారి అనిలచంద్ర పునేఠాను ప్రభుత్వం నియ మించింది.ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీ ణాభివృద్ధిశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పునేఠా 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.ప్రస్తుతం రా ష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గా ఉన్నారు.2019 ఎన్నికల కు ముందు తెదేపా ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.2024లో కూ టమి అధికారంలోకి వచ్చాక పునేఠాను విజిలెన్స్ క మిషనర్ గా నియమించింది.రాష్ట్ర ఎన్నికల కమిషన ర్ నీలం సాహ్ని ఐదు ఏళ్ల పదవీకాలం గత నెల 31 తో ముగిసిన నేపథ్యంలో...ఎస్ ఈసీగా పునేఠాను ని యమించారు.

అమావాస్య పురస్కరించుకొని శ్రీశ్రీశ్రీ అభయాంజనే య స్వామి ఆలయంలో ఘన వేడుకలు...దాసరి మో హన్,ఆలయ అధ్యక్షులు...

Image
అమావాస్య పురస్కరించుకొని శ్రీశ్రీశ్రీ అభయాం జనేయ స్వామి ఆలయంలో ఘన వేడుకలు దాసరి మోహన్,ఆలయ అధ్యక్షులు VS9TV న్యూస్,కల్లూరు : కర్నూలు నగరం,కల్లూరు అర్బన్,32వ వార్డ్,ముజ ఫర్ నగర్,శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం లో ఆలయ కమిటీ అధ్యక్షులు దాసరి మోహన్,స భ్యులు వడ్డె ఆంజనేయులు,కోశాధికారి వి.విజయ్ కు మార్,వడ్డె చంద్ర,వడ్డె నరసింహులు,వడ్డె కృష్ణ,నాగిరె డ్డిల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం అమావాస్య వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ఆలయ కమిటీ అధ్యక్షులు దాసరి మోహన్ మాట్లా డుతూ...దాతల సహకారంతో శ్రీశ్రీశ్రీ అభయాంజనే య స్వామి ఆలయంలో అమావాస్య సందర్బంగా ఆ లయ పూజారి వీరుపాక్షయ్య ద్వారా ప్రత్యేక పూజ లు నిర్వహించడం జరిగిందని అన్నారు.పూజల అ నంతరం అన్నదానం,సాయంత్రం భజన భక్త బృందం ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్న ట్లు పేర్కొన్నారు.ఆలయంలో గత 14ఏళ్లుగా ప్రతి నె ల అమావాస్య,ప్రతి సంవత్సరం శ్రీరామనవమి,వార్షి కోత్సవం,హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా దా తలు,ప్రజల సహకారంతో ప్రత్యేక పూజలు,అన్నదా నం వంటి కార్యక్రమాలు జరుపబడుతున్నాయని ఆ యన తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు,భ క్తులు పాల్గ...

ఏప్రిల్,16వ తేదీ నుండి 30వ తేదీ వరకు భారత జనగణన - 2027...వి.హర్షవర్ధన్ రాజు,ప్రకాశం జిల్లా ఎస్పీ...

Image
ఏప్రిల్,16వ తేదీ నుండి 30వ తేదీ వరకు భారత జనగణన - 2027 వి.హర్షవర్ధన్ రాజు,ప్రకాశం జిల్లా ఎస్పీ VS9TV న్యూస్,ప్రకాశం : ఏప్రిల్,16వ తేదీ నుండి 30వ తేదీ వరకు భారత జన గణన - 2027 కార్యక్రమం స్వయం ఇండ్ల గణన మొ దటి దశ (Self Enumeration - SE) నిర్వహించబ డుతుందని ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు తె లిపారు.అనంతరం మే,1, 2026 నుండి మే 30,202 6 వరకు ఇండ్ల గణన ప్రక్రియ నిర్వహించబడుతుం ది.ఈ క్రమంలో మే,1వ తేదీ నుండి గణనకర్తలు (సచి వాలయ ఉద్యోగులు) ఇంటింటికి వెళ్లి గృహ జాబితా సేకరిస్తారు.స్వయం గణన (Self Enumera tion) ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్కరూ భారత జనగణన http://se.census.gov.in పోర్టల్‌లో లాగిన్ అ యి,అందులో అడిగిన వివరాలను నమోదు చేయా లని జిల్లా ఎస్పీ తెలిపారు.రెగ్యులర్ ఇండ్ల గణన సం దర్భంగా మే,1 నుండి 30 వరకు గ్రామ సచివాలయ సిబ్బంది ఇంటిం టికి వెళ్లి వివరాలు సేకరిస్తారని,వారు అడిగిన సమాచారాన్ని సమగ్రంగా అందించి సహక రించాలని విజ్ఞప్తి చేశారు.జనగణన ప్రక్రియలో భాగం గా గణనకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీలు (OT P),బ్యాంక్ వివరాలు లేదా ఇతర వ్యక్తిగత గోప్య స మాచారం,సర్టిఫికెట్లు అడగరని జ...

రెండు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారు లకు పట్టుబడ్డ ఎక్సైజ్ సీఐ...

Image
రెండు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఎక్సైజ్ సీఐ VS9TV న్యూస్,కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో అవినీతి అధికారి ఏసీబీ అధికా రులకు అడ్డంగా దొరికిపోయారు.కామారెడ్డి జిల్లా బి చ్కుంద ఎక్సైజ్ కార్యాలయంలో సీఐగా విధులు ని ర్వహిస్తున్న సత్యనారాయణ,బాధితుడి నుంచి రెండు లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు బహిరం గంగా పట్టుకున్నారు.ఒక గ్రామంలో ఉన్న కల్లు దుకా ణం మరో గ్రామానికి తరలించేందుకుగాను ప్రతిఫ లంగా ఎక్సైజ్‌ సీఐ సత్యనారాయణ లంచం డిమాం డ్‌ చేశాడు.దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో సీఐ ఇంటిపై దాడి చేసి పట్టు కున్నారు.అదేవిధంగా అతని వద్ద అదనంగా లభించి న రూ.45,670లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు వివరించారు.సీఐపై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హజరుపరిచినట్లు వెల్లడించారు.

ఫెయిల్ భయంతో బోర్డుకు విద్యార్థి ఫోన్ అధికారుల కౌన్సెలింగ్...

Image
ఫెయిల్ భయంతో బోర్డుకు విద్యార్థి ఫోన్ అధికారుల కౌన్సెలింగ్ VS9TV న్యూస్,విశాఖపట్నం : ఫలితాల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఓ ఇంటర్ విద్యార్థి బోర్డు అధికారులకు ఫోన్ చేసి సహాయం కోరి న ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది.విద్యార్థి ఆందోళనను గుర్తించిన అధికారులు వెంటనే స్పందిం చి,ఫోన్‌లోనే కౌన్సెలింగ్ ఇచ్చి ధైర్యం చెప్పారు.వివరా ల్లోకి వెళితే...విశాఖకు చెందిన ఇంటర్ ద్వితీయ సం వత్సరం విద్యార్థి ఒకరు ఫలితాలకు ముందు బోర్డు అధికారులకు ఫోన్ చేశాడు.పరీక్షల్లో తాను సరిగా చదవలేదని,జవాబు పత్రంలో ప్రశ్నాపత్రాన్నే మూడు సార్లు రాశానని తెలిపాడు.ఫలితాల్లో ఫెయిల్ అవు తాననే భయంతో తీవ్రఆందోళనకు గురైనట్లు అధికా రులకు వివరించాడు.విద్యార్థి పరిస్థితిని అర్థం చేసు కున్న అధికారులు అతనికి ఫోన్‌లోనే కౌన్సెలింగ్ ఇ చ్చారు.కంగారు పడాల్సిన అవసరం లేదని,త్వరలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని,వాటి కి బాగా సిద్ధమవ్వాలని సూచించారుఅలాగే ఈ విష యాన్ని సంబంధిత జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి, విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడి అవసరమైన జాగ్ర త్తలు తీసుకో వాలని సూచించారు.కాగా,అనంతరం విడుద లైన ఫలితాల్లో ఆ విద్యా...

శారీరక సంబంధం కోసం దారుణం...ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య...

Image
శారీరక సంబంధం కోసం దారుణం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య VS9TV న్యూస్,హనుమకొండ : హన్మకొండ జిల్లా,పరకాలలో దారుణం జరిగింది.వివా హేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. భర్తను అతి కిరాతకంగా చంపి,ఆధారాలు దొరక్కుం డా పెట్రోల్ పోసి తగులబెట్టారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...పరకాలకు చెందిన సుమన్ ఒక రె స్టారెంటులో పని చేస్తున్నాడు.అతనికి భార్య లావ ణ్య,ఇద్దరు పిల్ల లు.భార్యకు కమలాపూర్ మండలం, వంగపల్లికి చెందిన ఒక వ్యక్తితో వివాహేతర సంబం ధం ఏర్పడింది.ఈ విషయమై భార్యాభర్తల మధ్య ప లు మార్లు గొడవలు జరిగాయి.ఈ క్రమంలో తన భర్త ను వదిలించుకోవాలనుకున్న లావణ్య,ప్రియుడితో కలిసి చంపేందుకు ప్లాన్ వేసింది.ఇందుకోసం ఒక ము ఠాకు సుఫారీ ఇచ్చింది.ఈ నేపథ్యంలో ఆమె కొద్దిరో జుల క్రితం తన పుట్టింటికి వెళ్లింది.ఆ తర్వాత,ఈ నె ల 3వ తేదీ నుంచి భర్త సుమన్ కని పించకుండా పో యాడు.కొడుకు కోసం వెతి కిన సుమన్ తండ్రి పోలీ సులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.భార్యపై అనుమా నం వచ్చిన పోలీసు లు ఆ దిశగా విచారణ జరపగా, ప...

విషం కలిపిన బిస్కిట్లతో సొంత బిడ్డలను చంపేయా లనే దారుణమైన కుట్ర...సుపారీ హత్యకు ప్లాన్ చేసి న తండ్రి...

Image
విషం కలిపిన బిస్కిట్లతో సొంత బిడ్డలను చంపేయాలనే దారుణమైన కుట్ర సుపారీ హత్యకు ప్లాన్ చేసిన తండ్రి VS9TV న్యూస్,జనగామ : జనగామ జిల్లా,రఘునాథపల్లి మండలం పొట్టి గుబ్బ డి తండాలో,తరిగొప్పుల మండలం,ఆంక్షాపూర్ గ్రా మానికి చెందిన అనిత తన ఇద్దరు కుమారులు.. (ఒ కరికి ఆరేళ్లు,ఇంకొక అబ్బాయి తొమ్మిదేళ్లు)తో కలిసి నివాసముంటోంది.భర్త ఏడాది క్రితం శ్రీనివాస్ దుబ్బ తండాకు చెందిన మూడావత్ మమతను రెండవ పెళ్లి చేసుకోగా.అనిత పోలీసులను ఆశ్రయించింది..! దీం తో పోలీసులు సమస్య పరిష్కారం కోసం చేసిన సూ చనలతో... తండాకు చెందిన పెద్దమనుషులతో పం చాయతీ ఏర్పాటు చేయించింది.ఇద్దరు పిల్లల పేరిట ఇరవై గుంటల వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చే యాలని పెద్దమనుషులు తీర్మానించారు.దీంతో ఆ భూమి సాగు చేసుకుంటు కూలీ పనులు చేస్తూ అని త పిల్లల బాగోగులు చూసుకుంటోంది.కొద్దిరోజులకు తన భూమి తనకు ఇవ్వాలని శ్రీనివాస్ అనితను వే ధించడం మొదలు పెట్టడంతో మరోసారి అనిత పోలీ సులను ఆశ్రయించింది.శ్రీనివాస్ ఎలాగైనా భూమిని దక్కిం చుకోవాలనే పట్టుదలతో ఉన్మాదపు ఆలోచన చేశాడు.రెండో భార్యతో కలిసి అనిత పిల్లలను అంత మొందించేందుకు ప్లాన్ రూపొందించాడు.స్కూల్ క...

చాక్లెట్ ఆశ చూపి యాసిడ్ తాగించింది...నాలుగేళ్ల బాలుడిపై పిన్ని కర్కశం...

Image
చాక్లెట్ ఆశ చూపి యాసిడ్ తాగించింది  నాలుగేళ్ల బాలుడిపై పిన్ని కర్కశం VS9TV న్యూస్,హైదరాబాద్ : కుటుంబ కలహాలు చిన్నారి ప్రాణాలపై దాడికి దారి తీసిన అమానుష ఘటన మేడ్చల్–మల్కాజిగిరి జి ల్లాలో వెలుగుచూసింది.తన కొడుకును ఇంట్లో చిన్న చూపు చూస్తున్నారనే కారణంతో, తోడికోడలి నాలు గేళ్ల కుమారుడిపై ఓ మహిళ దారుణానికి ఒడిగట్టిం ది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...జ్యూస్ తా గితే చాక్లెట్ ఇస్తా నని ఆశ చూపించి బాలుడికి యాసి డ్ తాగించింది.కొద్దిసేపటికే బాలుడు తీవ్ర అస్వస్థత కు గురవడంతో విషయం గమనించిన తల్లిదండ్రులు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించా రు.ప్రస్తుతం బాలుడికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.ఈ ఘటనపై బాలుడి తల్లి మేడిపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా,పోలీసులు కేసు నమోదు చేసి ద ర్యాప్తు ప్రారంభించారు.కుటుంబ విభేదాలు ఇంత దా రుణానికి దారి తీసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మంత్రాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం... ఎనిమిది మంది మృతి...మృతులంతా కర్ణాటకకు చెందిన యాత్రికులుగా గుర్తింపు...ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ...

Image
మంత్రాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, ఎనిమిది మంది మృతి మృతులంతా కర్ణాటకకు చెందిన యాత్రికులుగా గుర్తింపు ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ VS9TV న్యూస్,హైదరాబాద్ : కర్నూలు జిల్లా,మంత్రాలయం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు,గాయపడిన వారికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ ఆ ర్ఎఫ్) నుంచి నష్టపరిహారం ప్రకటించారుమృతుల కుటుంబాలకు రెండు లక్షలు,గాయపడిన వారికి రూ. 50వేలు చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

ఎన్‌హెచ్‌–44పై ఘోర రోడ్డు ప్రమాదం...యువకుడు మృతి...

Image
ఎన్‌హెచ్‌–44పై ఘోర రోడ్డు ప్రమాదం యువకుడు మృతి VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్ణాటక-హైదరాబాద్ జాతీయ రహదారి–44,కర్నూ లు నగరం,బళ్లారి చౌరస్తా,ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై మంగళ వారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు.ట్రాఫిక్ పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం...రాయచూరు ప్రాం తానికి చెందిన మోహన్ (52), నాగేంద్రప్ప కుమారు డు,తన బంధువుల ఇంటి కార్యక్రమానికి హాజర య్యేందుకు 18ఏళ్ల రాజేష్‌తో కలిసి యాక్టివా ద్విచక్ర వాహనంపై కల్లురు వైపు వెళ్తున్నారు.ఈ క్రమంలో సా యంత్రం సుమారు 6.10 గంటల సమయంలో అదే దిశగా బెంగళూరు వైపు వెళ్తున్న ఓ లారీ వెనుక నుం చి వీరి వాహనాన్ని ఢీకొట్టింది.ఢీ కొన్న ప్రభావంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోగా,రాజేష్ తలపై నుంచి లారీ వెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మోహన్‌కు గాయాలు అయినట్లు సమాచారం.ప్రమా దానికి కారణమైన లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారి పోయారు.సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసు లు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీ నం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.ప రారైన లారీని గుర్తించే చర్యలు చేపట్టినట్లు ట్రాఫిక్ పో లీసులు తెలిపారు.ఈ ఘ...

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించు కొని పెద్దపాడులో క్రికెట్ పోటీలు...

Image
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరిం చుకొని పెద్దపాడులో క్రికెట్ పోటీలు VS9tv న్యూస్,కల్లూరు : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భం గా పెద్దపాడు గ్రామం,శ్రీ దామోదర సంజీవయ్య బాలి కల ఉన్నత పాఠశాలలో మంగళవారం క్రికెట్ పోటీలు ప్రారంభించారు.పోటీలను ఆర్గనైజర్ లు గోపీనాథ్, బాలరాజు,ధను,రాజు,శీనులు క్రికెట్ టోర్నమెంట్ పరి శీలించారు.కార్యక్రమానికి యాపదిన్నె మద్దిలేటి,దా మోదరం రాధా కృష్ణ,అమీలియో హాస్పిటల్ డైరెక్టర్ లక్ష్మీ ప్రసాద్,రమేష్,చంద్రశేఖర్,ప్రవీణ్,స్వాములు హ జరయ్యారు.అనంతరం యాపదిన్నె మద్దిలేటి మాట్లా డుతూ ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో పోటీలను విజయవంతం చేయాలని సూచించారు.ఆర్గనైజర్ లు మాట్లాడుతూ పోటీలలో గెలుపొం దిన విజేతలకు ప్ర ధమ బహుమతి రూ.40000,ద్వీతీయ బహుమతి రూ.20000 దాతల చేతుల మీదుగా అందచేయడం జరుగుతుంది అని తెలిపారు.పోటీలకు సహాకరించిన ప్రజలు,క్రీడా కారులకు వారు కృతజ్ఞతలు తెలియచే శారు.ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు చిరంజీవి, సూర్యకుమార్,సుధీర్,లూకా,ప్రేమరాజ్,మునిస్వామి, పరశురాముడు తదితరులు పాల్గొన్నారు.

సామాజిక విప్లవకారుడు అంబేద్కర్ ఆశయాలకై పునరంకిత మౌదాం...భారత రాజ్యాంగాన్ని కాపా డుకుందాం...డాక్టర్ కె.బడే సాహెబ్,గ్రాంధాలయ గౌర వాధ్యక్షులు,హిస్టరీ లెక్చరర్...

Image
సామాజిక విప్లవకారుడు అంబేద్కర్ ఆశయాలకై పునరంకిత మౌదాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం డాక్టర్ కె.బడే సాహెబ్,గ్రాంధాలయ గౌరవాధ్య క్షులు,హిస్టరీ లెక్చరర్ VS9TV న్యూస్,కల్లూరు :  సామాజిక విప్లవకారుడు సమతా మూర్తి,భారత రా జ్యాంగ నిర్మాత,మహానీయుడు డా.బాబాసాహెబ్ అం బేద్కర్ 135వ జయంతి సందర్భంగా 32వ వార్డ్,ము జఫర్ నగర్,టి.నరసింహయ్య గ్రంధాలయం నందు గ్రంథాలయ అధ్యక్షులు కె.ప్రభాకర్ అధ్యక్షతన అంబే ద్కర్ జయంతి కార్యక్రమం జరిగింది.కార్యక్రమానికి నరసింహయ్య గ్రంథాలయం గౌరవాధ్యక్షులు,హిస్టరీ లెక్చరర్ డాక్టర్ కె.బడే సాహెబ్,సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సుధాకరప్ప,కోశాధికారి ఏం.చిన్న,బి.ఆజాద్,మహిళా సంఘం నగర నాయకు రాలు కె.ధనలక్ష్మిలు అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ డా.అంబేద్కర్ దేశానికి అందించిన రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కు లు కల్పించింద న్నారు.సమాజంలో ఉన్న అసమాన తలు,అ న్యాయాలను రూపుమాప డానికి ఆయన జీవితాంతం పోరాడిన మహనీయుడని కొనియాడా రు.కులం పునాదుల మీద ఒక స్వచ్ఛమైన నీతిని, జాతినిగాని నిర్మించలేమ న్న అంబేద్కర్ కులం ...

త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు...చెన్నైలో హై అలర్ట్...

Image
త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు...చెన్నైలో హై అలర్ట్ VS9TV న్యూస్,హైదరాబాద్ : ప్రముఖ తమిళ సినీనటి త్రిష ఇంటికి బాంబు బెది రింపులు వచ్చాయనే సమాచారం కలకలం రేపుతోం ది.చెన్నై తేనాంపేటలోని నటి త్రిష నివాసం,అలాగే బంగ్లాదేశ్ రాయబార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసు కుని బాంబులు ఉన్నట్లు సోమ వారం ఉదయం పోలీ సు కంట్రోల్ రూమ్‌కు ఈ- మెయిల్ ద్వారా హెచ్చరి కలు అందినట్లు తెలిసింది.సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్త మైన పోలీసులు,బాంబు స్క్వాడ్‌, ఫైర్ సిబ్బందితో కలిసి త్రిష నివాసం వద్ద క్షుణ్ణంగా త నిఖీలు నిర్వహించారు.అదేవిధంగా పేర్కొన్న ఇతర ప్రదేశాల్లో కూడా భద్రతా చర్యలు చేపట్టారు.అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు వెల్లడించారు. ఈ మెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు సైబర్ క్రై మ్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది.ప్రజలు ఆందో ళన చెందాల్సిన అవసరంలేదని,భద్రతా చర్యలు కట్టు దిట్టంగా అమలు చేస్తున్నామని పోలీసులు తెలిపా రు.

యాంకర్ విష్ణుప్రియపై అసభ్య కంటెంట్ ఆరోప ణలు...ఇలాంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచే టు...సైబర్ పోలీసులకు ఎఐఎస్ ఎఫ్ పిర్యాదు...

Image
యాంకర్ విష్ణుప్రియపై అసభ్య కంటెంట్ ఆరోపణలు ఇలాంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచేటు సైబర్ పోలీసులకు ఎఐఎస్ ఎఫ్ పిర్యాదు VS9TV న్యూస్,విజయవాడ : యాంకర్ విష్ణుప్రియ భీమినేని చుట్టూ సోషల్ మీడి యాలో కొత్త వివాదం చెలరేగింది.ఆమె ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అసభ్యకర కంటెంట్ ను ప్రోత్సహిస్తున్నారం టూ ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఏఐఎస్ఎఫ్ నా యకులు పోలీసులను ఆశ్రయించారు.విజయవాడ లోని సూర్యారావుపేట సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఏఐఎస్ఎఫ్ నేతలు అధికారిక ఫిర్యాదు సమర్పించా రు.రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.సాయికుమార్ నేతృత్వం లో ఈ ఫిర్యాదు ఇచ్చినట్లు సమాచారం.తన ఇన్ స్టా గ్రామ్ ఖాతా ద్వారా అర్ధనగ్న వీడియోలు వీక్షించా లంటే సభ్యత్వ రుసుము చెల్లించాలని విష్ణుప్రియ ప్ర చారం చేస్తున్నారని ఏఐఎస్ఎఫ్ నేతలు ఆరోపించా రు.టెలివిజన్ షోల ద్వారా మంచి గుర్తింపు పొందిన ఒక ప్రజాప్రతినిధి స్థాయి సెలబ్రిటీ,ఇలాంటి కంటెంట్ ను ప్రోత్సహించడం యువతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.సమా జంలో ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులు డబ్బు కోసం ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని ఏఐఎ స్ఎఫ్ నాయకులు తీవ్రంగా విమర్శించారు.ఈ తరహా కంటెంట...

మంగళగిరి జాతీయ రహదారిపై టెన్షన్ టెన్షన్...

Image
మంగళగిరి జాతీయ రహదారిపై టెన్షన్ టెన్షన్ VS9TV న్యూస్,మంగళగిరి : బీసీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ B CY పార్టీ అధినేత బోడే రామచంద్రయాదవ్ చేపట్టిన ఆ మరణ దీక్షాప్రాంగణం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు రోజులుగా రామచంద్ర యాదవ్ దీక్ష చేపట్టి నప్పటికీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాక పోవడంతో పాటు రామచంద్ర యాదవ్ ఆరోగ్యం క్షీణి స్తున్న క్రమంలో కార్యకర్తలు పలు బీసీ నేతలు హైవేపై నిరసన తెలిపారు.నేషనల్ హైవేపై వాహనాలు నిలు పుదల చేసి.. అక్కడ పడి ఉన్న చెట్లకు నిప్పు పెట్టా రు.దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపో యిం ది.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ప్రయత్నం చేశారు.

అమరావతిని అజరామరం చేశారు...ఐదుకోట్ల ఆంధ్రుల త‌ర‌ఫున రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకి కృత‌జ్ఞ‌ త‌లు...మంత్రి నారా లోకేష్,ఎన్డీఏ ఎంపీలు...

Image
అమరావతిని అజరామరం చేశారు ఐదుకోట్ల ఆంధ్రుల త‌ర‌ఫున రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకి కృత‌జ్ఞ‌త‌లు మంత్రి నారా లోకేష్,ఎన్డీఏ ఎంపీలు VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌రికొత్త చ‌రిత్ర‌కు దేశ ప్ర‌థ‌మ‌పౌరురాలు సాక్షి సంత‌కం కావ‌డం చ‌రిత్ర‌లో నిలిచిపోయే ఘ‌ట్ట‌మ‌ ని విద్య‌,ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ ప్ర‌శంసిం చారు.ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అయిన రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించిన బిల్లుకు దేశ‌మం తా ఒక్క‌టై మ‌ద్ద‌తు ఇవ్వగా,రాజ‌ముద్ర వేసి అమ‌రా వ‌తికి శాశ్వ‌త‌ త్వం క‌ల్పిస్తూ శాస‌నం చేసిన‌ రాష్ట్ర‌ప‌ తి ద్రౌపది ముర్ముకి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఆంధ్రులు జేజే లు పలుకుతున్నారు.రాష్ట్ర విభ‌జ‌న‌తో కోలుకో ని విధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ న‌ష్ట‌పోయింద‌ని,రాజ‌ధాని లేని రాష్ట్రంగా తీవ్ర నిర్ల‌క్ష్యానికి గురైంద‌ని,అయితే మా రా ష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్-మా రాజ‌ధాని అమ‌రావ‌తి అని గు ర్తించి...ఐదుకోట్ల ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు ప్ర‌తిరూపంగా అ మ‌రావ‌తిని రాజ‌ధానిగా నిర్ణ‌యిస్తూ ఆంధ్ర‌జాతి స‌గ‌ ర్వంగా త‌ల ఎత్తిచాటేలా చారిత్ర‌క అమ‌రావ‌తి రాజ‌ ధాని చ‌ట్టంపై సంత‌కం చేసిన రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ము...

తెలంగాణలో దోస్త్ నోటిఫికేషన్ విడుదల...

Image
దోస్త్ నోటిఫికేషన్ విడుదల VS9TV న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలోని డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి దోస్త్ నోటిఫికే షన్ విడుదల అయింది,ఉన్నంత విద్య మండలి చైర్మ న్ బాలకృష్ణ రెడ్డి,ఈ నోటిఫికేషన్ ను సోమవారం విడుదల చేశారు.మొత్తం మూడు ఫేజ్ ల్లో దోస్త్ రిజి స్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.ఏప్రి ల్,15వ తేదీ నుంచి మే,7వ తేదీ వరకు తొలి విడత లో సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది.అర్హులైన విద్యా ర్థులు రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.ఏప్రిల్,30వ తేదీ నుంచి మే,8వ తే దీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు.ఒక మే,14వ తేదీన తొలి దశ సీట్ల కేటాయింపు జరగ నుంది.సీట్ల కేటాయింపు అనంతరం ఆన్‌ లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.ఇక రెండో దశ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 15వ తేదీ నుంచి మే,2 5వ తేదీ వరకు కొనసాగనుంది.మే,15వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. మే,30వ తేదీ సీట్లు కేటాయి స్తారు.మూడో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే,31వ తేదీ నుంచి జూన్,15వ తేదీ వరకు జరగనుంది.జూన్,16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవ చ్చ...

ఏటీఎంలలో పెట్టాల్సిన రూ.1.20 కోట్లతో జంప్...

Image
ఏటీఎంలలో పెట్టాల్సిన రూ.1.20 కోట్లతో జంప్ VS9TV న్యూస్,హైదరాబాద్ : ఏటీఎంలలో డబ్బులు నింపాల్సిన కస్టోడియన్లు ఏకం గా రూ.1.20 కోట్లను స్వాహా చేసి పరారయ్యారు.సి కింద్రాబాద్ కేంద్రంగా పనిచేసే ‘సీఎంఎస్ ఇన్ఫో సిస్ట మ్స్ లిమిటెడ్’ అనే సంస్థ నిర్వహించిన అంతర్గత ఆడిటింగ్‌లో ఈ భారీ మోసం వెలుగుచూసింది.వివ రాల్లోకి వెళితే...సీఎంఎస్ సంస్థ వివిధ బ్యాంకుల ఏటీ ఎంలలో నగదు నింపే కాంట్రాక్టును నిర్వహిస్తోంది.ఇ టీవల ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 31ఏ టీఎంలలో సంస్థ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్ర మంలో ఎనిమిది ఏటీఎంలలో నగదు తక్కు వగా ఉండటంతో అధికారులు కంగుతిన్నారు.మొ త్తం రూ.1,20,98,500 తేడా ఉన్నట్టు గుర్తించారు. ఈ ఎనిమిది ఏటీఎంల బాధ్యతలు చూస్తున్న ఇద్దరు కస్టోడియన్లపైనే సంస్థ యాజమాన్యం అ నుమానం వ్యక్తం చేస్తోంది.గత కొన్ని రోజులుగా వారు విధులకు హాజరుకాకపోవడం,వారి ఫోన్లు స్విచ్చాఫ్ చేసి ఉం డటంతో వారే ఈ సొమ్మును కాజేసి ఉంటారని భావి స్తున్నారు.నిందితులు ఒకేసారి కాకుండా,విడతల వారీగా నగదును పక్కదారి పట్టించి ఉంటారని అను మానం వ్యక్తం చేస్తున్నారు.సంస్థ బ్రాంచ్ మేనేజర్ ఇ చ్చిన ఫిర్యాదు మేరకు ఎ...

పెళ్లి పేరుతో వల...రూ.1.5కోట్ల కట్నం డీల్... చివరికి కటకటాల్లోకి...

Image
పెళ్లి పేరుతో వల...రూ.1.5కోట్ల కట్నం డీల్... చివరికి కటకటాల్లోకి VS9TV న్యూస్,హైదరాబాద్ : మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో పరిచయమై,తాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినని నమ్మించి ఓ యువతి కుటుం బాన్ని మోసం చేయబోయిన వ్యక్తి కటకటాల పాల య్యాడు.పెళ్లి పేరుతో రూ.1.5కోట్ల కట్నం డిమాండ్ చేసి,నిశ్చితార్థం కూడా చేసుకున్న ఈ కేటుగాడి బం డారం ప్రీ-వెడ్డింగ్ షూట్ పేరుతో జరిగిన వేధింపు ల తో బయటపడింది.ఈ ఘటన హైదరాబాద్‌లో వెలు గుచూసింది.వివరాలు ఇలా ఉన్నాయి...హైదరాబాద్‌ కు చెందిన పనస మధు (30) ప్రముఖ మ్యాట్రిమోనీ సైట్‌లో నకిలీ వివరాలతో ప్రొఫైల్ సృష్టించాడు.తాను ఫుడ్ కార్పొరే షన్ ఆఫ్ ఇండియా (FCI)లో గ్రేడ్-3 టె క్నికల్ మేనేజర్‌గా చర్లపల్లిలో పనిచేస్తున్నట్లు పేర్కొ న్నాడు.ఈ క్రమంలో నల్గొండకు చెందిన ఓ యువతి ప్రొఫైల్ చూసి ఆమెను సంప్రదించాడు.మాటలతో న మ్మించి,ఆమె కుటుంబాన్ని కలిసి పెళ్లి ప్రస్తావన తె చ్చాడు.తన ఉద్యోగాన్ని నిరూపించేందుకు నకిలీ ఐడీ కార్డు కూడా చూపించడంతో వారు నిజమని నమ్మా రు.యువతి కుటుంబం ఆర్థికంగా స్థితిమంతులని గ్రహించిన మధు,తొలుత రూ.2 కోట్ల కట్నం డిమాండ్ చేశాడు.చివరకు ఇరు కుటుంబాల మధ్య చర్చల అ నం...

అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న సివిల్ సప్లై అధికారులు...అక్రమంగా ఇండ్లల్లో నిల్వ ఉంచిన రేష న్ బియ్యం పట్టివేత...

Image
అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న సివిల్ సప్లై అధికారులు  అక్రమంగా ఇండ్లల్లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత VS9TV న్యూస్,ఇల్లందు : ఇల్లందు పట్టణం పరిధి,సత్యనారాయణపురంలో రెండు ఇళ్ళల్లో పిడి ఎస్ బియ్యం నిలువ ఉన్నట్లు అందిన సమాచారం మేరకు,ఇల్లందు జిసిసి గోడం సమీపాన ఒక ఇంట్లో అక్రమంగా నిలువ ఉంచిన 100 క్వింటాల బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పట్టుకున్న సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. సివిల్ సప్లై డిటిలు మహే ష్,ప్రభాకర్లు తెలిపిన వివ రాల ప్రకారం...ఇల్లందు మున్సిపాలిటీ సత్యనారాయ ణపురంలో రెండు ఇంళ్లలో అక్రమంగా రేషన్ బియ్యం నిలువ ఉంచినట్లు సమాచారం మేరకు సివిల్ సప్లై అధికారులు దాడీలు నిర్వహించగా ఒక ఇంట్లో 40కింటాళ్లు,మరో ఇంట్లో రేషన్ బియ్యం అక్రమంగా నిలువ ఉంచినట్లు గుర్తించారు.అలాగే ఇల్లెందు జిసి సి గోడౌన్ సమీపాన ఒక ఇంట్లో 40క్వింటాలు ఉన్న ట్లు గుర్తించి మొత్తం 100క్వింటాల గిరిజన జిసిసి కేంద్రానికి తరలించారు.ఆ మూడు గృహ యజమా నులపై కేసు నమోదు చేసినట్లు డీటీలు తెలిపారు.ఎ వరైనా అక్రమార్కులు రేషన్ దందా చేస్తున్నట్టు ప్రజల దృష్టికి వస్తే సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించా...

డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా హెల్మెట్ చౌక్' ప్రారంభం....

Image
డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా హెల్మెట్ చౌక్' ప్రారంభం VS9TV న్యూస్,హైదరాబాద్ : కొమరంభీం జిల్లా,ఆసిఫాబాద్ పట్టణంలోని చెక్‌ పోస్ట్ వద్ద రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఏర్పా టు చేసిన 'హెల్మెట్ చౌక్'ను రాష్ట్ర డీ జీపీ బి.శివధర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు.ద్విచక్ర వాహనదారు లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన సూ చించారు.హెల్మెట్ వాడకం ప్రాణాలను కాపాడుతుం దని,ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల ప్రమాదా లు తగ్గుతాయని అధికారులు తెలిపారు.

72ఏళ్ల వయసులో శ్రమకు చిరునామాగా నిలిచిన వృద్ధురాలు...

Image
72ఏళ్ల వయసులో శ్రమకు చిరునామాగా నిలిచిన వృద్ధురాలు VS9TV న్యూస్,ఖమ్మం : 40ఏళ్లుగా కట్టెల పొయ్యిపైనే అట్లు వేస్తూ,విక్ర యి స్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.ఖమ్మం నగరానికి చెందిన మహబూబ్ బీ (నన్నీబి),రహీమ్ దంపతు లకు ఐదుగురు సంతానం.ముగ్గురు కుమార్తెలకు వి వాహాలయ్యాయి.రహీమ్ పదేళ్ల క్రితం చనిపోయా రు.పెద్ద కుమారుడు కొవిడ్ సమయంలో,కోడలు అ నంతరం కాలంలో చనిపోయా రు.తొలినాళ్లలో మహ బూబ్ బీ భర్తతో కలిసి స్టేషన్ రోడ్డులో చిన్నగదిలో హోటల్ నిర్వహించేవారు.పదేళ్లుగా భక్త రామదాసు కళాక్షేత్రం ఎదుట ఖాళీ ప్రాంగణంలో ఓ పరదా కట్టి దాన్నే ఫలహార శాలగా మార్చింది.రోజూ తెల్లవారు జామున 4-00గంటలకే నిద్రలేస్తారామె.అట్ల తయా రీకి కావాల్సిన పిండి,పల్లీచట్నీ,టమాట పచ్చడి సిద్ధం చే సుకుంటారు.6-00గంటలకు చిన్న కుమారుడు గ ఫార్ సాయంతో విక్రయశాల వద్దకు చేరుతారు.కట్టెల పొయ్యిపై మధ్యాహ్నం 12-00గంటల వరకు అట్లు పోస్తుంటారు.సాయంత్రం 6-00గంటల నుంచే మరు సటి రోజుకు కావాల్సిన పదార్థాల తయారీలో నిమ గ్నమవుతారు.ఇన్నేళ్లుగా కట్టెల పొయ్యిపై వంటచేస్తు న్న మహబూబ్బీకి ఆరోగ్య సమస్యలన్నవే తెలియ దు.ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆమె స్ఫూ...

ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్.. మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య...

Image
ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్.. మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య VS9TV న్యూస్,తెలంగాణ :  ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో ఇంటర్ పరీ క్షల్లో ఫెయిల్ అయిన (17 )ఏళ్ల సౌజన్య అనే విద్యార్థి ని మనస్తాపంతో ఇంట్లో ఉరి వేసుకొని ఆ త్మహత్య చేసుకుంది.ఉట్నూర్‌లోని ప్రైవేట్ కళాశాలలో చదు వుతున్న ఆమె,ఫలితాల్లో ఫెయిల్ అవ్వడంతో తీవ్రం గా కలత చెందింది.కుటుంబ సభ్యులు ఆమెను ఆసు పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యు లు తెలిపారు.అందరితో కలివిడిగా ఉండే సౌజన్య ఆ త్మహత్యతో కుటుంబ సభ్యులు,గ్రామస్తులు తీవ్రదుః ఖంలో ఉన్నారు.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కర్నూలులో భారీ స్కాం...అక్రమ పీడీఎస్ బియ్యం దందా బట్టబయలు....

Image
కర్నూలులో భారీ స్కాం...అక్రమ పీడీఎస్ బియ్యం దందా బట్టబయలు VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :  కర్నూలు జిల్లా,కోడుమూరు నియోజకవర్గం పరిధి లోని కొత్తూరు సమీపంలో భారీ అక్రమ పీడీ ఎస్ బి య్యం దందా వెలుగులోకి రావడం సంచలనం రేపు తోంది.పేదలకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన ప్రభు త్వ రేషన్ బియ్యాన్ని కొందరు దుండగులు గుట్టుచ ప్పుడు కాకుండా రేషన్ బియ్యం గుట్టలుగా నిల్వ చే సి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారని స్థా నికుల ఇచ్చిన స మాచారంతో ఈ భారీ స్కాం బట్టబ యలైంది.సంఘటన స్థలంలో టన్నుల కొద్దీ బియ్యం నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది.ఈ దందా వెనుక చిన్న చిన్న వ్యక్తులు కాదు...పెద్ద మాఫియా నెట్వర్క్ పని చేస్తోందని అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.ఇం త భారీ స్థాయిలో అక్రమ రేషన్ బియ్యం నిల్వలు ఉ న్నా...ఇప్పటి వరకు అధికారులకు ఎలా తెలియలే దన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.కొందరు అధికారుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం పేదల కోసం పంపిణీ చేసే బియ్యాన్ని అక్ర మంగా దాచిపెట్టి,లాభాల కోసం ఇతర రాష్ట్రాలకు తరలించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు.ఇప్పటికైనా ఈ భారీ దందాపై వెంటనే విచార...

ఆస్తి కోసం రక్తపాతం...అన్నను కడతేర్చిన తమ్ముడు...

Image
ఆస్తి కోసం రక్తపాతం...అన్నను కడతేర్చిన తమ్ముడు VS9TV న్యూస్,నంద్యాల క్రైం : నంద్యాల జిల్లా,ఆళ్లగడ్డ మండలంలోని ఆర్.కృష్ణా పురంలో ఆస్తి వివాదం ఘోర హత్యకు దారి తీసింది. ఎస్సీ కాలనీకి చెందిన ఏసేబుకు ఐదుగురు కుమారు లు ఉండగా,వారిలో ఆస్తి పంచుకునే విషయంలో కొం తకాలంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో శనివారం రాత్రి కుటుంబంలో మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది.మాటల తగాదా ఘర్షణ గా మారి,తమ్ముడు విజయరాజు ఆవేశంతో రోకలి బండతో అన్న దైవ భక్తుడు (40)పై దాడి చేశాడు.తీ వ్రంగా గాయపడిన దైవ భక్తుడు అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ ఘర్షణను అడ్డుకునేందుకు ప్రయత్నిం చిన మరో ఇద్దరు అన్నదమ్ములు కూడా గాయపడ్డా రు.సమాచారం అందుకున్న ఆళ్లగడ్డ రూరల్ పోలీసు లు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.మృ తదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.నిం దితుడు విజయరాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రాసలీలలు...లంచాలు వసూళ్లు...పోలీస్ శాఖకు కొందరి వల్ల అప్రతిష్ట...

Image
రాసలీలలు...లంచాలు వసూళ్లు... పోలీస్ శాఖకు కొందరి వల్ల అప్రతిష్ట VS9TV న్యూస్,పల్నాడు : ప్రజాస్వామ్య దేశంలో పోలీస్ వ్యవస్థకు ఎంతో ఉన్న త స్థానం ఉంది.అలాంటి పరిస్థితిలో ఎంతో కష్టపడి చదివి,పోలీస్ సెలెక్షన్స్ లో విజయం సాధించి,ప్రత్యేక శిక్షణ పొంది ఉద్యోగం పొందిన పోలీసులు కొందరు చేస్తున్న వ్యవహారాల వల్ల ప్రజలు చీత్కరించుకునే దుస్థితికి దిగజారిపోతున్నారు.ఇలాంటి వారి వల్ల ప్ర జలలో విలువ గల స్థానంలో ఉండి,నిరంతరం ప్రజా సేవే లక్ష్యంగా విధులు నిర్వహించే పోలీసులను సై తం ప్రజలు నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది.ఈ నేప థ్యంలో పల్నాడు జిల్లా,పోలీసు శాఖలో విధులు నిర్వ హించే పోలీసులు ప్రజా సమస్యలను తీర్చాల్సిన బా ధ్యతలు విస్మరిస్తున్న అధికారులు,సిబ్బంది పనితీరు పట్ల ప్రజల్లో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి...జిల్లా లో స్టేషన్ కు వచ్చిన మహిళతో వివాహేతర సంబం ధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో ఒక సిఐపై బదిలీ వేటు పడగా,పరువు హత్య కేసులో లంచం తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించాడనే ఆరోపణలతో మరో సి ఐ సస్పెండ్ అయ్యాడు...బాద్యులపై ఉన్నతాధికారు లు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు...ఇవి ముగిసేలోపే ఎఎస్ ఐ ర...

వేసవికాలం వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పా టించాలి...డాక్టర్ అనూష,యుపి హెచ్ సి డాక్టర్...

Image
వేసవికాలం వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పా టించాలి డాక్టర్ అనూష,యుపి హెచ్ సి డాక్టర్ VS9TV న్యూస్,మంగళగిరి : డి ఎం హెచ్ ఓ డాక్టర్ విజయలక్ష్మి ఆదేశాల మేరకు ఇందిరానగర్ యుపిహెచ్ సి డాక్టర్ అనూష వేసవి కాలంలో ఎదురయ్యే వడదెబ్బ,ఇతర సమస్యలు గురించి ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు.జిల్లా వ్యాప్తంగా అన్ని సచివాలయం పరిధిలోగల యుపిహెచ్ సి లలో,ఓఆ ర్ ఎస్,జిమ్ కార్నర్ ఏర్పా టు చేయడం జరిగిందని పేర్కొన్నారు.ముఖ్యంగా వృద్ధులు,గర్భవతులు,చిన్న పిల్లలు మధ్యాహ్నం 1-00 గంటల నుండి సాయంత్రం 5-00 గంటల వరకు ఎండలో తిరగటం ప్రమాదకరం అన్నారు.ముఖ్యంగా పలుచనీ కాటన్ దుస్తులు ధరిం చాలని,నిండు రంగు దుస్తులను ధరించవద్దని లైట్ కలర్ దుస్తులు ధరించడం వల్ల ఎండవేడినీ త్వరగా తీసుకోదని చెప్పారు.అత్యవసరంగా బయటకు వెళ్ళ వలసిన సమయంలో నీరు ఎక్కువగా తీసుకోవాల ని,నూనె సంబంధించిన పదార్థాలను దూరంగా ఉం చాలని,నూనె పదార్థాలు స్వీకరించటం వల్ల డిహైడ్రే షన్ కి గురవుతారని పేర్కొన్నారు.కనీసం రోజుకి మూ డు నుంచి నాలుగు లీటర్ల నీరు త్రాగాలి.మద్యం సే వించే అలవాటు కానీ టీ కాఫీ ఇలాంటి అలవాట్లు త గ్గించాలని అవి స...

నల్లగా ఉన్నాడనే కారణంతో భర్త హత్య...ప్రియుడితో కలిసి సుపారి గ్యాంగ్‌కు ఆర్డర్ ఇచ్చిన భార్య అరెస్ట్...

Image
నల్లగా ఉన్నాడనే కారణంతో భర్త హత్య ప్రియుడితో కలిసి సుపారి గ్యాంగ్‌కు ఆర్డర్ ఇచ్చిన భార్య అరెస్ట్ VS9TV న్యూస్,హైదరాబాద్ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని థార్ జిల్లాలో దారుణ ఘ టన వెలుగుచూసింది.తన భర్త నల్లగా ఉన్నాడని, తన స్థాయికి సరిపోడని భావించిన భార్య,ప్రియు డితో కలిసి సుపారి గ్యాంగ్‌ను పెట్టి భర్తను హతమా ర్చించిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వివరాలు ఇలా ఉన్నాయి...థార్ జిల్లాలో నివసిస్తున్న దేవకృష్ణ (28) తన భార్య ప్రియాంక పురోహిత్ (25) తో కలిసి జీవిస్తున్నాడు.ఈ నెల 7వ తేదీ రాత్రి తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తు లు దేవకృష్ణపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఘటన అనంతరం ప్రియాంక కన్నీరు పెట్టుకుంటూ, దొంగ తనానికి వచ్చిన వ్యక్తులు తనను కట్టేసి,తన భర్తను చంపి ఇంట్లో ఉన్న నగదు,నగలను ఎత్తుకెళ్లా రని చెప్పి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది.అ యితే ఆమె చెప్పిన కథలో అనేక అనుమానాస్పద అంశాలు కనిపించడంతో పోలీసులు లోతుగా విచా రణ చేపట్టారు.ఈ క్రమంలో ప్రియాంక కాల్ డేటాను పరిశీలించగా,కమలేష్ పురోహిత్ అనే వ్యక్తితో ఆమె కు అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించా రు.పోలీస...

పోలీసులకు తెలంగాణ డీజీపీ స్ట్రాంగ్ వార్నింగ్... హోంగార్డ్స్ నుంచి ఐపీఎస్‌ల వరకు కఠిన ఆదేశా లు...యూనిఫామ్‌,అవినీతి రెండూ కలిసి ఉండలేవు..

Image
పోలీసులకు తెలంగాణ డీజీపీ స్ట్రాంగ్ వార్నింగ్ హోంగార్డ్స్ నుంచి ఐపీఎస్‌ల వరకు కఠిన ఆదేశాలు యూనిఫామ్‌,అవినీతి రెండూ కలిసి ఉండలేవు VS9TV న్యూస్,హైదరాబాద్ : ఒంటిపై ఖాకీ డ్రెస్ ఉన్నప్పుడు...మనసులో అవి నీతి ఆలోచనకు చోటు ఉండకూడదు.శాంతి భద్రతలు కా పాడాల్సిన వారే అక్రమ సంపాదనకు అలవాటు పడి తే,వ్యవస్థకు అంతకంటే చేటు మరొకటి లేదు.బాధ్య త మరవకండి..! దారి త ప్పకండి..! కొరడాతో ACB సిద్ధంగా ఉంది అం టూ పోలీస్ బాస్ శివధర్ రెడ్డి డి పార్ట్‌ మెంట్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు.ఈ మధ్య వరుస దాడుల్లో పోలీసు సిబ్బంది ACBకి పట్టుడుతు న్నారు.ఈ ఘటనలు పోలీస్ శాఖ ప్రతిష్టను మంటగ లిపేలా ఉండటంతో డీజీపీ తీవ్రంగా స్పందించారు.రా ష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు అ క్రమ సంపాదనకు అలవాటు పడితే కఠిన చర్యలు త ప్పవని హెచ్చరికలు చేశారు.హోమ్ గార్డ్ నుండి IPS వరకు అందరూ బాధ్యత,నిజాయితీతో విధులు ని ర్వహించాలని,దారితప్పి లంచం తీసుకుంటే కఠినచ ర్యలు తప్పవని హెచ్చరించారు.ఫెయిర్,ఫర్మ్,ఫ్రెండ్లీ, ప్రొఫెషనల్...ఇదే పోలీసుల లక్ష్యమంటూ సిబ్బందికి గుర్తుచేశారు.

శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకలు...

Image
శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకలు VS9TV న్యూస్,విజయవాడ : విజయవాడ,తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం లో శనివారం శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే 200వ జ యంతి వేడుకలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి స వితమ్మ పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు.కా ర్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షే మ,అభివృద్ధి కార్పొ రేషన్ చైర్ పర్సన్,నంద్యాల పార్ల మెంట్ మహిళా అధ్యక్షురాలు కమ్మరి పార్వతమ్మ హజారయ్యారు.ఈ సందర్బంగా మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అ ర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సామాజిక సమాన త్వం,విద్యా విస్తరణ కోసం జీవితాంతం పోరాడిన మ హానీయుడు మహాత్మా జ్యోతిబా పూలే ఆలోచనలు సమాజానికి ఎల్లప్పుడూ మార్గదర్శకం అన్నారు.ఆ యన చూపిన మార్గంలో నడుస్తూ సమాన అవకాశా లతో సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కృషి చే యాలని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప లు బీసీ కార్పొరేషన్ చైర్మన్ లు పాల్గొన్నారు.

అణగారిన జీవితాల్లో ఆశాజ్యోతి జ్యోతిరావు పూ లే...కెవిపిఎస్...

Image
అణగారిన జీవితాల్లో ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే కెవిపిఎస్ VS9TV న్యూస్,కల్లూరు : సామాజిక సంస్కర్త ఉద్యమకారుడు అణగారిన జీవి తాల్లో ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే అని సిఐటి యు,కెవిపిఎస్ నాయకులు తెలిపారు.శనివారం కేవి పిఎస్ ఆధ్వర్యంలో ఎం.సీ.ఆనంద్ అధ్యక్షతన స్థానిక 32 వ వార్డు ముజఫర్ నగర్ లో జ్యోతిరావు పూలే జ యంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐటియు నగర ఉపాధ్యక్షులు కె.సుధాకరప్ప,కేవి పిఎస్ నాయకులు ఈ.రామాంజనేయులు జ్యోతిరా వు పూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా ని వాళులర్పించారు.ఈ సందర్భంగా కె.సుధాకరప్ప మా ట్లాడుతూ జ్యోతిరావు పూలే మహారాష్ట్రలోని సతా రా జిల్లా ఖడ్గున్ అనే గ్రామంలో 1827, ఏప్రిల్,11వ తేదీన జన్మించారని తెలిపారు.7 సంవత్సరాల వయ సులో జ్యోతిరావు పూలే ఒక మరాఠీ పాఠశాలలో చేరి ప్రాధమిక విద్యను పూర్తి చేశాడని,అయితే మనుధర్మ శాస్త్ర ప్రకారం ఉన్నత విద్యను బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవాలని తక్కువ కులం వాళ్ళ చదువుకోకూ డదని పెత్తం దారుల నిర్ణయం ప్రకారం జ్యోతిరావు పూలే చదువుకు ఆటంకం ఏర్పడింది.కానీ జ్యోతిరా వు పూలే పట్టుదలతో పుస్తకాలపై ఆసక్తితో నిరంత రం పఠణ చేసేవారు జ్యోతిరావు పూలేకి చదువు...

జిల్లా వ్యాప్తంగా “మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ డే... సరైన పత్రాలులేని 48వాహనాలు స్వాధీనం...

Image
జిల్లా వ్యాప్తంగా “మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ డే సరైన పత్రాలులేని 48వాహనాలు స్వాధీనం VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు చేప ట్టిన ప్రత్యేక కార్యక్రమం “ఆపరేషన్ వజ్రప్ర హార్” లో భాగంగా రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు ఈగల్ ఐజి ఆకే రవికృష్ణ పర్యవేక్షణలో కర్నూ లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్యర్యంలో జిల్లాలో ని అన్ని పోలీసు సబ్ డివిజన్‌లలో శనివారం మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ విస్తృతంగా నిర్వహించారు.ప త్తికొండ సబ్ డివిజన్,తుగ్గలి మండలంలోని రామళ్ళ గ్రామం,ఎమ్మిగనూరు సబ్ డివిజన్,కడివెళ్ళ గ్రామం, ఆదోని సబ్ డివిజన్,ఆదోని టౌన్,కర్నూలు సబ్ డివి జన్,కర్నూలు బి.తాండ్రపాడు గ్రామం,టివి 9 కాలనీ లలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లు నిర్వహించారు.మా దకద్రవ్యాల వినియోగం,అక్రమ రవాణా,సంబంధిత నేరాలను అరికట్టడమే లక్ష్యంగా చేపట్టిన తనిఖీల్లో డిఎస్పీలు,సిఐలు, ఎస్సైలు,పోలీసు సిబ్బంది మొత్తం 240 మంది పాల్గొన్నారు.ఈ సందర్బంగా రెండు వేల మంది వ్యక్తులు,నాలుగు వందల వాహనాలను తని ఖీలు చేశారు.సరైన పత్రాలు లేని 48వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.మాదకద్రవ్య...

మానవత్వం చాటుకున్న 19వ వార్డు సిపిఎం పార్టీ సభ్యులు...ఆటో కార్మికునికి పది వేలు ఆర్థిక సహా యం...బి.రాధాకృష్ణ,సీఐటీయు...

Image
మానవత్వం చాటుకున్న 19వ వార్డు సిపిఎం పార్టీ సభ్యులు  ఆటో కార్మికునికి పది వేలు ఆర్థిక సహాయం బి.రాధాకృష్ణ,సీఐటీయు VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు నగర పరిధిలోని 19 వవార్డులో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ యుగంధర్ ఆటో ప్రమాదం లో చేయి విరిగిన ప్రమాద ఘటన జరిగింది.ఈ నేప థ్యంలో యుగంధర్ ఆటో నడపలేక ఇబ్బందులు ఎ దుర్కొంటున్నాడు.సమాచారం తెలుసుకున్న సిపిఎం పార్టీ సభ్యులు యుగంధర్ కుటుంబ పరిస్థితిని పరిశీ లించారు.యుగంధర్ కుటుంబానికి అండగా ఉంటూ 19వ సిపిఎం పార్టీ కార్యదర్శి,ఆటో యూనియన్ సీఐటీయు న్యూసిటీ ప్రధాన కార్యదర్శి బి.రాధాకృష్ణ, వార్డు పార్టీ సభ్యులు సమైక్యంగా పదివేల రూపాయ లు ఆర్థిక సహాయం అందించారు.కార్యక్రమానికి హజ రైన న్యూసిటీ సీఐటీయు ప్రధాన కార్యదర్శి ఆర్.నర సింహులు మాట్లాడుతూ ఆటో కార్మికుడి కుటుంబా నికి అండగా నిలిచిన 19వ వార్డ్ పార్టీ సభ్యులను ఆ యన అభినందించారు.ఆటో యూనియన్ జిల్లా కా ర్యదర్శి కె.ప్రభాకర్,బి.రాధాకృష్ణలు మాట్లాడుతూ ఆ టో డ్రైవర్లను ఆదుకోవడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వా లు విఫలం చెందాయని అన్నారు.గతంలో చంద్రన్న బీమా కింద ప్రమాదంలో మరణించినా,గాయపడ్డ ప్ర భుత్వం ఆర్థిక...

కళ్లలో కారం కొట్టి నగలు దోచుకెళ్లిన దొంగ...చెన్నైలో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు...రూ.14లక్షల నగ స్వాధీనం...ఎల్.సుబ్బారాయుడు,తిరుపతి జిల్లా ఎస్పీ...

Image
కళ్లలో కారం కొట్టి నగలు దోచుకెళ్లిన దొంగ చెన్నైలో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రూ.14లక్షల నగ స్వాదినం ఎల్.సుబ్బారాయుడు,తిరుపతి జిల్లా ఎస్పీ VS9TV న్యూస్,తిరుపతి : బంగారు అభరణాలు కొనడానికి ఓ వ్యక్తి వచ్చాడు. షాపు యజమాని ఏమరపాటుగా ఉండడం గమనిం చి కళ్ళలో కారం పొడి చల్లాడు.ఏమాత్రం ఆలస్యం చే యకుండా 12బంగారు గొలుసులతో ఉడాయించా డు.ఈ ఏడాది మార్చి,14వ తేదీ తిరుపతి జిల్లా,సూ ళ్లూరుపేట జ్యువెలరీ షాపులో పట్టపగలు జరిగిన ఈ సంఘటన సంచలనం రేకెత్తించింది.రంగంలోకి దిగిన పోలీసులు తమ ఆంధ్రా,తమిళనాడు పోలీసులకు మోస్ట్ వాంటెడ్ నిందితుడుగా ఉన్న చెన్నై నగరానికి చెందిన వేల్మురగన్ అలియాస్ పల్సర్ బాబును తిరు పతి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.రూ.14 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకు న్నాం.24 కేసుల్లో నిందితుడిగా ఉన్న తమిళనాడు లోని తొండియార్ పేటకు చెందిన వేల్మురగన్ అలి యాస్ పల్సర్ బాబును అరెస్టు చేశామని తిరుపతి ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు పేర్కొన్నారు.సూళ్లూరు పే ట సీఐ ఎం.మురళిక్రిష్ణ,క్రైం పోలీస్ స్టేషన్ సీఐ శివ కుమారరెడ్డి,సైబర్ క్రైమ్ సీఐ వినోద్ కుమార్,కమాం డ్ అండ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ ఈశ్వ...

ఆటో కార్మిక చలో నంద్యాల కార్యక్రమం జయప్రదం చేయండి...ఆర్ నరసింహులు,సీఐటీయు...

Image
ఆటో కార్మిక చలో నంద్యాల కార్యక్రమం జయప్రదం చేయండి  ఆర్ నరసింహులు,సీఐటీయు VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : సిఐటియు 17వ రాష్ట్ర మహాసభ సందర్భంగా ఈ నెల 17వ తేదీన నంద్యాలలో జరిగే కార్మిక ప్రదర్శన బహిరంగ సభలో  ఆటో కార్మికులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని సిఐటియు న్యూసిటీ కార్యదర్శి ఆర్.న రసింహులు ఆటో కార్మికులకు పిలుపునిచ్చారు.మ హాసభల జయప్రదం కోసం ఆటో యూనియన్ న్యూ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఆటో కార్మికులవిస్తృత స్థా యి జనరల్ బాడీ సమావేశం ఆ యూనియన్ అధ్య క్షులు ఎస్.హుస్సేన్ వలి  అధ్యక్షతన జరిగింది.కార్య క్రమానికి సిఐటి యు న్యూసిటీ కార్యదర్శి ఆర్.నరసిం హులు,ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి కె.ప్రభాక ర్,న్యూసిటీ ఆటో యూనియన్ కార్యదర్శి బి.రాధా కృ ష్ణ హాజరై కార్మికుల నిర్దేశించి మాట్లాడారు.ఆటో కార్మి క చలో నంద్యాల పేరుతో 17వ తేదీన జరిగే పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు హాజరుకావాలని వారు పిలుపు నిచ్చారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను కేవ లం ఓటు బ్యాంకుకు మాత్రమే ఉపయోగించుకుంటు న్నాయని అధికారంలోకి రాకముందు అనేక వాగ్దానా లు చేసిన ప్రభు త్వాలు అధికారం అందాక ఉన్న హ క్కులను కూడా తీసివేసే ...